Kerala
-
#India
Covid cases : దేశంలో వెయ్యికి చేరిన కొవిడ్ కేసులు
ఢిల్లీలో ఇప్పటికీ 104 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇందులో ఒక్క వారం వ్యవధిలోనే కొత్తగా 99 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో నగర ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
Published Date - 01:24 PM, Mon - 26 May 25 -
#India
Bypoll : 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలకు షెడ్యూల్
Bypoll : గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నామినేషన్లు మే 28 నుంచి ప్రారంభమై జూన్ 2 వరకు స్వీకరించనున్నారు
Published Date - 12:38 PM, Sun - 25 May 25 -
#India
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon) ముందే వచ్చేయడం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే భారీ వర్షాలు పడనున్నాయి.
Published Date - 12:48 PM, Sat - 24 May 25 -
#Cinema
Mohanlal Biography: బర్త్డే వేళ మోహన్లాల్ కీలక ప్రకటన.. జీవిత చరిత్రపై పుస్తకం
ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే తనకు చాలా గౌరవమని మోహన్లాల్(Mohanlal Biography) తెలిపారు.
Published Date - 12:16 PM, Wed - 21 May 25 -
#Covid
Corona Case: అలర్ట్.. మూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!
భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మే 2025లో ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Published Date - 09:59 PM, Tue - 20 May 25 -
#India
Congress Vs Shashi Tharoor: శశిథరూర్పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?
అఖిలపక్షం విదేశీ పర్యటన కోసం కాంగ్రెస్ పార్టీ(Congress Vs Shashi Tharoor) హైకమాండ్ ఇటీవలే నలుగురు ఎంపీల పేర్లను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫారసు చేసింది.
Published Date - 11:22 AM, Mon - 19 May 25 -
#India
Southwest Monsoon : వేసవి నుంచి ఉపశమనం…అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
Published Date - 03:20 PM, Tue - 13 May 25 -
#Devotional
Anantha Padmanabha Swamy: అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మీకు తెలియని రహస్యాలు.. ఇప్పటికి మిస్టరీగా మిగిలిపోయాయిగా!
కేరళలోని తిరుమనంతపురం లో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:03 AM, Tue - 13 May 25 -
#India
Monsoon : మే 27న కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు: ఐఎండీ
సాధారణంగా వర్షాకాలం జూన్ 1న కేరళలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు విస్తరిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ఈ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15 నాటికి వర్షాకాలం పూర్తిగా ముగుస్తుంది.
Published Date - 02:09 PM, Sat - 10 May 25 -
#India
Shashi Tharoor : బీజేపీలోకి శశిథరూర్ ? మోడీ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
వాస్తవానికి గత రెండేళ్లుగా శశిథరూర్(Shashi Tharoor)కు, కాంగ్రెస్ అగ్రనేతలతో గ్యాప్ పెరిగింది.
Published Date - 08:20 AM, Sat - 3 May 25 -
#South
Vizhinjam Seaport: 8800 కోట్ల రూపాయలతో నిర్మితమైన విజింజం ఓడరేవు.. దీని ప్రత్యేకత ఇదే!
జింజం ఓడరేవు సుమారు 8800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. దీని ట్రాన్స్షిప్మెంట్ హబ్ సామర్థ్యం రాబోయే కాలంలో మూడు రెట్లు పెరుగుతుంది. ఈ ఓడరేవు పెద్ద కార్గో ఓడలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది.
Published Date - 02:15 PM, Fri - 2 May 25 -
#India
PM Modi : ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు: ప్రధాని మోడీ
ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది అని మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ను చమత్కరించారు. ఈ సీపోర్ట్తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Published Date - 01:56 PM, Fri - 2 May 25 -
#South
Deputy CM Bhatti : కాంగ్రెస్ పార్టీ రైతులు, కార్మికుల పక్షపాతి : భట్టి
ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి నేతల సారథ్యంలో హరిత విప్లవం(Deputy CM Bhatti) సాకారమైంది.
Published Date - 09:06 AM, Tue - 29 April 25 -
#India
New Pope Race: కొత్త పోప్ ఎన్నిక.. రేసులో నలుగురు భారతీయులు
పోప్ ఎన్నిక కోసం.. కాన్క్లేవ్లో అర్హత పొందిన కార్డినల్స్(New Pope Race) రహస్య ఓటింగ్ విధానంలో ఓట్లు వేస్తారు.
Published Date - 12:32 PM, Tue - 22 April 25 -
#Telangana
Warangal Textile Park: వరంగల్ టెక్స్టైల్ పార్క్లో 25వేల జాబ్స్.. అప్లై చేసుకోండి
2017లో తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు(Warangal Textile Park) శ్రీకారం చుట్టింది.
Published Date - 10:05 AM, Sat - 12 April 25