Maharashtra
-
#Andhra Pradesh
TDP : సతీసమేతంగా మహారాష్ట్రలో టీడీపీ అధినేత పర్యటన
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్శరి(Bhuvaneshari)తో కలిసి ఈరోజు మహారాష్ట్ర (Maharashtra)లోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని(Kolhapur Sri Mahalakshmi Temple) సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయినాథుడి దర్శనం చేసుకోనున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 16-05-2024 - 2:51 IST -
#India
New COVID Variant: కరోనా నుంచి మరో కొత్త రకం.. భారత్లో పెరుగుతున్న ఆందోళన
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తోంది.
Date : 14-05-2024 - 1:10 IST -
#India
Sunetra vs Supriya : శరద్ పవార్కు అగ్నిపరీక్ష.. శివాజీ వారసుడికి ఒవైసీ మద్దతు
Sunetra vs Supriya : శరద్ పవార్ కుటుంబం మహారాష్ట్ర రాజకీయాల్లో వెరీ స్పెషల్.
Date : 28-04-2024 - 1:26 IST -
#India
Current Bill : కరెంట్ బిల్లు ఫై గొడవ..విద్యుత్తు అధికారిని చంపిన వ్యక్తి
మీము కరెంట్ వాడకం కూడా ఎక్కువగా చేయం..అయినప్పటికీ కరెంట్ బిల్లు మాత్రం అధికంగా వస్తుందని విద్యుత్తు అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు
Date : 26-04-2024 - 10:25 IST -
#South
Condoms In Samosas: సమోసాలలో కండోమ్లు.. ఎక్కడంటే..?
మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఆటోమొబైల్ క్యాంటీన్లో ఉద్యోగులకు కండోమ్లు, గుట్కా, రాళ్లను కలిపి సమోసాలు (Condoms In Samosas) అందించారు.
Date : 09-04-2024 - 11:56 IST -
#India
INDIA bloc : ఇండియా కూటమిలో చీలిక.. ఆ పార్టీ ఔట్
INDIA bloc : మహారాష్ట్రలో ఇండియా కూటమిలోని పార్టీల సంయుక్త వేదిక పేరు ‘మహా వికాస్ అఘాడీ’ !!
Date : 27-03-2024 - 3:10 IST -
#Off Beat
Donkey Ride : గాడిదలపై కొత్త అల్లుళ్ల ఊరేగింపు.. హోలీ వేళ విచిత్ర ఆచారం
Donkey Ride : హోలీ పండుగను అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు.
Date : 26-03-2024 - 11:48 IST -
#India
Godan Express : ముంబై – గోరఖ్పూర్ గోదాన్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు
Godan Express : ముంబై – గోరఖ్పూర్(Mumbai – Gorakhpur) గోదాన్ ఎక్స్ప్రెస్(Godan Express) రైల్లో ఆకస్మాత్తుగా మంటలు(Fires) చెలరేగాయి. ఈ ప్రమాద ఘటన నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్(Nashik Road Railway Station) సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించింది. సీటింగ్ కమ్ లగేజీ రేక్ కోచ్లో మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. ప్రయాణికులను ఇతర […]
Date : 22-03-2024 - 7:50 IST -
#Speed News
Earthquakes: అరుణాచల్ ప్రదేశ్లో వరుస భూకంపాలు.. భయంతో పరుగులు తీసిన జనం..!
మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్లలో గురువారం (మార్చి 21) ఉదయం భూకంపం (Earthquakes) సంభవించింది.
Date : 21-03-2024 - 8:42 IST -
#Telangana
KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ని తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. ఆ ఎఫెక్ట్ ద్వారా కేసీఆర్ రెండు నెలలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ కూడా విడుదలైంది
Date : 20-03-2024 - 5:23 IST -
#India
Maoists Encounter : నలుగురు మావోయిస్టు అగ్రనేతల ఎన్కౌంటర్
Maoists Encounter : నలుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు.
Date : 19-03-2024 - 10:47 IST -
#India
Ahmednagar To Ahilyanagar: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అహల్యానగర్గా మారిన అహ్మద్నగర్..!
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా పేరును అహల్యానగర్ (Ahmednagar To Ahilyanagar)గా మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 14-03-2024 - 11:11 IST -
#Viral
Viral : చిరుతపులి బారినుండి తెలివిగా తప్పించుకున్న 12 ఏళ్ల బాలుడు..
సోషల్ మీడియా (Social Media) పుణ్యమా..అని ప్రపంచం లో ఏంజరిగిన క్షణాల్లో తేలిపోతుంది..అద్భుత సంఘటనల నుండి క్రైం సంఘటన వరకు ఘటన సంఘటన ఏదైనా సరే సోషల్ మీడియా లో ప్రత్యక్షము అవుతూ అందరికి తెలిసేలా చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు 12 ఏళ్ల బాలుడు (12-year-old boy)..చిరుత పులి (Leopard ) బారినుండి క్షేమంగా తప్పించుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మాములుగా ఏ చిన్న జంతువు ను చూసిన మనలో […]
Date : 06-03-2024 - 11:37 IST -
#India
Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ కూటమి సీట్ల పంపకాలు ఇలా..
మహారాష్ట్రలో గత ఏడాది వ్యవధిలో రెండు పార్టీలు ముక్కలయ్యాయి. శివసేన పార్టీ శివసేన (ఏక్నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్) అనే వర్గాలుగా చీలిపోయిన సంగతి మనకు తెలిసిందే. శివసేన పేరు, గుర్తులు ఏక్నాథ్ షిండే వర్గం వద్దే ఉన్నాయి. వీటిలో శివసేన (ఏక్నాథ్ షిండే) వర్గం మహారాష్ట్రలోని(Maharashtra) బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.
Date : 06-03-2024 - 11:48 IST -
#India
Congress Party: మహారాష్ట్రలో విపక్షాల సీట్ల సర్దుబాటు..కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..!
Maharashtra India Alliance Seat Sharing : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొట్టడమే లక్ష్యంగా మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్న కాంగ్రెస్(congress), మహారాష్ట్రలో 18 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈ మేరకు మహావికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. 48 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 01-03-2024 - 12:14 IST