Maharashtra
-
#India
Encounter : భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల హతం
పోలీసులు, మావోయిస్టుల మధ్య సుమారు ఆరు గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 17-07-2024 - 9:23 IST -
#Viral
Maharashtra: దొంగల్లో మంచి దొంగ, ఓనర్ మంచోడని తెలిసి..
నారాయణ్ సర్వే ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఎల్ఈడీ, ఇతర విలువైన వస్తువులను అపహరించాడు. ఈ సమయంలో దొంగ గదిలోని నారాయణ్ సర్వే ఫోటోను చూసి అతనికి సంబంధించిన జ్ఞాపికలను చూశాడు. దీన్ని బట్టి అది ఓ ప్రముఖ కవి ఇల్లు అని దొంగ తెలుసుకున్నాడు
Date : 16-07-2024 - 9:35 IST -
#India
PM Modi: ముంబైలో 29,400 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముంబైలో పర్యటించనున్నారు.29,400 కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, ఓడరేవు రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు.
Date : 13-07-2024 - 4:27 IST -
#India
Earthquake : మహారాష్ట్రలో భూకంపం.. ఐదు జిల్లాల్లో ప్రకంపనలు
ఇవాళ తెల్లవారుజామున మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తీవ్ర భూకంపం సంభవించింది.
Date : 10-07-2024 - 11:34 IST -
#Speed News
Maharashtra Rains: మహారాష్ట్రలో వర్ష భీభత్సం, లోకల్ రైలు సేవలు నిలిపివేత
మహారాష్ట్ర లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడింది. ముంబైకి ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కసారా మరియు టిట్వాలా స్టేషన్ల మధ్య భారీ వర్షం మరియు చెట్లు నేలకూలడంతో లోకల్ రైలు సర్వీసులను నిలిపివేశారు
Date : 07-07-2024 - 12:22 IST -
#Speed News
Babli Barrage : బాబ్లీ గేట్లు ఎత్తివేత..
జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల (Supreme Court orders) మేరకు గేట్లను ఎత్తడం జరిగింది
Date : 01-07-2024 - 8:44 IST -
#Viral
Maharashtra: కాలికి గాయమైతే సున్తీ చేసి పంపించారు
మహారాష్ట్రలోని థానే జిల్లా షాహాపూర్లో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. తొమ్మిదేళ్ల బాలుడి కాలుకు గాయం కాగా, ఆస్పత్రికి తీసుకెళ్తే సున్తీ చేశారు. దీంతో తల్లి దండ్రులు షాక్ అయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 29-06-2024 - 5:46 IST -
#India
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్ ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే. లోక్సభలో ఒవైసీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నితీష్ రాణే మీడియాతో మాట్లాడారు.
Date : 28-06-2024 - 6:40 IST -
#Speed News
Teen Suicide: ఆ యాప్ వద్దని తండ్రి చెప్పడంతో 16 ఏళ్ళ కుమార్తె సూసైడ్
మహారాష్ట్రలోని థానే జిల్లాలో 16 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్లో 'మెసేజింగ్ యాప్' డౌన్లోడ్ చేసుకోవడానికి తన తండ్రి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
Date : 24-06-2024 - 1:10 IST -
#India
Vadhavan Port: మహారాష్ట్రలో 76,220 కోట్ల భారీ ఓడరేవుకు మోడీ సర్కార్ ఆమోదం
మహారాష్ట్రలోని దహను సమీపంలోని వధావన్లో భూసేకరణ ఖర్చుతో సహా రూ.76,220 కోట్ల పెట్టుబడితో భారీ ఓడరేవు ఏర్పాటుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Date : 19-06-2024 - 10:57 IST -
#Devotional
No Doors : ఆ ఊరిలో ఇళ్లకు తలుపులు ఉండవు.. ఎందుకో తెలుసా ?
రాత్రయింది అంటే మనం తలుపుకు గడియ పెట్టనిదే నిద్రపోం. అంతగా దొంగల బెడద ఉంటుంది.
Date : 19-06-2024 - 7:19 IST -
#Business
Flying School: ఎయిరిండియా కీలక నిర్ణయం.. మహారాష్ట్రలో సొంతంగా ఫ్లయింగ్ స్కూల్
Flying School: దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన సొంత ఫ్లయింగ్ స్కూల్ను (Flying School) ప్రారంభించబోతోంది. ఇక్కడ విద్యార్థులకు పైలట్లుగా మారేందుకు శిక్షణ ఇవ్వనుంది. అలా చేస్తున్న తొలి విమానయాన సంస్థ ఇదే అవుతుంది. సంస్థ ఈ దశ తరచుగా పైలట్ల సమ్మెలతో ముడిపడి ఉంది. అదే సమయంలో ఈ సంస్థ దేశంలోని పైలట్ల కొరతను కూడా తీర్చగలదు. ఎయిర్లైన్స్ కంపెనీ మహారాష్ట్రలో ఈ ఫ్లయింగ్ స్కూల్ను ప్రారంభించనుంది. ఇక్కడ ఏటా దాదాపు […]
Date : 19-06-2024 - 10:46 IST -
#Viral
Woman Died : ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి
కొండపై కారు నడపడమే కాకుండా, రీల్స్ కోసం రివర్స్ తీస్తూ.. కొండ పైనుంచి కారుతో పాటు లోయలోకి పడిపోయింది
Date : 18-06-2024 - 4:26 IST -
#India
Assembly Elections : త్వరలో ‘మహా’ మార్పు.. అసెంబ్లీ పోల్స్కు రెడీ కండి : శరద్ పవార్
శరద్ పవార్.. రాజకీయ కురువృద్ధుడు. ఆయన ఏదైనా చెబితే దాని వెనుక పెద్ద పరమార్ధమే దాగి ఉంటుంది.
Date : 10-06-2024 - 3:39 IST -
#Health
Corona Sub Variants: దేశంలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలైంది..కొత్తగా 324 కేసులు
సింగపూర్ తర్వాత ఇప్పుడు భారతదేశంలో కొత్త కరోనా వైరస్ వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. KP.1 మరియు KP.2 కరోనా వైరస్ వేరియంట్లు దేశంలోకి ప్రవేశించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 300కు పైగా కేసులు నమోదయ్యాయి.
Date : 22-05-2024 - 2:20 IST