Minister Lokesh
-
#Andhra Pradesh
Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలు!
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ..ఏరోస్పేస్ పార్క్ కోసం ఒక బెటర్ ఐడియా మన దగ్గర ఉంది. పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు పరిశీలించకూడదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అత్యాధునిక ఏరోస్పేస్ పాలసీని అమలు చేస్తోందని, పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నామని నారా లోకేష్ వివరించారు.
Published Date - 11:20 AM, Wed - 16 July 25 -
#Andhra Pradesh
Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవి..సీఎం చంద్రబాబు సహా పలువురు శుభాకాంక్షలు
గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజకీయ, పరిపాలనా అనుభవం అశోక్గారికి వాస్తవికంగా ఉన్నదని, ఆయన రాజ్యాంగ బాధ్యతలను అత్యుత్తమంగా నిర్వర్తిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Published Date - 05:43 PM, Mon - 14 July 25 -
#Andhra Pradesh
Nara Lokesh : వంద రోజుల చాలెంజ్..మంగళగిరిలో గుంతలు లేని రోడ్డు: మంత్రి లోకేశ్
రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే కాకుండా మురికి, చెత్త సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రూ.4.4 కోట్ల విలువైన ఐదు ఆధునిక వాహనాలను లోకేశ్ జులై 14న ఉండవల్లి నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.
Published Date - 01:27 PM, Mon - 14 July 25 -
#Andhra Pradesh
Minister Lokesh: యువత రాజకీయాల్లోకి రావాలి.. మంత్రి లోకేష్ కీలక పిలుపు!
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి.
Published Date - 06:11 PM, Thu - 10 July 25 -
#Andhra Pradesh
Nara Lokesh : పవన్ కల్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరించిన మంత్రి నారా లోకేశ్
ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విసిరిన సవాల్కు స్పందనగా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. అమ్మ పేరుతో మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ గారు కోటి మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. ఒక్క విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటాలని మేము సంకల్పించాం అని లోకేశ్ స్పష్టం చేశారు.
Published Date - 06:01 PM, Thu - 10 July 25 -
#Andhra Pradesh
AP : మెగా పీటీఎం-2.0లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటి & విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో అనేక అంశాలపై ముచ్చటించారు.
Published Date - 11:31 AM, Thu - 10 July 25 -
#Andhra Pradesh
Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ముందుకు రావడం గమనార్హం.
Published Date - 03:48 PM, Tue - 8 July 25 -
#Andhra Pradesh
Nara Lokesh : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం: మంత్రి లోకేశ్
ఈ హైస్కూల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినట్టు గుర్తుచేశారు. అలాగే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇక్కడే విద్యనభ్యసించిన విషయాన్ని తెలిపారు.
Published Date - 12:25 PM, Mon - 7 July 25 -
#Andhra Pradesh
Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్
నెల్లూరు నగరంలోని వీఆర్ (వెంకటరమణ) స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమను బడిలో చేర్చమని కమిషనర్ను ప్రార్థించారు. చదువు కోసం పాఠశాల బయటే ఎదురు చూస్తున్న ఆ చిన్నారులను చూసిన ప్రజలు, మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను చిత్రీకరించి న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికలపై పంచుకున్నారు.
Published Date - 04:33 PM, Sat - 5 July 25 -
#Andhra Pradesh
PV Narasimha Rao : ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు : నేతల ఘన నివాళులు
"దేశం ఆర్థిక, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, దేశ దిశను మార్చిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు నేటి అభివృద్ధికి పునాది" అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారని చంద్రబాబు కొనియాడారు.
Published Date - 11:47 AM, Sat - 28 June 25 -
#Andhra Pradesh
Yogandhra 2025 : ప్రధానికి గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలనే యోగాంధ్ర నిర్వహించాం: లోకేశ్
ఇది ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య చింతనకు, వారి సామూహిక చైతన్యానికి ప్రతీక అని లోకేశ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం దేశ వ్యాప్తంగా ఆసక్తిని కలిగించిందని పేర్కొన్నారు.
Published Date - 11:00 AM, Sat - 21 June 25 -
#Andhra Pradesh
AP EdCET 2025 Results : ఏపీ ఎడ్ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఈ ఏడాది పరీక్షలో అత్యద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 99.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏపీ ఎడ్సెట్కు రాష్ట్రవ్యాప్తంగా 17,795 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షలు జూన్ 5న విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
Published Date - 05:14 PM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో మంత్రి లోకేశ్ భేటీ..నైపుణ్యాభివృద్ధిపై కీలక చర్చలు
విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోకేశ్ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో టీబీఐ సంస్థ విద్యా రంగానికి సాంకేతిక మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపింది.
Published Date - 02:06 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
Minister Lokesh : రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు : మంత్రి లోకేశ్
కొందరి ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల నిధులు తిరిగి వచ్చాయి. సంబంధిత తల్లులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలి. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే వందనం నిధులు విడుదల చేస్తాం అని మంత్రి లోకేష్ చెప్పారు. అయితే అంగన్వాడీ పిల్లల తల్లులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.
Published Date - 06:09 PM, Fri - 13 June 25 -
#Andhra Pradesh
Minister Lokesh: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి.
Published Date - 02:11 PM, Thu - 12 June 25