Kharge
-
#Telangana
Jupally Krishna Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జూపల్లి, కేసీఆర్ పై ఘాటు విమర్శలు
మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Published Date - 12:56 PM, Thu - 3 August 23 -
#India
Aap Vs Congress : కేజ్రీవాల్ కు ఖర్గే కౌంటర్.. కేంద్రం ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ వైఖరి విషయంలో క్లారిటీ
Aap Vs Congress : ఇవాళ (జూన్ 23) బీహార్ రాజధాని పాట్నా వేదికగా విపక్షాల మీటింగ్ జరుగుతోంది.. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ను నిలదీస్తామని.. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై దాని వైఖరిని ప్రశ్నిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది.
Published Date - 11:09 AM, Fri - 23 June 23 -
#India
Only Party Chiefs : విపక్షాల మీటింగ్ కు పార్టీల ప్రెసిడెంట్స్ మాత్రమే రావాలి : నితీష్
" కొన్ని పార్టీల అధ్యక్షులకు జూన్ 12న ఇతరత్రా పనులు ఉన్నందున.. ఇతర నాయకులను మీటింగ్ కు పంపుతామని చెప్పారు. అయితే మేం దానితో ఒప్పుకోలేదు. పార్టీల అధ్యక్షులు మాత్రమే(Only Party Chiefs) హాజరు కావాలనే దానికి కట్టుబడి.. అన్ని విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన ఒక తేదీలో త్వరలోనే మీటింగ్ నిర్వహిస్తాం" అని నితీష్ వెల్లడించారు.
Published Date - 05:24 PM, Mon - 5 June 23 -
#India
New Parliament : ఉదయం 7.30 టు మధ్యాహ్నం 2.30.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఇలా
కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవాల షెడ్యూల్ విడుదలైంది.
Published Date - 07:26 AM, Fri - 26 May 23 -
#India
Patna Meeting : అశోకుడి గడ్డపై విపక్షాల సమరశంఖం.. ఆ రోజే ?
బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు "చలో పాట్నా"(Patna Meeting) అంటున్నాయి..
Published Date - 07:51 AM, Tue - 23 May 23 -
#South
Karnataka CM: కర్ణాటక సీఎం ఎవరన్న దానిపై ఖర్గే కసరత్తు
కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది.
Published Date - 07:16 AM, Mon - 15 May 23 -
#South
KARNATAKA NEW CM : సీఎం అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారంటే..
కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ .. ఇప్పుడు సీఎం క్యాండిడేట్ (KARNATAKA NEW CM) ఎంపికపై దృష్టిపెట్టింది. ఇందుకోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఉదయం ముగ్గురు అబ్జర్వర్లను నియమించారు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ దీపక్ బవారియా, కాంగ్రెస్ ప్రస్తుత జనరల్ సెక్రటరీ భన్వర్ జితేందర్ సింగ్ లను పరిశీలకులు నియమించి బెంగళూరుకు పంపారు. ” ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు బెంగళూరులో జరిగే […]
Published Date - 05:08 PM, Sun - 14 May 23 -
#South
Karnataka Election 2023: ఖర్గే హత్య ఆరోపణలపై మణికాంత్ రాథోడ్ రియాక్షన్
ఖర్గే హత్యకు కుట్ర పన్నుతున్నాడన్న కాంగ్రెస్ ఆరోపణలను కర్ణాటక బీజేపీ అభ్యర్థి మణికాంత్ రాథోడ్ తప్పుబట్టారు. నేనెవరినీ బెదిరించలేదని, దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు..
Published Date - 11:01 AM, Sun - 7 May 23