Kerala
-
#South
Flight Faces Tech Issue: సాంకేతిక సమస్య.. 140 మంది ప్రయాణికులతో గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం!
140 మంది ప్రయాణికులతో కూడిన విమానం తిరుచ్చి విమానాశ్రయం నుండి షార్జాకు సాయంత్రం 5.43 గంటలకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది.
Date : 12-10-2024 - 12:05 IST -
#South
One Nation One Election : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మాకొద్దు.. కేరళ అసెంబ్లీ సంచలన తీర్మానం
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ అసెంబ్లీ (One Nation One Election) కోరింది.
Date : 10-10-2024 - 4:58 IST -
#India
R Sreelekha : బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి
R Sreelekha : పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆమె ముఖ్యమైన అసైన్మెంట్లను నిర్వహించింది , అనేక దాడులను నిర్వహించడంలో పేరుగాంచిన సిబిఐతో కూడా పని చేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో ఆమె ట్రాఫిక్ క్రమశిక్షణను అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు దారితీసింది, మోటారు వాహన శాఖ ఆదాయాలు కొత్త శిఖరాలకు చేరుకుంది.
Date : 09-10-2024 - 6:57 IST -
#Health
Monkeypox : మంకీపాక్స్.. భారత్లో మూడో కేసు నమోదు
Monkeypox : దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. అతనికి మంకీపాక్స్ గ్రేడ్-1 బి వైరస్ నిర్ధారణ అయింది.
Date : 23-09-2024 - 7:04 IST -
#Life Style
Dussehra Tour : మీరు దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, కర్ణాటకలోని ఈ ప్రదేశాలను సందర్శించండి..!
Dussehra Tour : అక్టోబర్ నెలలో, భారతదేశంలోని చాలా పర్యాటక ప్రదేశాలు అత్యుత్తమంగా ఉంటాయి. వాతావరణం కూడా బాగుంది. దసరా సెలవులను మరిచిపోలేని విధంగా చేయడానికి, జ్ఞాపకాలను చేయడానికి కొన్ని ప్రదేశాలను సందర్శించండి. కాబట్టి ఏ ప్రదేశాలను సందర్శించడం మంచిది? కర్ణాటకలో ఏ ప్రదేశాలను సందర్శించాలి? దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.
Date : 21-09-2024 - 9:27 IST -
#India
Nipah Virus in Kerala: కేరళలో విజ్రంభిస్తున్న నిపా వైరస్, లాక్డౌన్ విధింపు
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ విజ్రంభిస్తుంది. నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించాడు. దీంతో మలప్పురంలోని కంటైన్మెంట్ జోన్లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Date : 17-09-2024 - 9:08 IST -
#Health
Kerala : కేరళలో నిఫా వైరస్ కలకలం.. మళ్లీ మాస్కులు తప్పనిసరి
Nipha virus in Kerala: తాజాగా ఈ వైరస్ తో 23ఏళ్ల వ్యక్తి గత సోమవారం మృతిచెందారు. దీంతో నిఫా వైరస్ వ్యాప్తిని నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో మాస్కులను మళ్లీ తప్పనిసరి చేశారు.
Date : 16-09-2024 - 6:08 IST -
#India
CPI-M General Secretary: ఏచూరి మరణాంతరం సీపీఐ-ఎం కీలక సమావేశం
CPI-M General Secretary: సీతారాం ఏచూరి మృతి చెందడంతో సీపీఐ-ఎం కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనుంది. కేరళ రాష్ట్రము నుంచి ఈ పదవిని ఎవరో ఒకరు చేపట్టనున్నారు. ఎందుకంటే ఈ పార్టీ కేరళలో మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతుంది. అయితే కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక కీలకం కానుంది.
Date : 13-09-2024 - 1:03 IST -
#India
Deputy CM Bhatti : రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమ్మేళనంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి
State-finance-ministers-association: రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదని దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కేరళ రాజధాని తిరువనంతపురం లో గురువారం కాంక్లేవ్ నిర్వహించారు.
Date : 12-09-2024 - 2:24 IST -
#India
Rahul Gandhi: వాయనాడ్ పునరావాస పనులను పరిశీలించిన రాహుల్ గాంధీ
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కొండచరియలు విరిగిపడిన తరువాత ప్రజల జీవనోపాధిని పునరుద్ధరించడానికి, వారి ఆదాయ మార్గాలను మెరుగుపరచడానికి కొన్ని దశలను వివరించారు.
Date : 01-09-2024 - 7:02 IST -
#Cinema
Mohanlal : ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో మోహన్లాల్.. ఏమైందంటే ?
మోహన్ లాల్ను చెక్ చేసిన డాక్టర్లు ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Date : 18-08-2024 - 3:59 IST -
#South
National Flag: వీడియో వైరల్.. జాతీయ జెండా ముడి విప్పిన పక్షి..!
అయితే ఇది గమనించిన ఓ పక్షి వచ్చి జెండాకు పడిన ముడిని విప్పింది. ఆ వెంటనే వచ్చిన దారిలోనే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ పక్షి చిక్కుముడి విప్పిన తర్వాత జెండావిష్కరణ కార్యక్రమం సజావుగా సాగింది.
Date : 17-08-2024 - 11:38 IST -
#South
Wayanad: వయనాడ్ విధ్వంసం.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు
చెలియార్ నది సమీపంలోని ముండేరి, కొట్టుపర ప్రాంతాల్లో రెండు మృతదేహాలను కనుగొన్నారు. అలాగే సూచిప్పర వాటర్ ఫాల్స్ సమీపంలో మరో రెండు మృతదేహాలు గుర్తించారు.
Date : 12-08-2024 - 10:12 IST -
#South
Kerala Landslide Victims: మూడు గంటలపాటు భరతనాట్యం.. రూ.15,000 సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చిన బాలిక..!
హరిణి శ్రీ అనే 13 ఏళ్ల బాలిక వయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం మూడు గంటలపాటు నిరంతరం భరతనాట్యం ప్రదర్శించి వచ్చిన రూ.15వేలను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చిందని పేర్కొన్నారు.
Date : 09-08-2024 - 11:41 IST -
#India
Wayanad : 10న వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఆగస్టు 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారీ వర్షాల గురించి కేంద్రం కేరళకు ముందస్తు హెచ్చరికలు చేసిందని చెప్పారు.
Date : 08-08-2024 - 1:52 IST