Minister Lokesh
-
#Andhra Pradesh
Minister Lokesh : మహిళలపై అవమానకర సంభాషణలపై నిషేధం అవసరం : మంత్రి లోకేష్
మహిళలపై చిన్నచూపు వేసే, వారిని అవమానించే విధంగా ఉండే డైలాగులు, సన్నివేశాలు సినిమాలు, వెబ్ సిరీస్లలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ అంశాన్ని తక్షణమే గుర్తించి, తగిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం రూపుదాల్చే వరకు ఈ రకమైన కంటెంట్ను నిలిపివేయాలని నేను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కోరుతున్నాను అన్నారు.
Date : 17-08-2025 - 2:00 IST -
#Andhra Pradesh
AP Free Bus Scheme : ఏపీలో మహిళలకోసం కొత్త దిశగా అడుగు… ‘స్త్రీ శక్తి’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం విశేషం. ఈ ప్రయాణం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వంతెన మీదుగా విజయవాడ బస్టాండ్ వరకు సాగింది. ఈ ప్రయాణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందరేశ్వరి మాధవ్, టీడీపీ, జనసేన, బీజేపీ ఇతర నేతలు పాల్గొన్నారు.
Date : 15-08-2025 - 4:32 IST -
#Andhra Pradesh
Chandrababu : అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలను మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల జీవన స్థాయిని మెరుగుపరచడం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తోందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Date : 09-08-2025 - 11:56 IST -
#Andhra Pradesh
National Handloom Day : చేనేతలు భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం : సీఎం చంద్రబాబు
చేనేతల పట్ల గౌరవం, ఆదరణ ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలతో అవినాభావ సంబంధం కలిగి ఉందని, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నేతన్నల అభివృద్ధికి నాంది పలికినట్లు గుర్తుచేశారు.
Date : 07-08-2025 - 3:11 IST -
#Andhra Pradesh
AP : గ్రీన్ వర్క్ఫోర్స్ విప్లవానికి కేంద్రంగా ఏపీ.. రేపు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్..
‘‘ఆంధ్రప్రదేశ్ – గ్రీన్ ఎనర్జీ నైపుణ్య హబ్’’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు ఢిల్లీ కేంద్రంగా కార్యకర త్సున్న స్వనీతి ఇనీషియేటివ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
Date : 05-08-2025 - 4:32 IST -
#Andhra Pradesh
Lokesh : సింగపూర్ పర్యటన విజయవంతం.. ఏపీకి పెట్టుబడుల పునాది వేసిన మంత్రి లోకేశ్
గతంలో ఆంధ్రప్రదేశ్తో అనుభవించిన చేదు అనుభూతులను మర్చిపోయేలా చేసిన లోకేశ్ ప్రయత్నాలు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం గమనార్హం. సింగపూర్ ప్రభుత్వం, కార్పొరేట్ ప్రముఖుల నుంచి వచ్చిన స్పందన ఏపీకి తిరిగి నమ్మకాన్ని తీసుకువచ్చింది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో కలిసి, స్వతంత్రంగా కూడా మంత్రి లోకేశ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Date : 31-07-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Singapore Tour : గూగుల్తో కీలక చర్చలు.. విశాఖలో చిప్ డిజైనింగ్ కేంద్రం ప్రతిపాదనపై మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా డేటా సెంటర్తో పాటు చిప్ డిజైన్ కేంద్రం ఏర్పాటుతో ఏపీలో ఉన్న మానవ వనరులు, విద్యా సామర్థ్యాలను మెరుగ్గా వినియోగించుకునే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. గూగుల్ ఇప్పటికే ఏపీలో పలు ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదనపై సంస్థ దృష్టిని ఆకర్షించారు.
Date : 29-07-2025 - 11:30 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్
అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.
Date : 28-07-2025 - 7:09 IST -
#Andhra Pradesh
Lokesh : తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో లోకేశ్ భేటీ..రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ రోజు నారా లోకేశ్ సింగపూర్లోని తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వాలంటీర్లు, తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
Date : 28-07-2025 - 1:30 IST -
#Andhra Pradesh
Minister Lokesh: మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడుల వరద.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 23-07-2025 - 6:32 IST -
#Andhra Pradesh
Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలు!
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ..ఏరోస్పేస్ పార్క్ కోసం ఒక బెటర్ ఐడియా మన దగ్గర ఉంది. పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు పరిశీలించకూడదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అత్యాధునిక ఏరోస్పేస్ పాలసీని అమలు చేస్తోందని, పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నామని నారా లోకేష్ వివరించారు.
Date : 16-07-2025 - 11:20 IST -
#Andhra Pradesh
Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవి..సీఎం చంద్రబాబు సహా పలువురు శుభాకాంక్షలు
గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజకీయ, పరిపాలనా అనుభవం అశోక్గారికి వాస్తవికంగా ఉన్నదని, ఆయన రాజ్యాంగ బాధ్యతలను అత్యుత్తమంగా నిర్వర్తిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Date : 14-07-2025 - 5:43 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వంద రోజుల చాలెంజ్..మంగళగిరిలో గుంతలు లేని రోడ్డు: మంత్రి లోకేశ్
రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే కాకుండా మురికి, చెత్త సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రూ.4.4 కోట్ల విలువైన ఐదు ఆధునిక వాహనాలను లోకేశ్ జులై 14న ఉండవల్లి నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.
Date : 14-07-2025 - 1:27 IST -
#Andhra Pradesh
Minister Lokesh: యువత రాజకీయాల్లోకి రావాలి.. మంత్రి లోకేష్ కీలక పిలుపు!
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి.
Date : 10-07-2025 - 6:11 IST -
#Andhra Pradesh
Nara Lokesh : పవన్ కల్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరించిన మంత్రి నారా లోకేశ్
ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విసిరిన సవాల్కు స్పందనగా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ గారు కోటి మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటాలని మేము సంకల్పించాం అని లోకేశ్ స్పష్టం చేశారు.
Date : 10-07-2025 - 6:01 IST