HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Karnataka News

Karnataka

  • China Explosion

    #South

    Cafe Explosion: ప్ర‌ముఖ కేఫ్‌లో పేలుడు.. ప‌లువురికి గాయాలు

    బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం (మార్చి 01) జరిగిన పేలుడు (Cafe Explosion)లో కనీసం ఐదుగురు గాయపడ్డారు.

    Published Date - 03:20 PM, Fri - 1 March 24
  • Rajya Sabha Elections 2024

    #India

    Rajya Sabha Elections 2024: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం

    కర్ణాటక రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు తమ తమ స్థానాల్లో విజయం సాధించారు. గెలుపొందిన అభ్యర్థులు అజయ్ మాకెన్, నాసిర్ హుస్సేన్ మరియు జిసి చంద్రశేఖర్

    Published Date - 08:12 PM, Tue - 27 February 24
  • Rajya Sabha Polls

    #Devotional

    Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే

    కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ. ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని తెలుస్తుంది.

    Published Date - 07:27 PM, Tue - 27 February 24
  • Deccanherald 2024 02 72b7282d 9df0 4956 B003 36bb56ecec34 File72pg2i9mkeq1e3ugmn9t

    #India

    Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి

    రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.

    Published Date - 01:20 PM, Mon - 26 February 24
  • Bengaluru Court Summons Rahul Gandhi, Cm Siddaramaiah And Dk Shivakumar

    #India

    Rahul Gandhi: సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు ఉత్తర్వులు

        Rahul Gandhi:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ(bjp) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు(Bangalore Special Court) తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah),ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(dK Sivakumar)లు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ(bjp)పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని […]

    Published Date - 11:28 AM, Sat - 24 February 24
  • Karnataka Budget 2024

    #South

    Karnataka Budget 2024: బెంగ‌ళూరులో ట్రాఫిక్ స‌మ‌స్య నిర్మూల‌న‌కు రూ. 2700 కోట్లు..!

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 16 శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ (Karnataka Budget 2024)ను ప్రవేశపెట్టారు.

    Published Date - 11:40 AM, Fri - 16 February 24
  • Dk Shivakumar

    #India

    DK Shivakumar: డీకే శివకుమార్‌పై ఎఫ్‌ఐఆర్

    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును

    Published Date - 11:55 PM, Tue - 13 February 24
  • Karnataka

    #India

    Karnataka: అక్కడ హుక్కా బార్‌లు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

    కర్నాటక ప్రభుత్వం హుక్కా మరియు హుక్కా బార్ల అమ్మకాలను నిషేధించింది. కోరమంగళ హుక్కా బార్‌లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    Published Date - 02:31 PM, Thu - 8 February 24
  • Free Power Scheme

    #Telangana

    Free Power Scheme: గృహ జ్యోతి పథకం అమలుకు కసరత్తు

    తెలంగాణలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరాపై కసరత్తు మొదలైంది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఉచిత విద్యుత్ పై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ హామీ నిరవేరబోతుందని చెప్పారు.

    Published Date - 10:05 AM, Sun - 4 February 24
  • Wife Shocked After Her Husb

    #Viral

    Husband Turns Hijra : ఇంట్లో నుండి వెళ్లిన భర్త..హిజ్రాగా వచ్చి షాక్ ఇచ్చాడు

    అప్పులు ఎక్కువైయని చెప్పి..ఇంట్లో నుండి వెళ్లిన భర్త..ఏడేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడని తెలిసి ఆ ఇల్లాలు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లి చూసేసరికి హిజ్రాగా వచ్చాడు..హిజ్రాగా మారిన భర్త ను చూసి షాక్ లో పడింది. ఈ ఘటన కర్ణాటకలోని రాంనగర్ లో చోటుచేసుకుంది. రామనగరకు చెందిన లక్ష్మణరావు అనే యువకుడు స్థానికంగా ఒక కోడి మాంసం విక్రయించే దుకాణంలో పని చేసేవాడు. తల్లిదండ్రులు చూసిన యువతిని 2015లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు […]

    Published Date - 03:24 PM, Fri - 2 February 24
  • Grand Jumbo Tulabhara

    #Speed News

    Grand Jumbo Tulabhara : 5,555 కిలోల రూ.10 నాణేలతో తులాభారం.. నాణేల విలువ రూ.75 లక్షలు

    Grand Jumbo Tulabhara : తులాభారాల్లో.. ఈ తులాభారం రేంజే వేరు !!

    Published Date - 11:02 AM, Fri - 2 February 24
  • Karnataka

    #India

    Karnataka: టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పులతో పూలమాల

    కర్ణాటకలోని రాయచూరు జిల్లా సిర్వార్ పట్టణంలో అప్పటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది .బుధవారం తెల్లవారుజామున కొందరు దుండగులు

    Published Date - 05:47 PM, Wed - 31 January 24
  • Bagalkot

    #Speed News

    Bagalkot: కర్ణాటకలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి

    కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్సు, ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ఓ బాలికతో సహా నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

    Published Date - 02:30 PM, Mon - 29 January 24
  • CM Siddaramaiah Lokayukta probe

    #South

    CM Siddaramaiah: మా గ్రామంలో రామ మందిరం నిర్మించాను: సీఎం సిద్ధరామయ్య

    అధర్మం, అమానవీయ పనులు చేసి నాటకీయంగా పూజలు చేస్తే దేవుడు ఆ పూజను అంగీకరించడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సమస్త జీవితాలు సమానత్వంతో, ప్రేమతో జీవించాలన్నదే శ్రీరాముని ఆదర్శం. బిదరహళ్లి హోబలిలో హిరండహళ్లి శ్రీరామ ఆలయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన రామసీతా లక్ష్మణ ఆలయాన్ని, 33 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. మా గ్రామంలో రాముడి గుడి కట్టించాను రాష్ట్రంలోని గ్రామాల్లో రాముని […]

    Published Date - 09:40 PM, Mon - 22 January 24
  • Karnataka

    #India

    Karnataka: కర్ణాటకలో మిస్సింగ్ కేసుల కలకలం

    కర్ణాటకలో మిస్సింగ్ కేసులు దినదినాన పెరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా తప్పిపోయిన 1,200 మంది చిన్నారుల జాడ ఇంకా తెలియరాలేదు. అందులో 347 మంది బాలురు మరియు 853 మంది బాలికలు ఉన్నారు.

    Published Date - 10:17 PM, Sat - 30 December 23
  • ← 1 … 7 8 9 10 11 … 24 →

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

Latest News

  • Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

  • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd