Lok Sabha Elections
-
#India
Rahul Gandhi : ఓట్ల చౌర్యమంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి (BJP) అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లోక్సభ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్ల చౌర్యం జరిగింది. ఇప్పుడు బిహార్లోనూ అదే పునరావృతం అవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఓటరు జాబితాల్లో మార్పులు చేస్తున్న విధానం అనుమానాస్పదంగా ఉంది.
Date : 01-08-2025 - 4:29 IST -
#Off Beat
Parliament : రాజ్యసభ – లోక్సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి, ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది..?
Parliament : రాజ్యసభ కొత్త సభ్యులుగా న్యాయవాది ఉజ్వల్ దేవ్రావ్ నికం, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, సామాజిక కార్యకర్త సి. సదానందన్ మాస్టర్, విద్యావేత్త డాక్టర్ మీనాక్షి జైన్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. ఈ సందర్భంగా, రాజ్యసభ- లోక్సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి? వారు ఎలా ఎన్నుకోబడతారు - వారి హక్కులు ఏమిటి?
Date : 14-07-2025 - 11:37 IST -
#Telangana
Konda Surekha : మీ మోదీ అంకుల్ గెలుపులో మీ సోదరి కీలక పాత్ర పోషించింది..
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన వ్యాఖ్యల యుద్ధంలో మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు నేపథ్యంలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలకు ప్రతిస్పందిస్తూ, మీ మోదీ అంకుల్ గెలుపులో మీ సోదరి కవిత కీలక పాత్ర పోషించిందంటూ చురకలంటించారు.
Date : 08-02-2025 - 6:43 IST -
#India
Priyanka Gandhi : తొలి ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రియాంక గాంధీ.. నేటి నుంచి వాయనాడ్లో 5 రోజుల ప్రచారం..
Priyanka Gandhi : గాంధీ రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. అనంతరం 13న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ వాయనాడ్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని అధికారికంగా సమాచారం అందింది. ప్రియాంక గాంధీ ఇంతకుముందు అనేక రాజకీయ వేదికలపై మాట్లాడినప్పటికీ, ఆమె ఎన్నికలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
Date : 03-11-2024 - 11:18 IST -
#India
Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ 87 సీట్లపై ECI నిఘా
Maharashtra Elections : ఈసీఐ మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాల్లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో నగదు, బంగారం ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న స్క్వాడ్లకు అదనంగా ప్రత్యేక స్క్వాడ్లను నియమించాలని జిల్లా రిటర్నింగ్ కార్యాలయాలను పోల్ ప్యానెల్ కోరింది. పెరుగుతున్న ఈ విపత్తును అరికట్టడానికి ఈ స్క్వాడ్లలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కు చెందిన అధికారులు , సిబ్బంది ఉండాలి.
Date : 28-10-2024 - 1:45 IST -
#India
Wayanad by-Election : 22న వయనాడ్లో సోనియా గాంధీ ప్రచారం
Wayanad by-Election : ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న తన కూతురు ప్రియాంక కోసం పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రచారం చేయనున్నారు
Date : 21-10-2024 - 10:42 IST -
#Telangana
Kurian Committee : హైదరాబాద్కు రానున్న కురియన్ కమిటీ
Kurian Committee: ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్(Congress) హై కమాండ్ ఫోకస్ పెట్టింది. దీంతో వైఫల్యాలకు గల కారణాలనపై నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణకు నియమించిన కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాసేపట్లో హైదరాబాద్(Hyderabad)కు రానుంది. రేపు గాంధీభవన్లో టీ కాంగ్రెస్ నేతల(T Congress leaders)తో సమావేశం కానుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ […]
Date : 10-07-2024 - 5:38 IST -
#India
NDA Vote Share Decrease: ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓట్లు ఎక్కడ తగ్గాయో తెలుసా..?
NDA Vote Share Decrease: లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. బీజేపీ 240 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే కూటమి 293 సీట్లు గెలుచుకుంది. దీంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా.. ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే […]
Date : 08-06-2024 - 12:00 IST -
#Andhra Pradesh
Barrelakka : లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క కు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?
నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి స్థానానికి నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది
Date : 06-06-2024 - 2:50 IST -
#India
Amit Shah : గాంధీనగర్ నుండి అమిత్ షా ఘన విజయం
Election Results 2024: ఎన్టీఏ కూటమికి తొలి విజయం నమోదయింది. కేంద్రహోంమత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన విజయం సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్షా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయి పటెల్ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయి పటేల్ కు 1.15 లక్షల […]
Date : 04-06-2024 - 1:15 IST -
#India
BJP : పంజాబ్లో ఖాతా తెరవని బీజేపీ
Election Results 2024: బీజేపీకి పంజాబ్ ఓటర్లు షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇకపోతే శిరోమణి అకాలీదళ్ ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 2 చోట్ల లీడ్లో ఉన్నారు. రైతు చట్టాలు తీసుకొచ్చిన బీజేపీపై పంజాబ్ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో తాజా ఫలితాల్లో అది ప్రతిఫలిస్తున్నది. We’re now on WhatsApp. Click […]
Date : 04-06-2024 - 12:09 IST -
#India
CEC Press Meet : ప్రపంచంలోనే పెద్ద ఎలక్షన్స్.. 64.2 కోట్ల మంది ఓటేశారు : సీఈసీ
2019లో జరిగిన లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్దవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు.
Date : 03-06-2024 - 2:04 IST -
#Telangana
HYD LS Polls : హైదరాబాద్ లోక్ సభ స్థానంలో మిరాకిల్ జరుగనుందా..?
ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల చుట్టూ ఉన్న క్రేజ్, ఉత్సాహం, టెన్షన్ , అందరి దృష్టి మధ్య, తెలంగాణ లోక్సభ ఎన్నికల చుట్టూ చర్చ చాలా తక్కువగా ఉంది. అయితే, తెలంగాణలో ఈ ఎంపీ ఎన్నికల్లో చర్చనీయాంశమైన అంశం హైదరాబాద్ పాతబస్తీలో జరుగుతున్న బిగ్ ఫైట్.
Date : 03-06-2024 - 1:45 IST -
#India
Narendra Modi : మనం కొత్త కలలు కనాలి, వాటిని వాస్తవంగా మార్చుకోవాలి
కన్యాకుమారిలో కొంతసేపు ధ్యానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ భవిష్యత్తుపై మళ్లీ దృష్టి సారించి పనిలో పడ్డారు. అతను తిరిగి వచ్చిన వెంటనే, అతను తన అంకితభావం , ఆవశ్యకతను ప్రదర్శిస్తూ అర డజనుకి పైగా బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలను నిర్వహించారు.
Date : 03-06-2024 - 1:11 IST -
#India
Lok Sabha Elections : వామ్మో.. ఎన్నికల బెట్టింగ్ 7 లక్షల కోట్లకు చేరిందట..!
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు 7 దశల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరిగింది. అయితే.. అదేరోజున సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Date : 02-06-2024 - 9:31 IST