Lok Sabha
-
#India
Rahul Gandhi : ఇదో కొత్త ఎత్తుగడ..ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు : రాహుల్ గాంధీ
మాట్లాడేందుకు అనుమతి కోరినా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడెనిమిది రోజుల నుంచి నన్ను మాట్లాడేందుకు అనుమతించట్లేదు. ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు అన్నారు.
Date : 26-03-2025 - 4:25 IST -
#India
Jamili Elections : జేపీసీ కాలపరిమితి పెంపుకు లోక్సభ ఆమోదం
రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
Date : 25-03-2025 - 2:42 IST -
#Telangana
Raja Singh :ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన మెటా..!
Raja Singh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మెటా సంస్థ షాకిచ్చింది. ఆయన ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన రెచ్చగొట్టే పోస్టులు అయినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఈ చర్యలను ఖండిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
Date : 21-02-2025 - 11:11 IST -
#Telangana
Telangana Bill : ‘ప్రత్యేక తెలంగాణ’ బిల్లుకు 11 ఏళ్లు
Telangana Bill : ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ప్రజాప్రతినిధులు కదిలి పోరాడిన ఫలితం ఇదే
Date : 18-02-2025 - 11:31 IST -
#India
New Income Tax Bill : కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టిన సీతారామన్
వచ్చే సెషన్ తొలి రోజున ఆ సెలెక్ట్ కమిటీ కొత్త బిల్లుపై తమ నివేదికను ఇవ్వనున్నది. నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
Date : 13-02-2025 - 4:32 IST -
#Business
New Income Tax Bill: రేపు లోక్సభ ఎదుటకు నూతన ఐటీ బిల్లు.. దానిలో ఏముంది ?
ఆరు దశాబ్దాల క్రితం మన దేశంలో ‘ఆదాయపు పన్ను చట్టం-1961’(New Income Tax Bill) అమల్లోకి వచ్చింది.
Date : 12-02-2025 - 4:36 IST -
#India
Parliament Sessions : కొత్త పన్ను చట్టాలు, అంతర్జాతీయ సంబంధాలు.. నేటి సెషన్ చాలా ఆసక్తికరం
Parliament Sessions : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభల్లో 2025 కేంద్ర బడ్జెట్తో పాటు కీలకమైన అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, శాసన సవరణలు, బడ్జెట్ చర్చలు ప్రధానంగా నిలవనున్న ఈ సమావేశాల్లో, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాలో భారతీయుల బహిష్కరణ అంశంపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
Date : 10-02-2025 - 10:29 IST -
#India
Vikasith Bharat : పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు : ప్రధాని
దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం.
Date : 04-02-2025 - 6:40 IST -
#Speed News
Asaduddin Owaisi : ‘‘మసీదులు, దర్గాల 1 ఇంచు భూమి కూడా పోనివ్వను’’.. లోక్సభలో అసద్ వ్యాఖ్యలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై లోక్సభలో నిర్వహించిన చర్చలో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 04-02-2025 - 6:31 IST -
#India
Make in India : “మేక్ ఇన్ ఇండియా”పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
మేక్ ఇన్ ఇండియా విఫలమైంది కాబట్టే, మన దేశం ఉత్పత్తి చేయడం మానేసింది. అందుకే, చైనా దళాలు మన దేశంలో ఉన్నాయని అన్నారు.
Date : 03-02-2025 - 5:48 IST -
#India
Rahul Gandhi : అందుకే విదేశాంగ మంత్రి జైశంకర్ను అమెరికాకు పంపారు
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ AI డేటాపై పని చేస్తుంది కాబట్టి AI పూర్తిగా అర్థరహితమని అర్థం చేసుకోవాలని అన్నారు. AI అంటే డేటా లేకుండా ఏమీ లేదని ఆయన అన్నారు.
Date : 03-02-2025 - 4:44 IST -
#India
Waqf Bill : రేపు లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు..
Waqf Bill : సోమవారం లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టబడనున్నది. ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఆమోదించిన ఈ బిల్లుపై వివాదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ , ఇతర విపక్ష పార్టీలు ఈ సవరణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, మరొకవైపు, బిల్లును ఆమోదించడం మంతనాల లేకుండా జరిగింది అని వారు ఆరోపిస్తున్నారు.
Date : 02-02-2025 - 10:37 IST -
#India
Union Budget : 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు..
ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
Date : 01-02-2025 - 12:30 IST -
#India
Nirmala Sitharaman : దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ
Nirmala Sitharaman : 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. కాగా, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా లోక్సభలో విపక్షాలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగం ప్రారంభించారు.
Date : 01-02-2025 - 11:19 IST -
#India
Budget session : భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మారుస్తాం: రాష్ట్రపతి
భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది.
Date : 31-01-2025 - 12:04 IST