LK Advani
-
#India
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ […]
Published Date - 12:57 PM, Mon - 1 April 24 -
#India
Bharat Ratna For PV: పీవీకి భారతరత్న.. అందుకున్న కుటుంబ సభ్యులు, వీడియో..!
రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు (Bharat Ratna For PV) తరపున ఆయన కుమారుడు ప్రభాకరరావు… రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
Published Date - 11:47 AM, Sat - 30 March 24 -
#India
Bharat Ratna: ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ఎలా ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..?
భారత ప్రభుత్వం ఐదుగురికి భారతరత్న (Bharat Ratna) అవార్డును ప్రకటించింది.
Published Date - 07:24 AM, Sat - 10 February 24 -
#Sports
Dhyan Chand: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాల్సిందే..
భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం. బీజేపీ మాజీ నేత ఎల్కే అద్వానీ ఈ అవార్డును స్వీకరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు కానీ ధ్యాన్చంద్ పేరు ప్రస్తావన లేదు. దీంతో హాకీ దిగ్గజాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
Published Date - 11:22 PM, Sun - 4 February 24 -
#India
LK Advani: ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఓవైసీ ఎటాక్
ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయడంపై అసదుద్దీన్ ఒవైసీ విచారం వ్యక్తం చేశారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేమీ కాదని మండిపడ్డారు
Published Date - 06:18 PM, Sat - 3 February 24 -
#India
Advani 6 Yatras : భారతరత్న అద్వానీ ప్రతిష్ఠను పెంచిన 6 యాత్రలివే..
Advani 6 Yatras : బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న అందుకోనున్నారు.
Published Date - 02:41 PM, Sat - 3 February 24 -
#India
Bharat Ratna: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న..!
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న (Bharat Ratna) అందుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Published Date - 11:52 AM, Sat - 3 February 24 -
#India
Ram Mandir: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి అద్వానీ
అయోధ్యలో జరిగే ఆలయ ప్రతిష్ఠాపనకు బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ హాజరవుతారని వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.
Published Date - 03:17 PM, Thu - 11 January 24 -
#India
Advani Invited : అద్వానీ, జోషిలను మేం ఆహ్వానించాం.. జనవరి 22న అయోధ్యకు వస్తారు : వీహెచ్పీ
Advani Invited : ‘‘జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దని బీజేపీ దిగ్గజ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కోరాను.
Published Date - 04:09 PM, Tue - 19 December 23 -
#India
Advani – Ram Mandir : రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దు.. అద్వానీ, జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి
Advani - Ram Mandir : అయోధ్యలో రామమందిరం కోసం 1980వ దశకం నుంచి జరిగిన ఆందోళనలలో ముందంజలో నిలిచిన బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి.
Published Date - 08:48 AM, Tue - 19 December 23 -
#Speed News
LK Advani Turns 96: అద్వానీకి బీజేపీ అగ్ర నేతల జన్మదిన శుబకాంక్షలు
మాజీ ఉప ప్రధాని, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ బుధవారం 96వ ఏట అడుగుపెట్టారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీనియర్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్కె అద్వానీ మన దేశాన్ని బలోపేతం చేసే దిశగా సేవలు అందించారని కొనియాడారు.
Published Date - 05:26 PM, Wed - 8 November 23 -
#India
BJP Operation : లాలూ జైలుకు.. అద్వానీ రథ యాత్రకు సంబంధం ఇదేనా..?
ఎంతటి పెద్ద నాయ కుడైనా అవినీతి మరక అంటితే ఎలా కుదేలుడై పోతాడో లలూప్రసాద్ యాదవ్ వ్యవహారమే (BJP Operation) ఒక ఉదాహరణ .
Published Date - 03:04 PM, Fri - 27 January 23 -
#India
Modi with Advani: అద్వానీతో మోడీ.. బీజేపీ కురవృద్ధుడికి శుభాకాంక్షల వెల్లువ!
మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ తన 95వ పుట్టినరోజును జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి
Published Date - 02:23 PM, Tue - 8 November 22 -
#India
Delhi Politics:పార్లమెంట్లో అద్వానీ పేరు గల్లంతు, ఢిల్లీ పదనిసలు
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ మరోసారి కొత్త పార్లమెంట్ వేదికగా అద్వానీకి అవమానాన్ని మిగిల్చారు. ఆ విషయాన్ని అద్వానీ అభిమానులు చర్చించుకోవడం పార్లమెంట్లో వినిపించింది. ఎందుకంటే, పాత పార్లమెంట్ హౌస్కు ప్రధాన చిహ్నంగా ఉండే అనేక ప్రదేశాలు కనుమరుగయ్యాయి.
Published Date - 07:30 PM, Wed - 3 August 22