Maharashtra
-
#India
Ajit Pawar : వివాదంలో అజిత్ పవార్.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు
సోలాపుర్ జిల్లాలోని కుర్దూ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణకు అందాయి. వెంటనే స్పందించిన ఆమె రెండు రోజుల క్రితం అక్కడికి వెళ్లి స్వయంగా తనిఖీలు చేపట్టారు.
Date : 05-09-2025 - 10:51 IST -
#India
Encounter : గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని తెలిపారు. మృతుల వద్ద నుండి ఒక SLR రైఫిల్, రెండు INSAS రైఫిళ్లు, ఒక .303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Date : 27-08-2025 - 4:43 IST -
#Andhra Pradesh
Cyber Fraud : ట్రాఫిక్ చలానా పేరిట కేటుగాళ్ల మెసేజ్..రూ. 1.36లక్షలు మాయం
స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవించుతున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశంలో మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. గాను చలానా వేయబడింది. వెంటనే చెల్లించండి అంటూ ఒక లింక్తోపాటు మెసేజ్ ఉంది.
Date : 24-08-2025 - 10:39 IST -
#India
Cyber Fraud : కాదేదీ సైబర్ మోసానికి అనర్హం.. పెళ్లి పత్రికల పేరుతో కూడా..!
Cyber Fraud : టెక్నాలజీ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రకాలుగా విస్తరిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ‘వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్’లో చిక్కుకొని ₹1.90 లక్షలు కోల్పోయిన ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 23-08-2025 - 3:57 IST -
#India
Heavy rains : ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు..రెడ్ అలెర్ట్.. స్కూళ్లు, కాలేజీల బంద్
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నగరంలోని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది.
Date : 19-08-2025 - 10:15 IST -
#India
Maharashtra : హృదయ విదారక ఘటన..భార్య మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లిన భర్త
ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నాగ్పుర్కు చెందిన అమిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆదివారం నాడు లోనారా నుంచి కరణ్పుర్ దిశగా ప్రయాణిస్తున్నాడు. వారి ప్రయాణ మార్గం నాగ్పుర్-జబల్పుర్ జాతీయ రహదారి.
Date : 11-08-2025 - 1:13 IST -
#India
Rahul Gandhi : ఓట్ల చౌర్యమంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి (BJP) అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లోక్సభ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్ల చౌర్యం జరిగింది. ఇప్పుడు బిహార్లోనూ అదే పునరావృతం అవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఓటరు జాబితాల్లో మార్పులు చేస్తున్న విధానం అనుమానాస్పదంగా ఉంది.
Date : 01-08-2025 - 4:29 IST -
#Life Style
Monsoon Trips : వర్షపు చినుకుల్లో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలా?.. అయితే మహారాష్ట్రలో ఈ 8 స్పాట్లను మిస్ అవ్వకండి!
మన దేశంలోనే, ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్నో అద్భుత ప్రదేశాలున్నాయి. ఇక్కడి వర్షకాలం స్పెషల్ అనిపించకుండా ఉండదు. కనుక మీరు నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఈ 8 బెస్ట్ మాన్సూన్ డెస్టినేషన్స్ని తప్పకుండా జాబితాలో చేర్చుకోండి.
Date : 25-07-2025 - 2:34 IST -
#Viral
Maharashtra : ప్రేమిస్తావా..లేదా అంటూ మైనర్ బాలికపై కత్తితో యువకుడు బెదిరింపు
Maharashtra : పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను కత్తితో బెదిరించి ప్రేమించమని ఒత్తిడి చేసిన 18 ఏళ్ల యువకుడు ఆ ప్రాంతంలో కలకలం రేపాడు. కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతూ
Date : 22-07-2025 - 1:35 IST -
#Andhra Pradesh
Godavari Flow : ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత.. లంక గ్రామాలు నీట మునక
Godavari Flow : తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.
Date : 11-07-2025 - 5:12 IST -
#India
Maharashtra : వైరల్ వీడియోల కోసం ప్రాణాలతో చెలగాటం..300 అడుగుల లోయలో పడిన కారు
ఓ యువకుడు కారుతో విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయాడు. ఈ దృశ్యం వీడియో రూపంలో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలోని పఠాన్-సదావాఘాపుర్ మార్గంలో, గుజర్వాడి సమీపంలో జరిగింది.
Date : 11-07-2025 - 12:46 IST -
#India
Rains : మహారాష్ట్రలో భారీ వర్షాలు..ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి
Rains : నాసిక్లోని పంచవటి ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగింది. గంగాపూర్ డ్యామ్ పూర్తిగా నిండిపోయి, అక్కడి అధికారులు భారీగా నీటిని దిగువకు విడుదల
Date : 06-07-2025 - 7:18 IST -
#India
Raj Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు
ఈ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే (శివసేన యూబీటీ) మరియు రాజ్ ఠాక్రే (ఎంఎన్ఎస్) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా వీరిద్దరూ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2005లో రాజ్ ఠాక్రే శివసేన నుంచి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనను స్థాపించిన సంగతి తెలిసిందే.
Date : 05-07-2025 - 2:36 IST -
#Telangana
KTR : దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరం: కేటీఆర్
వ్యవసాయ రంగ అభివృద్ధికి “కేసీఆర్ మోడల్” ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు రావాలని సూచించారు. రైతుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు చేస్తూ, దేశ భవిష్యత్తు కోసం రైతులను ఆదుకోవడం అత్యవసరమన్నారు.
Date : 05-07-2025 - 11:48 IST -
#Viral
Maharashtra : అంత్యక్రియలు మొదలుపెట్టగానే లేచి కూర్చున్న శవం
Maharashtra : అంత్యక్రియల మద్యలో ఒక్కసారిగా గిర్ధర్ కళ్ళు తెరిచారు. మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ లేచి కూర్చొన్నారు.
Date : 18-06-2025 - 4:16 IST