Jammu Kashmir
-
#South
Yoga Day Celebrations: యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యోగా.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం..!
Yoga Day Celebrations: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈరోజు 10వ యోగా దినోత్సవాన్ని (Yoga Day Celebrations) భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో జరుపుకోనున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున యోగా చేశారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో […]
Date : 21-06-2024 - 9:36 IST -
#Speed News
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్..
జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దోడా జిల్లాలో మరో టెర్రర్ ఎటాక్ కలకలం రేపింది. దోడా జిల్లాలోని కోట టాప్ ప్రాంతంలో ఓ షెడ్డులో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
Date : 12-06-2024 - 11:21 IST -
#India
Rahul Gandhi: ప్రధాని మోదీపై ఫైర్ అయిన రాహుల్ గాంధీ..!
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధానమంత్రి నరేంద్ర మోదీనీ లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ఇంతకుముందు ట్విట్టర్)లో జరిగిన దాడులపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అభినందనల సందేశాలకు ప్రత్యుత్తరం ఇవ్వడంలో బిజీగా ఉన్న నరేంద్ర మోదీ, జమ్మూ కాశ్మీర్లో దారుణ హత్యకు గురైన భక్తుల కుటుంబాల ఆర్తనాదాలు కూడా వినడం లేదు’ అని రాహుల్ గాంధీ […]
Date : 12-06-2024 - 4:05 IST -
#Speed News
Bear Attack: వన్యప్రాణి సంరక్షణ అధికారిపై ఎలుగుబంటి దాడి, తీవ్ర గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఆదివారం ఎలుగుబంటి దాడిలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి గాయపడ్డారు. ఆదివారం కుల్గాం జిల్లా పరిగం గ్రామంలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి బషీర్ అహ్మద్ భట్పై ఎలుగుబంటి దాడి
Date : 02-06-2024 - 4:40 IST -
#India
Kashmir Encounter : 40 గంటల సుదీర్ఘ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
Kashmir Encounter : కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.
Date : 09-05-2024 - 11:24 IST -
#India
Soldier Killed: జమ్ము కాశ్మీర్ పూంచ్ సెక్టార్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో జవాన్ మృతి
శనివారం జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF) కాన్వాయ్పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఒక సైనికుడు మరణించగా, మరో నలుగురు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Date : 05-05-2024 - 10:42 IST -
#Speed News
Terrorist Killed: ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాది (Terrorist Killed)ని హతమార్చాయి. గురువారం (ఏప్రిల్ 11, 2024) ఉదయం నుండి అర్షిపోరా ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది.
Date : 11-04-2024 - 8:01 IST -
#Speed News
Satyapal Malik: మాజీ గవర్నర్ ఇంటితో సహా 30కి పైగా ప్రాంతాల్లో సీబీఐ దాడులు..!
దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం (ఫిబ్రవరి 22) జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) ఇంటితో సహా 30కి పైగా ప్రదేశాలపై దాడులు చేసింది.
Date : 22-02-2024 - 11:12 IST -
#India
India Vs Pakistan : పాక్ డ్రోన్ల కలకలం.. భారత సైన్యం రియాక్షన్ ఇదీ
India Vs Pakistan : పాక్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో అవి హల్చల్ చేశాయి.
Date : 16-02-2024 - 1:25 IST -
#World
Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..!
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Pakistan Ceasefire) ఉల్లంఘించింది.
Date : 15-02-2024 - 6:55 IST -
#India
Terrorists: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర దాడి.. కార్మికుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బుధవారం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో పంజాబ్కు చెందిన ఓ కార్మికుడిని ఉగ్రవాదులు (Terrorists) కాల్చిచంపగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్లో మరో టార్గెట్ హత్యకేసు వెలుగు చూసింది.
Date : 08-02-2024 - 8:26 IST -
#India
Terrorists Attack Army Vehicles: ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు మృతి.. అసలేం జరిగిందంటే..?
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) భారీ సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి (Terrorists Attack Army Vehicles) చేయడంతో నలుగురు సైనికులు అమరులయ్యారు.
Date : 22-12-2023 - 6:54 IST -
#India
PM Modi: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం : ప్రధాని మోదీ
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Date : 11-12-2023 - 4:11 IST -
#India
Terrorists: ఉగ్రవాదుల్లో పాక్ మాజీ సైనికులు.. 2024 ఎన్నికలకు కుట్ర..!
లోయ శాంతిని విషతుల్యం చేసేందుకు ఐఎస్ఐ తన మాజీ పాక్ సైనికులను ఉగ్రవాదులు (Terrorists)గా పంపుతోంది. భారత సైన్యానికి చెందిన నార్తర్న్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
Date : 25-11-2023 - 12:13 IST -
#India
Dismisses Employees: ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు.. ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన గవర్నమెంట్..!
ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్లో బుధవారం ఒక వైద్యుడు, ఒక పోలీసుతో సహా మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను (Dismisses Employees) ప్రభుత్వం తొలగించింది.
Date : 22-11-2023 - 12:58 IST