Kharge
-
#Telangana
AICC President Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించిన తెలంగాణ మంత్రులు!
తెలంగాణ మంత్రులు ఖర్గేతో దాదాపు అరగంట పాటు గడిపి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Date : 07-10-2025 - 8:01 IST -
#India
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంట్ భవన్కు చేరుకున్న రాహుల్, ప్రియాంక, ఖర్గే
vice president election : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) ఛైర్పర్సన్ సోనియా గాంధీ మంగళవారం ఉపరాష్ట్రపతి
Date : 09-09-2025 - 1:10 IST -
#Speed News
BJP MP Laxman: ఖర్గేజీ నిజాలు తెలుసుకోండి.. ఇది నయా భారత్ : ఎంపీ లక్ష్మణ్
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను తీసుకొచ్చిన ఘనత మోడీదే’’ అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ (BJP MP Laxman) తెలిపారు.
Date : 28-05-2025 - 12:30 IST -
#India
Patel Vs RSS : ఆర్ఎస్ఎస్తో పటేల్కు సంబంధమేంటి.. హైజాక్ పాలిటిక్స్పై ఖర్గే భగ్గు
జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్లకు(Patel Vs RSS) వైరం ఉండేది అనేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు.
Date : 08-04-2025 - 3:36 IST -
#Telangana
Bypolls in Telangana: ఉప ఎన్నికలు వచ్చినా హస్తందే విజయం: టీ-పీసీసీ
Bypolls in Telangana: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్.. ఖర్గే మార్గదర్శకత్వం కోసం తాను వచ్చానని చెప్పారు. అన్ని వర్గాల సభ్యులను కలుపుకొని కాంగ్రెస్ను బలోపేతం చేయాలని ఖర్గే చెప్పారన్నారు.
Date : 13-09-2024 - 5:45 IST -
#India
Kashmir : మోడీ అండ్ టీమ్కు కశ్మీరీ యువత ఎగ్జిట్ డోర్ చూపిస్తుంది : ఖర్గే
మోసపోయేందుకు కశ్మీరీ(Kashmir) యువత సిద్ధంగా లేదు’’ అని ఖర్గే పేర్కొన్నారు.
Date : 01-09-2024 - 2:48 IST -
#India
Rahul Gandhi : మోడీ సర్కారు తప్పుడు విధానాల వల్లే ఉగ్రదాడులు : రాహుల్గాంధీ
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు.
Date : 16-07-2024 - 2:38 IST -
#Speed News
BRS Vs Congress : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ థ్యాంక్స్.. ఎందుకో తెలుసా ?
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చే దిశగా కాంగ్రెస్ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది.
Date : 03-06-2024 - 12:45 IST -
#India
400 Lok Sabha Seats : బీజేపీకి 400 పార్ అసాధ్యం.. ఎందుకో చెప్పిన ఖర్గే
ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లోక్సభ సీట్లు రావడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు.
Date : 28-05-2024 - 8:33 IST -
#India
Nehru Death Anniversary : నెహ్రూకు ఖర్గే, సోనియా, రాహుల్ ఘన నివాళులు
నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం (మే 27) ఢిల్లీలోని ఆయన స్మారక స్థూపం వద్ద చిత్రపటానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పూలమాల వేసి నివాళులర్పించారు.
Date : 27-05-2024 - 11:28 IST -
#India
Congress : తక్కువ సీట్లలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందో చెప్పేసిన ఖర్గే
ఈ లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లలో పోటీ చేయడం అనేది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
Date : 22-05-2024 - 2:02 IST -
#India
Rajiv Gandhi Death Anniversary : మాజీ ప్రధాని రాజీవ్కు ప్రముఖుల నివాళి.. తండ్రిని గుర్తుచేసుకొని రాహుల్ ఎమోషనల్
ఇవాళ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.
Date : 21-05-2024 - 11:31 IST -
#India
Himachal Crisis: క్రాస్ ఓటింగ్ తో అలర్ట్ అయిన కాంగ్రెస్.. సిమ్లాకు డీకే
హిమాచల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అక్కడ రాజకీయ గందరగోళంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Date : 28-02-2024 - 3:02 IST -
#India
Kharge: మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఖర్గే
Kharge: ‘‘మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని, గత పదేళ్లలో వేరే పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్ప కూల్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు మల్లికార్జున్ ఖర్గే. రాష్ట్రపతి హోదాలో ఓ గిరిజన మహిళను కూర్చోబెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ…ద్రవ్యోల్బణం గురించి ఎందుకు మాట్లాడడం […]
Date : 08-02-2024 - 10:01 IST -
#India
400 Paar Vs 40 Seats : ఖర్గే, మోడీ మధ్యలో దీదీ.. ‘400 పార్’ వర్సెస్ ‘40 సీట్లు’.. ప్రధాని కీలక వ్యాఖ్యలు
400 Paar Vs 40 Seats : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజ్యసభలో ప్రస్తావించారు.
Date : 07-02-2024 - 3:25 IST