Kerala
-
#South
Kerala : కన్నబిడ్డలను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కసాయి తల్లి
Kerala : గ్రామంలో ఒక ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం గమనించిన స్థానికులు మొదట పక్కవారిని అడిగి తెలుసుకునే యత్నించారు
Date : 30-06-2025 - 7:13 IST -
#India
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
ఇప్పటివరకు వైరస్ కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. జూన్ 6 ఉదయం 8 గంటల వరకు పొందిన లెక్కల ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో దేశంలో 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
Date : 06-06-2025 - 11:52 IST -
#Viral
Mahabali Frog: ఏమిటీ మహాబలి కప్ప..? సంవత్సరానికి ఒకేసారి భూమిపైకి వచ్చే అద్భుత జీవి..!
Mahabali Frog: ప్రకృతిలో కొన్ని సంఘటనలు మానవ అంచనాలకు అందవు. మనం ఊహించని విధంగా ప్రకృతి తనలో ఎన్నో రహస్యాలను దాచుకుని ఉంటుంది. అలాంటి ఒక విశేషమే పశ్చిమ ఘట్టాల్లో కనిపించే మహాబలి కప్ప (Mahabali Frog)..
Date : 05-06-2025 - 6:15 IST -
#India
Covid cases : దేశంలో వెయ్యికి చేరిన కొవిడ్ కేసులు
ఢిల్లీలో ఇప్పటికీ 104 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇందులో ఒక్క వారం వ్యవధిలోనే కొత్తగా 99 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో నగర ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
Date : 26-05-2025 - 1:24 IST -
#India
Bypoll : 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలకు షెడ్యూల్
Bypoll : గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్లు మే 28 నుంచి ప్రారంభమై జూన్ 2 వరకు స్వీకరించనున్నారు
Date : 25-05-2025 - 12:38 IST -
#India
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon) ముందే వచ్చేయడం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే భారీ వర్షాలు పడనున్నాయి.
Date : 24-05-2025 - 12:48 IST -
#Cinema
Mohanlal Biography: బర్త్డే వేళ మోహన్లాల్ కీలక ప్రకటన.. జీవిత చరిత్రపై పుస్తకం
ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే తనకు చాలా గౌరవమని మోహన్లాల్(Mohanlal Biography) తెలిపారు.
Date : 21-05-2025 - 12:16 IST -
#Covid
Corona Case: అలర్ట్.. మూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!
భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మే 2025లో ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 20-05-2025 - 9:59 IST -
#India
Congress Vs Shashi Tharoor: శశిథరూర్పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?
అఖిలపక్షం విదేశీ పర్యటన కోసం కాంగ్రెస్ పార్టీ(Congress Vs Shashi Tharoor) హైకమాండ్ ఇటీవలే నలుగురు ఎంపీల పేర్లను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫారసు చేసింది.
Date : 19-05-2025 - 11:22 IST -
#India
Southwest Monsoon : వేసవి నుంచి ఉపశమనం…అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
Date : 13-05-2025 - 3:20 IST -
#Devotional
Anantha Padmanabha Swamy: అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మీకు తెలియని రహస్యాలు.. ఇప్పటికి మిస్టరీగా మిగిలిపోయాయిగా!
కేరళలోని తిరుమనంతపురం లో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 13-05-2025 - 10:03 IST -
#India
Monsoon : మే 27న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు: ఐఎండీ
సాధారణంగా వర్షాకాలం జూన్ 1న కేరళలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు విస్తరిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ఈ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 నాటికి వర్షాకాలం పూర్తిగా ముగుస్తుంది.
Date : 10-05-2025 - 2:09 IST -
#India
Shashi Tharoor : బీజేపీలోకి శశిథరూర్ ? మోడీ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
వాస్తవానికి గత రెండేళ్లుగా శశిథరూర్(Shashi Tharoor)కు, కాంగ్రెస్ అగ్రనేతలతో గ్యాప్ పెరిగింది.
Date : 03-05-2025 - 8:20 IST -
#South
Vizhinjam Seaport: 8800 కోట్ల రూపాయలతో నిర్మితమైన విజింజం ఓడరేవు.. దీని ప్రత్యేకత ఇదే!
జింజం ఓడరేవు సుమారు 8800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. దీని ట్రాన్స్షిప్మెంట్ హబ్ సామర్థ్యం రాబోయే కాలంలో మూడు రెట్లు పెరుగుతుంది. ఈ ఓడరేవు పెద్ద కార్గో ఓడలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది.
Date : 02-05-2025 - 2:15 IST -
#India
PM Modi : ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు: ప్రధాని మోడీ
ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది అని మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ను చమత్కరించారు. ఈ సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 02-05-2025 - 1:56 IST