Kerala
-
#India
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల అవినీతిని అంతం చేస్తామన్న ప్రధాని కేరళ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలన ఇచ్చే బీజేపీ వైపు చూడాలని […]
Date : 23-01-2026 - 4:09 IST -
#South
శబరిమల ఆలయం మూసివేత.. ఫిబ్రవరి 12న మళ్లీ తెరవనున్న ఆలయం
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు.. విజయవంతంగా ముగిసిన యాత్ర మండల-మకరవిళక్కు సీజన్ […]
Date : 20-01-2026 - 12:43 IST -
#Devotional
శబరిమలలో మండల పూజకు ఏర్పాట్లు..మండల పూజ రోజు విశేషాలు..!
ప్రతి ఏడాది లక్షలాది భక్తులు ఎదురుచూసే ఈ పవిత్ర కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ఉదయం 10.10 గంటల నుంచి 11.30 గంటల వరకు కొనసాగనుంది. మండల పూజ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడనుండగా, ఆధ్యాత్మిక వాతావరణం శబరిమల కొండలంతా వ్యాపించనుంది.
Date : 23-12-2025 - 4:30 IST -
#Sports
లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించినా ఫలితం లేకపోయింది. దాంతో చివరికి రాత్రి 9:30 గంటల తర్వాత మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాలుష్యంపై విమర్శలు చేశారు. అభిమానులు కూడా ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. లక్నో నగరాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు […]
Date : 18-12-2025 - 9:26 IST -
#South
Sabrimala Temple: శబరిమల ఆలయంలో భక్తులపై దాడి!
పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు నిరసన తెలుపుతున్న భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
Date : 05-12-2025 - 7:02 IST -
#India
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్!
రాష్ట్రపతి సచివాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 21 నుండి 24 వరకు కేరళ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి అక్టోబరు 22న శబరిమల ఆలయాన్ని దర్శించుకుని, హారతిలో పాల్గొంటారు.
Date : 22-10-2025 - 11:54 IST -
#South
Priyanka Gandhi : కేరళ పర్యటన లో ఆవు పేరు తెలిసి ఆశ్చర్య పోయిన ప్రియాంకా గాంధీ
Priyanka Gandhi : ప్రియాంకా గాంధీ డెయిరీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మా పంచాయతీలోని ఈ ఫార్మ్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అనేక పురస్కారాలు అందుకుంది. 30 ఆవులతో, ఎలాంటి శాశ్వత కార్మికులు లేకుండా, కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్న ఈ ఫార్మ్ను ఆమె దగ్గరగా తెలుసుకోవాలనుకున్నారు
Date : 10-10-2025 - 3:15 IST -
#South
wellness Clinics for Women : మహిళ, పిల్లల కోసం 5,415 ఆరోగ్య కేంద్రాల్లో క్లినిక్స్ ప్రారంభం
wellness Clinics for Women : మొత్తం 5,415 ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం ఈ క్లినిక్లు నిర్వహించబడతాయి. రక్తహీనత, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి మహిళల్లో సాధారణంగా కనిపించే వ్యాధులను ముందుగానే గుర్తించడం
Date : 16-09-2025 - 6:39 IST -
#India
Kerala : కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్ కలకలం.. నెల రోజుల్లో ఐదుగురి మృతి
Kerala : ‘అమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్’ (Amebic Meningoencephalitis) అనే ఈ అరుదైన వ్యాధి కేవలం ఒక నెల వ్యవధిలోనే ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Date : 09-09-2025 - 11:32 IST -
#India
Shocking Video : ఓనం వేడుకలో డ్యాన్స్ కుప్పకూలి ఉద్యోగి మృతి
Shocking Video : కేరళలోని రాష్ట్ర విధానసభలో ఓనం పండుగ వేడుకలు ఉత్సాహంగా జరుగుతుండగా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగులందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్న ఈ సమయంలో, డ్యాన్స్ చేస్తున్న జూనేష్ అబ్దుల్లా (45) అనే ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
Date : 02-09-2025 - 12:08 IST -
#automobile
Number Plate: దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కాస్ట్ ఎంతో తెలుసా?!
భారత్లో VIP నంబర్ ప్లేట్లపై ఆసక్తి ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ రూ. 47 లక్షలకు కొనుగోలు చేసిన ఈ నంబర్ ప్లేట్ ఇప్పటివరకు అత్యంత ఖరీదైనది.
Date : 17-08-2025 - 9:40 IST -
#South
Kerala Doctor: రెండు రూపాయల డాక్టర్ కన్నుమూత.. ఈయన గురించి తెలుసుకోవాల్సిందే!
కేరళలోని కన్నూరులో '2 రూపాయల డాక్టర్'గా పేరొందిన డాక్టర్ ఎ.కె. రాయరూ గోపాల్ కన్నుమూశారు.
Date : 03-08-2025 - 7:56 IST -
#India
Nimisha Priya: నిమిషా ప్రియా కేసు.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన!
నిమిషా ప్రియా కేరళకు చెందిన నర్సు. ఆమె 2008లో ఉద్యోగం కోసం యెమన్కు వెళ్లింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె అక్కడ తన సొంత క్లినిక్ను ప్రారంభించింది. 2017లో ఆమె యెమన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్యకు సంబంధించిన ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు.
Date : 17-07-2025 - 6:26 IST -
#Trending
Nimisha Priya: నిమిషా ప్రియా కేసులో బిగ్ ట్విస్ట్.. మరణశిక్ష తప్పేలా లేదు, ఎందుకంటే?
నిమిషా ప్రియాకు బుధవారం (16 మే 2025) మరణశిక్ష జరగాల్సి ఉండగా సుదీర్ఘ చర్చల తర్వాత ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు.
Date : 16-07-2025 - 3:30 IST -
#Speed News
Kerala Nurse Nimisha Priya: కేరళ నర్స్ నిమిషాకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా!
భారతదేశానికి యెమెన్లో శాశ్వత దౌత్య కార్యాలయం (రాయబార కార్యాలయం) లేదు. 2015లో రాజకీయ అస్థిరత కారణంగా రాజధాని సనాలోని భారత రాయబార కార్యాలయం మూసివేయబడింది.
Date : 15-07-2025 - 2:38 IST