Kerala
-
#South
National Flag: వీడియో వైరల్.. జాతీయ జెండా ముడి విప్పిన పక్షి..!
అయితే ఇది గమనించిన ఓ పక్షి వచ్చి జెండాకు పడిన ముడిని విప్పింది. ఆ వెంటనే వచ్చిన దారిలోనే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ పక్షి చిక్కుముడి విప్పిన తర్వాత జెండావిష్కరణ కార్యక్రమం సజావుగా సాగింది.
Published Date - 11:38 AM, Sat - 17 August 24 -
#South
Wayanad: వయనాడ్ విధ్వంసం.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు
చెలియార్ నది సమీపంలోని ముండేరి, కొట్టుపర ప్రాంతాల్లో రెండు మృతదేహాలను కనుగొన్నారు. అలాగే సూచిప్పర వాటర్ ఫాల్స్ సమీపంలో మరో రెండు మృతదేహాలు గుర్తించారు.
Published Date - 10:12 PM, Mon - 12 August 24 -
#South
Kerala Landslide Victims: మూడు గంటలపాటు భరతనాట్యం.. రూ.15,000 సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చిన బాలిక..!
హరిణి శ్రీ అనే 13 ఏళ్ల బాలిక వయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం మూడు గంటలపాటు నిరంతరం భరతనాట్యం ప్రదర్శించి వచ్చిన రూ.15వేలను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చిందని పేర్కొన్నారు.
Published Date - 11:41 AM, Fri - 9 August 24 -
#India
Wayanad : 10న వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఆగస్టు 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారీ వర్షాల గురించి కేంద్రం కేరళకు ముందస్తు హెచ్చరికలు చేసిందని చెప్పారు.
Published Date - 01:52 PM, Thu - 8 August 24 -
#Cinema
Prabhas : వయనాడ్ బాధితుల కోసం 2 కోట్లు ప్రకటించిన స్టార్ హీరో..!
వయనాడ్ (Wayanad) బాధితుల కోసం వారి నిత్యావసరాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు టాలీవుడ్ సెలబ్రిటీస్ భారీ విరాళాలు ప్రకటించారు.
Published Date - 11:10 AM, Wed - 7 August 24 -
#Viral
Wayanad Landslides : తల్లి ప్రేమకు చాటిలేదు అని నిరూపించిన కోతి
సృష్టికి మూలం అమ్మ.. ఆమెను మించిన దైవం లేదు. అమ్మ పంచే ప్రేమ ముందు సృష్టిలో ఏదీ సరితూగదు
Published Date - 02:45 PM, Tue - 6 August 24 -
#India
Wayanad Landslides : నది వరద ప్రవాహం లో కొట్టుకు వస్తున్న శవాలు
కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న చురల్ మల, వెలరి మల, ముందకయిల్, పుంచిరిమదోం ప్రాంతాల్లో పోలీసులే , ఆర్మీ , పలు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
Published Date - 01:44 PM, Tue - 6 August 24 -
#Viral
Wayanad Landslides : జై జవాన్ అంటూ బాలుడు లేఖ..
'డియర్ రాయన్ నువ్వు హృదయపూర్వకంగా రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగానికి గురి చేశాయి. దేశ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా వారికి తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం. మీ లేఖ మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తోంది.
Published Date - 03:03 PM, Sun - 4 August 24 -
#Cinema
Wayanad Landslides : వరద బాధితుల కోసం కదిలిన చిత్రసీమ
కేరళ వరదల కారణంగా వందలాది మంది మరణించడమే కాదు. వేలకోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలయ్యారు
Published Date - 09:54 PM, Sat - 3 August 24 -
#India
Wayanad : వయనాడ్ విలయం..88కి చేరిన మృతులు..రెండు రోజులు సంతాప దినాలు
కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మలలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయింది.
Published Date - 04:58 PM, Tue - 30 July 24 -
#India
Rahul: వయనాడ్ ఘటన.. బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయండి: రాహుల్
వయనాడు జిల్లా మెప్పాడిలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి వరద ప్రవాహం ఏరులై పారుతోంది. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా, మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Published Date - 04:09 PM, Tue - 30 July 24 -
#Speed News
Nipah Virus: కేరళలో నిపా వైరస్తో 14 ఏళ్ల బాలుడు మృతి
కేరళలోని మలప్పురం జిల్లాలో నిపా వైరస్ కేసు నమోదైందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. ఈ వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
Published Date - 06:57 PM, Sun - 21 July 24 -
#Speed News
Kerala: గర్భిణిపై చేయి చేసుకున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అనుచరులు
తిరువనంతపురంలోని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే జి. రిసెప్షన్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న మహిళలపై స్టీఫెన్కు సన్నిహితులు వేధింపులకు పాల్పడ్డారు. ఎనిమిది నెలల గర్భిణిపై కూడా దాడి జరిగింది.
Published Date - 06:05 PM, Tue - 16 July 24 -
#Health
Brain Eating Amoeba: బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏమిటి? దాని లక్షణాలివే..!
కేరళలోని కోజికోడ్లోని కలుషిత నీటిలో నివసిస్తున్న అమీబా (Brain Eating Amoeba) 14 ఏళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
Published Date - 05:06 PM, Thu - 4 July 24 -
#India
Cancer Drugs: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన కేరళ..!
Cancer Drugs: కేరళ.. క్యాన్సర్ బాధితులకు పెద్ద ఉపశమనం. జీరో ప్రాఫిట్తో రాష్ట్ర ప్రభుత్వం ‘కారుణ్య కమ్యూనిటీ ఫార్మసీ’ ద్వారా ఖరీదైన క్యాన్సర్ మందులను (Cancer Drugs) తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. అవయవ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత వాడే మందులతోపాటు 800 రకాల మందులను లాభదాయకంగా ‘కారుణ్య ఔట్లెట్స్’లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ నిర్ణయం తర్వాత ‘కారుణ్య ఫార్మసీ’ ద్వారా విక్రయించే మందుల ధరలు […]
Published Date - 02:26 PM, Sat - 29 June 24