Investigation
-
#Andhra Pradesh
YS Jagan Stone Attack: జగన్ గులకరాయి డ్రామా: పట్టాభిరామ్
ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, విజయవాడ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు.
Date : 20-04-2024 - 6:23 IST -
#Telangana
KCR House: కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కష్టాల్లో గులాబీ బాస్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచారాలకు ఎంత విలువిస్తాడో తెలిసిందే. ఒక్కోసారి ఆయన నమ్మకాలు ఆశ్చర్యపరుస్తాయి. ఏ మంచి పనికి శ్రీకారం చుట్టినా యాగాలు చేయిస్తుంటారు. అలాంటి కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Date : 16-04-2024 - 2:07 IST -
#Telangana
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కోణం.. మహిళలపై కానిస్టేబుల్ లైంగిక దాడులు
తెలంగాణ ఎన్నికల ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈ కేసులో తాజాగా మరో కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు.
Date : 07-04-2024 - 6:12 IST -
#Andhra Pradesh
CM Jagan: సీఎం జగన్ కు బిగ్ షాక్ .. సుప్రీం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది మరియు ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ను సమర్పించాలని
Date : 01-04-2024 - 7:19 IST -
#Speed News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచారణ కొనసాగుతోంది. 3వ రోజు కస్టడీలో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను పోలీసులు విచారించనున్నారు.
Date : 31-03-2024 - 7:22 IST -
#Telangana
Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్టు చేశారని మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అర్థమవుతోందని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
Date : 26-03-2024 - 6:12 IST -
#Telangana
Kaleshwaram: కాళేశ్వరంపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ: తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీం కోర్టు(Supreme Court) విశ్రాంత న్యాయమూర్తి(Retired Judge) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో న్యాయవిచారణ(trial) జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిర్ణయించింది. ఇక యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై హైకోర్టు విశ్రాంత చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో విచారణ చేపట్టనుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై నిర్ణయించింది. We’re now on WhatsApp. Click […]
Date : 13-03-2024 - 10:37 IST -
#Speed News
Vadodara Accident: వడోదరలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని జాతీయ రహదారిపై రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
Date : 04-03-2024 - 9:47 IST -
#Telangana
Delhi Liquor Scam: కవిత పిటిషన్పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Date : 28-02-2024 - 11:34 IST -
#India
Arvind Kejriwal: ఈ రోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవలసిందిగా కోరింది.
Date : 26-02-2024 - 9:59 IST -
#India
Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
Date : 19-02-2024 - 1:58 IST -
#India
Ahmedabad Suicides: అహ్మదాబాద్లో ఆత్మహత్యల పర్వం..
అహ్మదాబాద్లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది. నగరంలో గడిచిన 48 గంటల్లో ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ముగ్గురు 21 ఏళ్ల లోపు వారే. ఈ తరహా ఆత్మహత్యలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Date : 11-02-2024 - 5:25 IST -
#Telangana
Hyderabad: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్కు నోటీసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు
Date : 11-02-2024 - 3:58 IST -
#Viral
MP Shocker: కొడుకు ఆత్మహత్య.. అది భరించలేక తల్లిదండ్రులు సూసైడ్
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలోని హురవలి ప్రాంతంలో తమ ఒక్కగానొక్క 17 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య చేసుకున్న చేసుకోవడంతో అది భరించలేక తల్లిదండ్రులు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Date : 29-01-2024 - 1:12 IST -
#India
Civilian Deaths In Poonch: జమ్మూలో ఆర్మీ అధికారులపై విచారణ
డిసెంబరు 21న పూంచ్లో ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు ఆర్మీ జవాన్లు హతమయ్యారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఈ దాడి జరిగింది
Date : 24-12-2023 - 4:22 IST