Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్..
జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దోడా జిల్లాలో మరో టెర్రర్ ఎటాక్ కలకలం రేపింది. దోడా జిల్లాలోని కోట టాప్ ప్రాంతంలో ఓ షెడ్డులో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
- By Praveen Aluthuru Published Date - 11:21 PM, Wed - 12 June 24
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దోడా జిల్లాలో మరో టెర్రర్ ఎటాక్ కలకలం రేపింది. దోడా జిల్లాలోని కోట టాప్ ప్రాంతంలో ఓ షెడ్డులో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాలు ధోక్ వైపు వెళుతుండగా, ఉగ్రవాదులు వారిని చూడగానే వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఇతర భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు.
ఈ రోజు రాత్రి 8:20 గంటలకు కోటా టాప్, గండో, దోడాలో భద్రతా బలగాలు మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమయింది. SOG గండోహ్కు చెందిన కానిస్టేబుల్ ఫరీద్ అహ్మద్ (973/D) కెర్లు భలేసా వద్ద ఆపరేషన్ సమయంలో గాయపడ్డారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది. అయితే రియాసీ ఉగ్రదాడి మరువకముందే వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: TGSRTC: బస్సు చార్జీలు పెంచట్లేదు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు: సజ్జనార్
Related News
Yoga Day Celebrations: యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యోగా.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం..!
Yoga Day Celebrations: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈరోజు 10వ యోగా దినోత్సవాన్ని (Yoga Day Celebrations) భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో జరుపుకోనున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున యోగా చేశారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జమ్మూ కాశ�