Maharashtra
-
#India
Mumbai Billionaire: లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన కోటీశ్వరుడు.. వీడియో వైరల్..!
ముంబై లోకల్ ట్రైన్ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా పరిగణించబడుతుంది. అయితే ఒక కోటీశ్వరుడు (Mumbai Billionaire) లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తే చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది.
Date : 31-12-2023 - 10:35 IST -
#Speed News
Bus Overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 55 మందికి గాయాలు
మహారాష్ట్రలోని రాయ్గఢ్ (Raigad)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడి (Bus Overturns) ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 55 మందికి పైగా గాయపడ్డారు.
Date : 30-12-2023 - 9:59 IST -
#Speed News
Nanded Train Fire Accident: నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. బోగీ దగ్ధం
నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే స్టేషన్లో పూర్ణ-పర్లి ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి.
Date : 26-12-2023 - 6:15 IST -
#India
Do Dhaage Ram Ke Liye : ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’.. 108 అడుగుల బాహుబలి అగరుబత్తీ
Do Dhaage Ram Ke Liye : అయోధ్యలోని భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది.
Date : 23-12-2023 - 1:59 IST -
#Cinema
Ram Charan- Upasana: మహారాష్ట్ర సీఎంను కలిసిన రామ్ చరణ్, ఉపాసన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసన (Ram Charan- Upasana) ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కార్యాలయాన్ని సందర్శించారు.
Date : 23-12-2023 - 8:12 IST -
#India
Covid Sub-Variant: 3 రాష్ట్రాల్లో 21 కొత్త వేరియంట్ JN1 కేసులు
ఇండియాలో అడుగుపెట్టిన కొవిడ్ కొత్త వేరియంట్ JN1 వివిధ దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా భారతదేశంలో JN1 కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.
Date : 20-12-2023 - 5:46 IST -
#India
Maharashtra : గర్ల్ఫ్రెండ్ను చిత్ర హింసలకు గురి చేసిన ప్రభుత్వ అధికారి కొడుకు
దేశంలో ఆడవారిపై అఘాత్యాలు ఆగడం లేదు..ప్రతి రోజు అనేక చోట్ల ఆడవారి ఫై దాడులు అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు , వారి కుమారులు సైతం ఈ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ అధికారి కొడుకు..తన గర్ల్ఫ్రెండ్ను చిత్ర హింసలకు గురి చేసిన సంఘటన ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది. We’re now on WhatsApp. Click to Join. మహారాష్ట్ర (Maharashtra) స్టేట్ రోడ్ […]
Date : 16-12-2023 - 2:54 IST -
#India
NIA Raids: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు.. ఉగ్రవాదులతో సంబంధం ఉందనే అనుమానంతోనే..!?
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నేడు దేశవ్యాప్తంగా దాడులు (NIA Raids) నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
Date : 09-12-2023 - 9:10 IST -
#Speed News
Ganja In Hyderabad: హైదరాబాద్లో 450 కిలోల గంజాయి స్వాధీనం
మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 450 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Date : 26-11-2023 - 4:08 IST -
#India
Earthquake : మహారాష్ట్రలో, అరేబియా సముద్రంలో భూకంపం
Earthquake : గత రెండు నెలలుగా మన దేశంలో ఏదో ఒకచోట భూకంపాలు తరుచుగా సంభవిస్తూనే ఉన్నాయి.
Date : 20-11-2023 - 10:25 IST -
#India
Maratha Reservation: ఎమ్మెల్యే ఇంటికి నిప్పు.. పూర్తిగా కాలిన ఎమ్మెల్యే నివాసం
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం తీవ్ర వేడెక్కింది. మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
Date : 30-10-2023 - 1:42 IST -
#India
PM Modi : షిర్డీ సాయికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ
ఆలయంలో కొత్త దర్శన సముదాయాన్ని బహుమతిగా ఇచ్చారు మోడీ. ఇది క్లాక్ రూమ్, టాయిలెట్, బుకింగ్ కౌంటర్, సమాచార కేంద్రం వంటి ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ సౌకర్యాలను కలిగి ఉంది
Date : 26-10-2023 - 8:45 IST -
#Speed News
Medigadda Barrage Bridge : కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి.. అలర్ట్ ప్రకటించిన ఇంజినీర్లు
Medigadda Barrage Bridge : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కొన్ని పిల్లర్ల వద్ద కుంగిపోయింది
Date : 22-10-2023 - 7:50 IST -
#Speed News
Patients Death: నాగ్పూర్లో 4 రోజుల్లో 80 మంది మృతి.. సమస్య ఎక్కడుంది..?
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా రోగుల మరణాల ప్రక్రియ ఆగడం లేదు. నాందేడ్ తర్వాత ఇప్పుడు నాగ్పూర్లో 4 రోజుల్లో 80 మంది రోగులు (Patients Death) మరణించారు.
Date : 06-10-2023 - 12:25 IST -
#Speed News
Chhatrapati Sambhajinagar: ఛత్రపతి శంభాజీనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు మరణాలు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో18 మరణాలు నమోదయ్యాయి.
Date : 03-10-2023 - 6:06 IST