Minister Lokesh
-
#Andhra Pradesh
Mahanadu : ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు నాకు నిత్య స్పూర్తి : మంత్రి లోకేశ్
. "స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీకి ముహూర్తబలం ఎంత గొప్పదో, దానికి తగినట్లే కార్యకర్తల సమర్ధన, త్యాగాలు పార్టీకి స్థైర్యంగా నిలిచే బలంగా ఉన్నాయి" అని పేర్కొన్నారు.
Date : 27-05-2025 - 10:02 IST -
#Andhra Pradesh
Mahanadu : టీడీపీ ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటు
ఈ కమిటీల్లో ప్రతిఏకాన్ని ప్రముఖ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, ప్రతి శాఖకు సంబంధించి బాధ్యతలను విభజించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయగా, ఈ కమిటీ ఇతర అన్ని కమిటీల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించనుంది.
Date : 20-05-2025 - 12:37 IST -
#Andhra Pradesh
Minister Lokesh : ఏపీలో రూ. 22వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని బేతపల్లిలో రూ. 22వేల కోట్లతో భారత్లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ను రెన్యూ పవర్ సంస్థ ప్రారంభించనుంది. ఈ నెల 16న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ మేగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
Date : 14-05-2025 - 1:13 IST -
#Andhra Pradesh
TDP : నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
పార్టీ భవిష్యత్ కార్యాచరణపై, మహానాడు ఏర్పాట్లపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఘటనలో అమరులైన తెలుగువాళ్లకు మరియు భద్రతా సిబ్బందికి పార్టీ తరపున అధికారికంగా నివాళులర్పించనున్నారు.
Date : 14-05-2025 - 8:02 IST -
#Andhra Pradesh
Murali Nayak : మురళీనాయక్ శవపేటిక మోసిన మంత్రి లోకేశ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మురళీనాయక్ భౌతికదేహానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా భుజాన మోసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు.
Date : 11-05-2025 - 2:50 IST -
#Andhra Pradesh
Minister Lokesh : భారత్ వద్ద మోడీ అనే మిసైల్ ఉంది..భారత్ గడ్డపై గడ్డి కూడా పీకలేరు: లోకేశ్
నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్ట్లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు.
Date : 02-05-2025 - 4:46 IST -
#Andhra Pradesh
Nara Lokesh: బెట్టింగ్ యాప్లపై నారా లోకేష్ ఫైర్.. ఎక్స్లో చేసిన పోస్ట్ వైరల్!
బెట్టింగ్ యాప్లు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో విస్తృత చర్చకు దారితీశాయి. ఆయన తన సామాజిక మాధ్యమ పోస్ట్లో బెట్టింగ్ వ్యసనం కారణంగా యువత ఆర్థిక, మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 18-04-2025 - 4:43 IST -
#Andhra Pradesh
CM Chandrababu : దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం : సీఎం చంద్రబాబు
ఈ మేరకు ‘ఎక్స్’లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేడ్కర్ సేవలను స్మరించుకుందామని అన్నారు.
Date : 14-04-2025 - 11:14 IST -
#Andhra Pradesh
Minister Lokesh : మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్
సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.
Date : 08-04-2025 - 1:06 IST -
#Andhra Pradesh
Minister Lokesh : మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా : మంత్రి లోకేశ్
‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం అన్నారు.
Date : 04-04-2025 - 12:06 IST -
#Andhra Pradesh
Minister Lokesh : ఈ ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన: మంత్రి లోకేశ్
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా వాటాలు ఇవ్వలేదని ఉన్న సంస్థలను తరిమేసింది. వైకాపా హయాంలో తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరైనా చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు రూ.8లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.
Date : 02-04-2025 - 3:05 IST -
#Andhra Pradesh
CBG plant : రిలయన్స్ సీబీజీ ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
Date : 02-04-2025 - 11:22 IST -
#Andhra Pradesh
Nara Lokesh: టీడీపీ కార్యకర్తలకు నారా లోకేష్ మరో కీలక హామీ!
ఇటీవల ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మన సభ్యత్వం గురించే చర్చ జరిగింది. 5 లక్షల సభ్యత్వాలు చేయలేని వారు, కోటి సభ్యత్వాలు ఎలా సాధించామని అడిగారు.
Date : 31-03-2025 - 3:39 IST -
#Andhra Pradesh
Anniversaries : లోకేష్ మార్క్..విద్యాశాఖలో కీలక సంస్కరణలు..!!
విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. చదువులో ముందున్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు. ఈ మార్పుల గురించి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి అధికారులు నిర్ణయించారు. అకడమిక్ క్యాలెండర్ను సిద్ధం చేశారు.
Date : 22-03-2025 - 7:04 IST -
#Andhra Pradesh
Lokesh : ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం : మంత్రి లోకేశ్
అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్ అన్నారు.
Date : 19-03-2025 - 1:15 IST