Lok Sabha Elections
-
#Andhra Pradesh
ABP – CVoter Opinion Poll : ఏపీలో కూటమి భారీ విజయం సాదించబోతుంది
ఏబీపీ - సీఓటర్ ఒపీనియన్ సంస్థలు ప్రజల అభిప్రాయాలు సేకరించి ..వారు ఏమనుకుంటున్నారో తెలియజేసింది. వీరు తెలిపిన సర్వేలో కూటమి పార్టీ భారీ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పింది
Published Date - 10:32 PM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha Elections : కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ అసలు పోటీనే కాదు – ఉత్తమ్
లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మాతో పోటీనే కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు రాష్ట్రంలో బిఆర్ఎస్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఉత్తమ్ అన్నారు
Published Date - 09:40 PM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha Elections 2024 : మెదక్ సభలో సీఎం రేవంత్ ఫై కేసీఆర్ సంచలన ఆరోపణలు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని అన్ని సర్వే రిపోర్టులు చెపుతున్నాయి. అందుకే నారాయణపేట సభలో సీఎం రేవంత్ లో భయం కనిపించింది
Published Date - 09:08 PM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు రూ.95 లక్షల చెక్ను ఇవ్వనున్న కేసీఆర్
ఎన్నికల ఖర్చులకు గాను ఒక్కక్కరికి రూ.95 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారట. అంతే కాదు ఎన్నికల గెలుపు కోసం బస్సు యాత్ర కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట
Published Date - 04:30 PM, Tue - 16 April 24 -
#India
ADR: లోక్సభ ఎన్నికలు..ఫేజ్ 2లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ఏడీఆర్ నివేదిక
ADR Report On Candidates Criminal Cases: అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో క్రిమినల్ కేసుల భయంకరమైన ప్రాబల్యం ఉందని పేర్కొంది. నివేదిక ప్రకారం, లోక్సభ ఎన్నికల్లో ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 1192 మంది అభ్యర్థులలో 21% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 167 మంది (14%) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని నివేదికలో పేర్కొంది. మొత్తం […]
Published Date - 04:16 PM, Tue - 16 April 24 -
#Telangana
Akbaruddin Owaisi Key Comments : మా బ్రదర్స్ ను హత్య చేస్తారేమో..?
మా ఇద్దరు బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారేమో అంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేసారు
Published Date - 11:49 AM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి ?
ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది
Published Date - 11:20 PM, Mon - 15 April 24 -
#Speed News
Congress Jana Jathara : ముదిరాజ్లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేసారు.
Published Date - 09:56 PM, Mon - 15 April 24 -
#Telangana
Rathod Bapu Rao : కాంగ్రెస్ లో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువతున్నాయి. బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , జడ్పీటీసీ , ఎంపీటీసీ లు ఇలా ఫై స్థాయి నేతల నుండి కింద స్థాయి నేతల వరకు ఆయా నియోజవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కండువా […]
Published Date - 01:44 PM, Mon - 15 April 24 -
#Telangana
Thatikonda Rajaiah : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ను గెలిపించాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు
Published Date - 09:48 PM, Sun - 14 April 24 -
#India
LS Polls 2024 : మీమ్స్ను ఎన్నికల సంఘం కూడా వదట్లేదు.. ‘జల్దీ ఆవో సిమ్రాన్’ అంటూ పోస్ట్..!
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల లోక్సభ ఎన్నికల 2024 తేదీలను ప్రకటించారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయి, ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది.
Published Date - 09:01 PM, Sun - 14 April 24 -
#Telangana
BRS ‘Post Card Movement’ : కాంగ్రెస్పై బీఆర్ఎస్ ‘పోస్టు కార్డు ఉద్యమం’
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాలపై పోస్టు కార్డు ఉద్యమం చేయాలని నిర్ణయించింది
Published Date - 04:56 PM, Sun - 14 April 24 -
#Telangana
KCR : 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది – కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలైంది. ఏ ఒక్క విషయంలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు, వసతులు, వనరులను కాపాడుకునే నైపుణ్యం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు
Published Date - 07:59 PM, Sat - 13 April 24 -
#Telangana
Janasena : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జనసేన పోటీ..?
పవన్ కళ్యాణ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో పోటీ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది
Published Date - 12:07 PM, Sat - 13 April 24 -
#India
Siddaramaiah: ‘‘ఆపరేషన్ లోటస్.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల ఆఫర్’’
Siddaramaiah: భారతీయ జనతా పార్టీ(bjp)పై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ (Operation Lotus) చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. We’re now on WhatsApp. Click to Join. ‘గత ఏడాది […]
Published Date - 11:23 AM, Sat - 13 April 24