Manish Sisodia
-
#India
AAP Leaders : మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై మరో కేసు
ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం చేపట్టగా అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ లపై కేసు నమోదు చేసింది.
Published Date - 02:20 PM, Wed - 30 April 25 -
#India
Virendra Sachdeva : ముందుగా, మోసాలపై దర్యాప్తు జరుగుతుంది, సిట్ ఏర్పాటు చేయబడుతుంది
Virendra Sachdeva : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ధోరణులను చూస్తుంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు దూకుడుగా చూస్తున్నారు. ఢిల్లీ కుంభకోణాలపై దర్యాప్తు ప్రాధాన్యత అని ఢిల్లీ బీజేపీ చీఫ్ అన్నారు.
Published Date - 04:13 PM, Sat - 8 February 25 -
#India
BJP : ఢిల్లీ పీఠం కోసం.. బీజేపీ పకడ్బందీ వ్యూహా రచన..!
BJP : ఇప్పటివరకు రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ, ఈసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది.
Published Date - 06:08 PM, Thu - 9 January 25 -
#India
Delhi Liquor Case : మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఊరట
ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది.
Published Date - 03:27 PM, Wed - 11 December 24 -
#Telangana
MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు..విచారణ వాయిదా
MLC Kavitha : ఇక, తదుపరి విచారణ అక్టోబర్ 19 వరకు కోర్టు వాయిదా పడింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వంటి తదితర నేతలకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ని మంజూరు చేసింది.
Published Date - 04:54 PM, Fri - 4 October 24 -
#India
Kejriwal : నన్ను అరెస్టు చేసి మీరు ఏం సాధించారని బీజేపీ నేతను ప్రశ్నించిన కేజ్రీవాల్.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చిన బీజేపీ నేత..!
Arvind Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడిని ఇటీవల కలుసుకున్నారని, నన్ను అరెస్టు చేయడం ద్వారా మీరు ఏమి సాధించారని నేను అతనిని అడిగినప్పుడు, కనీసం ఢిల్లీ పురోగతి పట్టాలు తప్పిందని , ఆగిపోయిందని అతను చెప్పాడు" అని కేజ్రీవాల్ తెలిపారు.
Published Date - 06:33 PM, Thu - 26 September 24 -
#India
Manish Sisodia : పార్టీ మారకుంటే చంపేస్తామన్నారు.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో సిసోడియా(Manish Sisodia) ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:38 PM, Sun - 22 September 24 -
#India
Kejriwal : రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి: కేజ్రీవాల్
Delhi Assembly elections : ఆప్ పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 03:21 PM, Sun - 22 September 24 -
#India
Delhi New CM: కేజ్రీవాల్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం అతిషి బాధ్యత
Delhi New CM: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి బాధ్యతలను గుర్తు చేశారు. కేజ్రీవాల్ ను మళ్ళీ సీఎం చేయడమే అతిషి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాకోర్టుకు వెళతామని ప్రకటించారని సిసోడియా అన్నారు. ఎన్నికల వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశికి బాధ్యతలు అప్పగించారన్నారు.
Published Date - 03:26 PM, Tue - 17 September 24 -
#India
Aam Aadmi Party : ఈరోజు సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం
Aam Aadmi Party PAC meeting today: కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో ఆప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు.
Published Date - 01:41 PM, Mon - 16 September 24 -
#India
Delhi Next CM: కేజ్రీవాల్తో మనీష్ సిసోడియా భేటీ, తదుపరి సీఎంపై కీలక నిర్ణయం
Delhi Next CM: కేజ్రీవాల్ మరియు సిసోడియా ఈ రోజు సమావేశం కానున్నారు. రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన తర్వాత ఇరువురి భేటీ ఆసక్తికరంగా మారింది. సివిల్ లైన్స్ ఏరియాలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
Published Date - 11:13 AM, Mon - 16 September 24 -
#India
Manish Sisodia : గవర్నర్ పదవిపై మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
దేశ ప్రజాస్వామ్యంపై గవర్నర్ పదవి గుదిబండగా మారిందంటూ తీవ్ర విమర్శలు..
Published Date - 11:24 PM, Wed - 14 August 24 -
#India
Manish Sisodia Padayatra: మనీష్ సిసోడియా పాదయాత్ర, ఆగస్టు 14న ప్రారంభం
ఈరోజు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంగళవారం పార్టీ కౌన్సిలర్లతో మనీష్ సిసోడియా సమావేశం కానున్నారు. ఆగస్టు 14న ఢిల్లీ ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నారు
Published Date - 08:54 AM, Mon - 12 August 24 -
#India
Manish Sisodia : ‘‘స్వాతంత్య్రం వచ్చాక తొలి టీ’’.. భార్యతో కలిసి సిసోడియా తొలి పోస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 17 నెలల పాటు తిహార్ జైలులో గడిపిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎట్టకేలకు శుక్రవారం విడుదలయ్యారు.
Published Date - 10:43 AM, Sat - 10 August 24 -
#India
Sisodia : జైలు నుండి విడుదలైన మనీష్ సిసోడియా
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కు 17నెలల తర్వాత విముక్తి..
Published Date - 07:46 PM, Fri - 9 August 24