Investigation
-
#India
Nimisha Priya : యెమెన్లో కేరళ నర్సుకు ఉరిశిక్ష పై కీలక మలుపు..విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
తాజాగా, ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనుంది. అయితే 16న ఉరిశిక్ష అమలుకావడంతో మధ్యలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో తక్షణమే విచారణ చేపట్టాలని బసంత్ వాదించారు.
Published Date - 01:08 PM, Thu - 10 July 25 -
#Telangana
Investigation : అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేసీఆర్
Investigation : గత రెండు దశాబ్దాల్లో తెలుగు రాష్ట్రాల్లో విచారణ కమిషన్ ఎదుట హాజరైన రెండో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలవనున్నారు. ఈక్రమంలో గతంలో ఏలేరు భూకుంభకోణం(Yeleru land compensation scam)పై విచారణకు అప్పటి సీఎం చంద్రబాబు (Chandrababu) హాజరయ్యారు.
Published Date - 10:53 AM, Wed - 11 June 25 -
#Andhra Pradesh
Tirupati Laddu: కల్తీ నెయ్యి ఘటనలో షాకింగ్.. పామ్ ఆయిల్, కెమికల్స్తో కల్తీ నెయ్యి..
Tirupati Laddu: వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి... మీరు ఊహించుకున్న నెయ్యి కాదు..!
Published Date - 12:32 PM, Fri - 6 June 25 -
#South
Bangalore : తొక్కిసలాట ఘటన.. మధ్యాహ్నం కర్ణాటక హైకోర్టులో విచారణ
‘‘ఒక్క ట్రోఫీ కోసం 11 ప్రాణాలా?’’ అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభిమానుల సంఖ్యను అంచనా వేయడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది.
Published Date - 11:58 AM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
Kakinada Port : సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
దీంతో ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం లో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు.
Published Date - 01:16 PM, Wed - 12 March 25 -
#Telangana
Mastan Sai : మస్తాన్ సాయి కేసులో రోజుకో మలుపు.. తాజాగా ఆడియో సంచలనం
Mastan Sai : మస్తాన్ సాయి కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో సంచలన ఆడియో లీక్ అయింది. పోలీసులతో బేరసారాలు చేసుకుంటూ ఛార్జ్ షీట్ను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినట్టు వెల్లడైంది. డ్రగ్స్ పార్టీలతో సంబంధం, హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో మరింత మిస్టరీ వీడే అవకాశముంది.
Published Date - 01:37 PM, Mon - 10 February 25 -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియల్ ఎంక్వైరీ..
Tirupati Stampede : ఈ విచారణ మొదటి దశలో, న్యాయ విచారణ కమిషన్ ముందు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.
Published Date - 11:29 AM, Tue - 4 February 25 -
#Telangana
Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టు..
Telangana Secretariat: సెక్రటేరియట్లో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించడంతో, సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ జాగ్రత్తగా నిఘా విధించడం ప్రారంభించారు. దీంతో, ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్ , హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు నిఘా పెంచి అన్ని ఆధారాలు సేకరించి, చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి సమాచారం సేకరించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Published Date - 11:29 AM, Thu - 30 January 25 -
#Andhra Pradesh
Sunil : సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అథారిటీని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 08:14 PM, Fri - 17 January 25 -
#Speed News
Padi Kaushik Reddy : నేను భయపడను.. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా
Padi Kaushik Reddy : కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టుతోంది. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తుంటే, నాపై కేసులు పెట్టారు. అయితే, నేను భయపడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రస్తుత పరిస్థితే ఎంతటివో ఉన్నా, నేను మాట్లాడుతున్నదాన్ని సమర్థించుకోవడమే లక్ష్యం” అని అన్నారు.
Published Date - 12:13 PM, Fri - 17 January 25 -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy : లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు
Kakani Govardhan Reddy :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి డిసెంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
Published Date - 10:20 AM, Tue - 7 January 25 -
#Speed News
KTR : ఊహించని పరిణామం.. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్
KTR : కేటీఆర్ ఈ రోజు ఉదయం ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఊహించని విధంగా మారాయి. కేటీఆర్ విచారణలో పాల్గొనకుండా, ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం జరిగిన సమయంలో, 40 నిమిషాల పాటు పోలీసులకు, కేటీఆర్ బృందం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Published Date - 11:29 AM, Mon - 6 January 25 -
#Andhra Pradesh
Ration Rice Scam Case : పోలీసుల విచారణకు హాజరైన పేర్ని జయసుధ
అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు గుర్తించారు. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు.
Published Date - 04:19 PM, Wed - 1 January 25 -
#Andhra Pradesh
TTD : మరోసారి తెరపైకి శ్రీవారి పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వ్యవహారం
TTD : పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది.
Published Date - 07:59 PM, Wed - 25 December 24 -
#Speed News
Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామాలు..
Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామంగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్. దానా కిషోర్ ఇచ్చిన నివేదనను ఆంటీ-కరప్షన్ బ్యూరో (ACB) రికార్డ్ చేసింది.
Published Date - 01:41 PM, Wed - 25 December 24