Lok Sabha
-
#Andhra Pradesh
దేశంలో టాప్ 3 మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు.. మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే
దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్లో (ఎంపీలు, ఎమ్మెల్యేలు) 14 మంది బిలియనీర్లు ఉండగా, వీరిలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాలనూ ఏపీకి చెందిన ఎమ్మెల్యేలే కైవసం చేసుకోవడం గమనార్హం. వీరిలో టీడీపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ.716 కోట్ల ఆస్తితో దేశంలోనే అత్యంత […]
Date : 09-03-2026 - 3:47 IST -
#India
కాంగ్రెస్ నాయకులకు నోటీసులు పంపిన లోక్సభ ప్రివిలేజ్ కమిటీ!
ఒకవేళ ఈ నాయకులు సమాధానం ఇవ్వకపోయినా లేదా కమిటీకి వారి సమాధానం సంతృప్తికరంగా అనిపించకపోయినా వారికి శిక్ష విధించాలని కమిటీ సిఫార్సు చేయవచ్చు.
Date : 19-02-2026 - 3:44 IST -
#India
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!
Rahul Gandhi లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల […]
Date : 12-02-2026 - 1:53 IST -
#India
రేపు స్పీకర్ పై అవిశ్వాస అస్త్రం!
రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం స్పీకర్ను తొలగించే ప్రక్రియను విపక్షాలు ప్రారంభించనున్నాయి. రేపు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సభలో స్పీకర్ పనితీరుపై చర్చ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు
Date : 09-02-2026 - 5:30 IST -
#India
లోక్సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!
ఇలాంటి ఘటన గతంలో 2004లో జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా లోక్సభలో హంగామా కారణంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు.
Date : 05-02-2026 - 2:25 IST -
#India
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ!
మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని విషయాలు బయటకు వస్తే బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల అసలు స్వరూపం దేశానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Date : 02-02-2026 - 8:44 IST -
#Business
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే
Nirmala Sitharaman వార్షిక బడ్జెట్ 2026-27కి ముందు లోక్సభలో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, వచ్చే ఆర్థిక ఏడాదికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్కి […]
Date : 29-01-2026 - 2:08 IST -
#India
రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం! అసలు VB-G RAM G బిల్లు అంటే ఏంటి ?
VB-G RAM G బిల్లు అంశంపై లోక్ సభ లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ బిల్లు పై విపక్షాల తీవ్ర నిరసనలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేసారు. అయినప్పటికీ చివరకు సభలో బిల్లు కు ఆమోదం లభించింది.
Date : 19-12-2025 - 7:15 IST -
#India
ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..‘శాంతి’ బిల్లు దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక మైలురాయి చట్టమని అభివర్ణించారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి తలుపులు తెరవడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Date : 18-12-2025 - 11:18 IST -
#India
లోక్సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!
విపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్న పోస్టర్లను పట్టుకుని నిరసన తెలిపారు.
Date : 16-12-2025 - 2:00 IST -
#India
Rahul Gandhi: లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై రాహుల్ గాంధీ చర్చ!
డిసెంబర్ 2023లో ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. దీని ద్వారా ఎన్నికల కమీషనర్లకు ఇమ్యూనిటీ కల్పించారు. సీసీటీవీలకు సంబంధించి చట్టాలను ఎందుకు మార్చారు? ఎన్నికల సంఘం 45 రోజుల తర్వాత ఫుటేజీని నాశనం చేసే విధంగా చట్టాన్ని ఎందుకు రూపొందించారు? అని ఆయన ప్రశ్నించారు.
Date : 09-12-2025 - 6:08 IST -
#India
Indigo Flight Disruptions : ఇండిగోపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం – రామ్మోహన్ నాయుడు
Indigo Flight Disruptions : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు
Date : 09-12-2025 - 3:15 IST -
#Andhra Pradesh
Air Pollution : విశాఖలోనూ ఢిల్లీ మాదిరి వాయు కాలుష్యం
Air Pollution : దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 17 వేల మంది మరణించారని ఆయన వెల్లడించారు
Date : 02-12-2025 - 3:18 IST -
#India
Company Lockout : ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ – కేంద్రం
Company Lockout : గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతబడ్డాయని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో వెల్లడించారు
Date : 02-12-2025 - 10:45 IST -
#India
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Date : 28-08-2025 - 1:23 IST