Karnataka
-
#Devotional
Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ. ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని తెలుస్తుంది.
Published Date - 07:27 PM, Tue - 27 February 24 -
#India
Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి
రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.
Published Date - 01:20 PM, Mon - 26 February 24 -
#India
Rahul Gandhi: సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు ఉత్తర్వులు
Rahul Gandhi:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ(bjp) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు(Bangalore Special Court) తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah),ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(dK Sivakumar)లు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ(bjp)పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని […]
Published Date - 11:28 AM, Sat - 24 February 24 -
#South
Karnataka Budget 2024: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య నిర్మూలనకు రూ. 2700 కోట్లు..!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 16 శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ (Karnataka Budget 2024)ను ప్రవేశపెట్టారు.
Published Date - 11:40 AM, Fri - 16 February 24 -
#India
DK Shivakumar: డీకే శివకుమార్పై ఎఫ్ఐఆర్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును
Published Date - 11:55 PM, Tue - 13 February 24 -
#India
Karnataka: అక్కడ హుక్కా బార్లు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్నాటక ప్రభుత్వం హుక్కా మరియు హుక్కా బార్ల అమ్మకాలను నిషేధించింది. కోరమంగళ హుక్కా బార్లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:31 PM, Thu - 8 February 24 -
#Telangana
Free Power Scheme: గృహ జ్యోతి పథకం అమలుకు కసరత్తు
తెలంగాణలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరాపై కసరత్తు మొదలైంది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఉచిత విద్యుత్ పై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ హామీ నిరవేరబోతుందని చెప్పారు.
Published Date - 10:05 AM, Sun - 4 February 24 -
#Viral
Husband Turns Hijra : ఇంట్లో నుండి వెళ్లిన భర్త..హిజ్రాగా వచ్చి షాక్ ఇచ్చాడు
అప్పులు ఎక్కువైయని చెప్పి..ఇంట్లో నుండి వెళ్లిన భర్త..ఏడేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడని తెలిసి ఆ ఇల్లాలు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లి చూసేసరికి హిజ్రాగా వచ్చాడు..హిజ్రాగా మారిన భర్త ను చూసి షాక్ లో పడింది. ఈ ఘటన కర్ణాటకలోని రాంనగర్ లో చోటుచేసుకుంది. రామనగరకు చెందిన లక్ష్మణరావు అనే యువకుడు స్థానికంగా ఒక కోడి మాంసం విక్రయించే దుకాణంలో పని చేసేవాడు. తల్లిదండ్రులు చూసిన యువతిని 2015లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు […]
Published Date - 03:24 PM, Fri - 2 February 24 -
#Speed News
Grand Jumbo Tulabhara : 5,555 కిలోల రూ.10 నాణేలతో తులాభారం.. నాణేల విలువ రూ.75 లక్షలు
Grand Jumbo Tulabhara : తులాభారాల్లో.. ఈ తులాభారం రేంజే వేరు !!
Published Date - 11:02 AM, Fri - 2 February 24 -
#India
Karnataka: టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పులతో పూలమాల
కర్ణాటకలోని రాయచూరు జిల్లా సిర్వార్ పట్టణంలో అప్పటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది .బుధవారం తెల్లవారుజామున కొందరు దుండగులు
Published Date - 05:47 PM, Wed - 31 January 24 -
#Speed News
Bagalkot: కర్ణాటకలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ బాలికతో సహా నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
Published Date - 02:30 PM, Mon - 29 January 24 -
#South
CM Siddaramaiah: మా గ్రామంలో రామ మందిరం నిర్మించాను: సీఎం సిద్ధరామయ్య
అధర్మం, అమానవీయ పనులు చేసి నాటకీయంగా పూజలు చేస్తే దేవుడు ఆ పూజను అంగీకరించడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సమస్త జీవితాలు సమానత్వంతో, ప్రేమతో జీవించాలన్నదే శ్రీరాముని ఆదర్శం. బిదరహళ్లి హోబలిలో హిరండహళ్లి శ్రీరామ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రామసీతా లక్ష్మణ ఆలయాన్ని, 33 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. మా గ్రామంలో రాముడి గుడి కట్టించాను రాష్ట్రంలోని గ్రామాల్లో రాముని […]
Published Date - 09:40 PM, Mon - 22 January 24 -
#India
Karnataka: కర్ణాటకలో మిస్సింగ్ కేసుల కలకలం
కర్ణాటకలో మిస్సింగ్ కేసులు దినదినాన పెరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా తప్పిపోయిన 1,200 మంది చిన్నారుల జాడ ఇంకా తెలియరాలేదు. అందులో 347 మంది బాలురు మరియు 853 మంది బాలికలు ఉన్నారు.
Published Date - 10:17 PM, Sat - 30 December 23 -
#South
5 Skeletons : ఇంట్లో ఐదు అస్తిపంజరాలు.. హత్యలా ? ఆత్మహత్యలా ?
5 Skeletons : 5 అస్తిపంజరాలు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో కలకలం రేపాయి. ప్రభుత్వ విశ్రాంత ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి (85) నివాసంలో ఇవి బయటపడ్డాయి.
Published Date - 05:08 PM, Fri - 29 December 23 -
#Viral
Romantic Photo Shoot Of Teacher : పదో తరగతి స్టూడెంట్ తో ప్రిన్సిపల్ రొమాన్స్..
సమాజం (Society) ఎటు పోతుందో అర్ధం కావడం లేదు..టెక్నలాజి పుణ్యమో..లేక సినిమాల ప్రభావమో తెలియదు కానీ ప్రేమ (Love) పేరుతో విచ్చలవిడి చేస్తున్నారు. ప్రేమకు కులం , మతం , వయసు తో సంబంధం లేదంటారని చెప్పి..మరి ఇంత భరితెగిస్తే ఎలా..? ఇటీవల కాలంలో చాలామంది వావివరుసలు మరచిపోతున్నారు..పెద్ద , చిన్న అనేది చూడడంలేదు..సమాజం ఏమనుకుంటుందో..అనేది మరచిపోయారు..పబ్లిక్ గా బరితెగిస్తున్నారు. సామాన్య ప్రజలే కాదు విద్యార్థులకు ఉన్నత బుద్ధులు నేర్పించాల్సిన గురువులే (Teachers) తప్పులు చేస్తున్నారు. విద్యాబుద్ధులు […]
Published Date - 12:59 PM, Fri - 29 December 23