Kerala
-
#South
Guinness Family Of India : ‘గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా’.. ఒకే ఇంట్లో ముగ్గురు రికార్డు వీరులు
ఈ ఏడాది మొదట్లో 9.7 సెకన్లలో అరటిపండును తిని అబ్దుల్ సలీం(Guinness Family Of India) రికార్డును ఫవాజ్ బద్దలుకొట్టారు.
Date : 15-12-2024 - 6:23 IST -
#India
Wayanad special Package : పార్లమెంట్ ఆవరణలో ప్రియాంక గాంధీ నిరసన
ప్రతిపక్ష ఎంపిలు వయనాడ్కు న్యాయం చేయండి. వాయనాడ్కు స్పెషల్ ప్యాకేజ్ కేటాయించాలంటూ ఆందోళన చేపట్టారు. వయనాడ్ కో న్యాయ్ దో, బెడ్బావ్ నా కరేన్ అని రాసి ఉన్న బ్యానర్లను పట్టుకుని, "కేరళపై వివక్షను ఆపండి" అంటూ నినాదాలు చేశారు.
Date : 14-12-2024 - 12:45 IST -
#Telangana
Divorce Ratio In India : భారతదేశంలో మూడు రెట్లు పెరిగిన విడాకులు.. తెలంగాణ స్థానం ఏమిటి?
Divorce Ratio In India : బాంధవ్యాలకు విలువనిచ్చే భారతదేశంలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలు నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలలో, సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొన్నట్లుగా గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య కూడా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక నగరాల్లో విడాకుల పిటిషన్లు మూడు రెట్లు పెరిగాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా విడాకుల కేసులు నమోదయ్యాయి అనే గణాంకాలను కూడా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Date : 12-12-2024 - 7:40 IST -
#South
700 Crore Loan Fraud : కువైట్ బ్యాంకుకు రూ.700 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ప్రవాస భారతీయులు
1,425 మంది ప్రవాస భారతీయ ఉద్యోగులు(700 Crore Loan Fraud) తమ బ్యాంకు నుంచి లోన్స్ తీసుకొని.. చెల్లించకుండా మోసం చేసిన మొత్తం విలువ దాదాపు రూ. 700 కోట్లు దాకా ఉంటుందని ‘కువైట్ గల్ఫ్ బ్యాంక్’ ఆఫీసర్లు తెలిపారు.
Date : 09-12-2024 - 4:03 IST -
#South
BJP-Kerala : కేరళలో BJP సరికొత్త గేమ్ ప్లాన్..!!
BJP-Kerala : కేరళలో హిందువుల జనాభా 54 శాతం, ముస్లిములు 27 శాతం, క్రైస్తవులు 18 శాతంగా 2011 జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. ఈ గణాంకాలను అనుసరించి, BJP ప్రధానంగా హిందూ, క్రైస్తవ సమాజాలపై ఫోకస్ పెట్టింది
Date : 09-12-2024 - 12:04 IST -
#India
Wayanad Win : ప్రియాంకకు 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ.. ఢిల్లీ ఆఫీసుకు రాబర్ట్ వాద్రా
సతీమణి ప్రియాంకాగాంధీ వయనాడ్ నుంచి గెలవబోతున్న తరుణంలో రాబర్ట్ వాద్రా(Wayanad Win) ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని తన కార్యాలయానికి చేరుకున్నారు.
Date : 23-11-2024 - 12:56 IST -
#South
Emojis Vs Marks : మార్కులకు గుడ్బై.. స్టార్లు, ఎమోజీలకు జైజై.. స్కూళ్లలో కొత్త ట్రెండ్
జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి స్టార్లు, ఎమోజీలు ఇవ్వడం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుందని విద్యారంగ నిపుణులు(Emojis Vs Marks) అంటున్నారు.
Date : 18-11-2024 - 4:53 IST -
#South
IAS Officers : ‘ఐఏఎస్ ఆఫీసర్స్’ మతపరమైన వాట్సాప్ గ్రూప్.. కీలక పరిణామం
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నుంచి అందిన అధికారిక నివేదిక ఆధారంగా ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్కు సీఎం పినరయి విజయన్(Hindu IAS Officers) ఆదేశాలు జారీ చేశారని వెల్లడించాయి.
Date : 12-11-2024 - 9:21 IST -
#India
By-election : పంజాబ్, యూపీ, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు..
By-election : నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
Date : 04-11-2024 - 4:41 IST -
#South
Hindu IAS Officers : ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’.. ఐఏఎస్ ఆఫీసర్ ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి
తన వాట్సాప్ నంబరును ఎవరో హ్యాక్ చేసి.. దాని ద్వారా ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’ను(Hindu IAS Officers) క్రియేట్ చేశారని ఆయన తెలిపారు.
Date : 04-11-2024 - 3:14 IST -
#South
Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్
కేంద్ర మంత్రి సురేష్ గోపి(Union Minister) అంబులెన్స్లో త్రిసూర్ పూరంకు ప్రయాణించడం వల్ల ఆ మార్గంలోని ట్రాఫిక్ చాలాచోట్ల స్తంభించిందని అంటున్నారు.
Date : 03-11-2024 - 2:40 IST -
#India
Priyanka Gandhi : తొలి ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రియాంక గాంధీ.. నేటి నుంచి వాయనాడ్లో 5 రోజుల ప్రచారం..
Priyanka Gandhi : గాంధీ రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. అనంతరం 13న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ వాయనాడ్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని అధికారికంగా సమాచారం అందింది. ప్రియాంక గాంధీ ఇంతకుముందు అనేక రాజకీయ వేదికలపై మాట్లాడినప్పటికీ, ఆమె ఎన్నికలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
Date : 03-11-2024 - 11:18 IST -
#India
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్
శబరిమల తీర్థయాత్ర నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ సీజన్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు యాత్రికుల ఇరుముడిని విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించలేదు.
Date : 27-10-2024 - 12:09 IST -
#Devotional
Kerala : ‘శ్రీ పద్మనాభ స్వామి’ ఆలయంలో చోరీ
Kerala : ఆలయంలో స్వామివారి పూజకు ఉపయోగించే ‘ఉరులి’ అనే కంచు పాత్రను దుండగులు దొంగిలించారు
Date : 20-10-2024 - 8:47 IST -
#Devotional
Ayyappa Devotees : శబరిమల అయ్యప్ప భక్తుల దర్శనాలపై మూడు కీలక నిర్ణయాలు
గతేడాది ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్స్(Ayyappa Devotees) ఉండవని వెల్లడించింది.
Date : 14-10-2024 - 10:04 IST