Lok Sabha Elections
-
#Telangana
Lok Sabha Elections : ఖమ్మం ఎంపీ బరినుండి తప్పుకున్న రాయల నాగేశ్వరరావు
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీ గా నామినేషన్ వేసిన రాయల నాగేశ్వరరావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు
Published Date - 10:48 AM, Fri - 26 April 24 -
#Telangana
Lok Sabha Polls : ఫస్ట్ టైం లోక్ సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం
గత 20 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఎవరొకరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఒక్కరు కూడా బరిలో నిల్చోలేదు.
Published Date - 09:42 AM, Fri - 26 April 24 -
#India
Lok Sabha Elections : ప్రశాంతంగా కొనసాగుతున్న రెండో దశ పోలింగ్
కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మామయ్యతో కలిసి ఓటు వేశారు
Published Date - 09:16 AM, Fri - 26 April 24 -
#Telangana
Lok Sabha Polls : నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు
నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది
Published Date - 09:32 PM, Thu - 25 April 24 -
#Telangana
Lok Sabha Elections : ‘చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటే’ ఏంలాభం కేసీఆర్..? – రేవంత్ రెడ్డి
కారు పని అయిపోయందని.. అందుకే కేసీఆర్ బస్సు వేసుకొని బయలుదేరాడని 'కేసీఆర్ బస్సు యాత్ర' ఫై ఎద్దేవా చేశారు.
Published Date - 09:09 PM, Thu - 25 April 24 -
#India
Narendra Modi : ఇండియా కూటమి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు 400 సీట్లు కావాలి
ఒబిసి, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ కోటాను తగ్గించి ఇవ్వాలని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తనకు 400 సీట్లు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు.
Published Date - 07:53 PM, Thu - 25 April 24 -
#Andhra Pradesh
AP Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం
చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకూ నామినేషన్లను ఉపసంహిరించుకునేందుకు అవకాశం కల్పించారు.
Published Date - 03:59 PM, Thu - 25 April 24 -
#Telangana
Lok Sabha Elections : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎంతో తెలుసా..?
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవీలత .. ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల విలువ రూ. 218.38 కోట్లుగా పేర్కొంది
Published Date - 02:24 PM, Thu - 25 April 24 -
#India
Rahul Gandhi : రైతుల సమస్యల పరిష్కారానికి రాహుల్ కీలక హామీ
వ్యవసాయ రుణాల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక రైతు కమిషన్ను ఏర్పాటు చేస్తామని, భూసేకరణదారుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం హామీ ఇచ్చారు.
Published Date - 11:27 PM, Wed - 24 April 24 -
#India
Narendra Modi : ‘వన్ ఇయర్-వన్ పీఎం’.. ఇదే ఇండియా కూటమి సిద్ధాంతం
కాంగ్రెస్ 'ఎజెండా' పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతూ, ప్రతిపక్ష భారత కూటమి 'వన్ ఇయర్.. వన్ పీఎం' అనే ఫార్ములా వ్యూహరచనలో బిజీగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు.
Published Date - 11:03 PM, Wed - 24 April 24 -
#Telangana
Madhavi Latha : మాధవిలత చరిత్రను తిరగరాస్తుందా..?
అనేక మంది సినీ తారలు రాజకీయాల్లోకి ప్రవేశించి విజయవంతమైన రాజకీయ నాయకులుగా నిలిచారు. అదే బాటలో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా తన రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించారు.
Published Date - 09:26 PM, Wed - 24 April 24 -
#Telangana
CM Revanth Reddy : మోడీకి గుణపాఠం చెప్పాల్సిన టైం వచ్చింది – సీఎం రేవంత్
బిజెపి మత పిచ్చితో కొట్టుకుంటుందని ..అలాంటి మతపిచ్చి పార్టీని దేశం నుండి తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు
Published Date - 08:58 PM, Wed - 24 April 24 -
#Speed News
CM Revanth Reddy : హరీష్ రాజీనామా రెడీ చేసుకో.. నీ సవాల్కు సిద్ధం..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. రుణమాఫీ కేంద్రంలో అధికార కాంగ్రెస్ను పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 08:09 PM, Wed - 24 April 24 -
#Telangana
PM Modi : ఖరారైన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలు..
PM MODI: లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారాన్ని హోరెత్తించేందుకు రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా సిద్దం అయ్యారు. ఇందులో భాగంగానే ప్రధాని మో(PM Modi)తెలంగాణ (Telangana)లో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీన మోడీ రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఆందోల్ నియోజకవర్గానికి వెళ్లనున్న మోడీ అక్కడ బీజేపీ ( BJP)ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు హాజరు కానున్నారు. We’re now on WhatsApp. Click to […]
Published Date - 03:23 PM, Wed - 24 April 24 -
#India
jaishankar : విదేశీ మీడియాలో భారత లోక్సభ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యకు జైశంకర్ కౌంటర్
jaishankar: మా అత్యల్ప ఓటింగ్ శాతం మీ కంటే ఎక్కువ అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (jaishankar)అన్నారు. విదేశీ మీడియాలో భారత లోక్సభ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యకు జైశంకర్ ఎదురుదాడికి దిగారు. వారి విమర్శలు “మా ఎన్నికలలో రాజకీయ ఆటగాళ్ళు” అనే తప్పుడు భావన నుండి వస్తున్నాయని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. వేసవిలో ఎండలు మండిపోతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలన్న భారత్ నిర్ణయాన్ని ప్రశ్నించిన కథనంపై జైశంకర్ స్పందించారు. […]
Published Date - 01:44 PM, Wed - 24 April 24