India
-
#Speed News
TikTok: అమెరికాలో టిక్టాక్పై నిషేధం.. యాప్ నిషేధానికి అనుకూలంగా 352 ఓట్లు..!
ప్రముఖ వీడియో యాప్ టిక్టాక్ (TikTok)ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యుఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది.
Published Date - 08:55 AM, Thu - 14 March 24 -
#Sports
World Cup 1996: 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున మంటల్లో ఈడెన్ గార్డెన్స్
28 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈడెన్ గార్డెన్స్లో క్రికెట్ ఫ్యాన్స్ నిప్పంటించారు. టీమిండియా ఓటమిని తట్టుకోలేక స్టేడియంలో రచ్చ చేశారు. ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు పలు ప్రదేశాల్లో నిప్పంటించారు.
Published Date - 02:25 PM, Wed - 13 March 24 -
#India
Google – EC : ఎన్నికల వేళ ఈసీతో గూగుల్ జట్టు.. ఎందుకు ?
Google - EC : వారం రోజుల్లోగా మన దేశంలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
Published Date - 04:58 PM, Tue - 12 March 24 -
#India
India Counter To China : మళ్లీ పాత పాటే పాడిన చైనా..దీటుగా బదులిచ్చిన భారత్
India Counter To China : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Pm Modi) అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)పర్యటనను ఉద్దేశించి చైనా(China) చేసిన వ్యాఖ్యలను భారత్9India) ఖండించింది. నోరు పారేసుకున్న డ్రాగన్కు భారత విదేశాంగ శాఖ దీటుగా బదులిచ్చింది. అరుణాచల్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ చురకలంటించింది. We’re now on WhatsApp. Click to Join. “ప్రధాని మోడీ అరుణాచల్ పర్యటనను ఉద్దేశిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను మేం […]
Published Date - 02:34 PM, Tue - 12 March 24 -
#World
Maldives: టర్కీ నుండి డ్రోన్లను కొనుగోలు చేసిన మాల్దీవులు..!
మాల్దీవులు (Maldives).. టర్కీ నుండి డ్రోన్లను కొనుగోలు చేసి దేశంలోని సముద్రతీర ప్రాంతంలో గస్తీ నిర్వహించింది.
Published Date - 02:04 PM, Sun - 10 March 24 -
#Sports
IND vs ENG Test Series: భారత్ పై ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే
ఇంగ్లిష్ జట్టు ధర్మశాలలో కూడా పరువు కాపాడుకోలేకపోయింది. సిరీస్లోని ఐదో టెస్టు మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ 195 పరుగులకే కుప్పకూలింది.
Published Date - 05:15 PM, Sat - 9 March 24 -
#India
Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో యువత ప్రాధాన్యత
భారతదేశంలో పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నారు. ఇది ఏటా పెరుగుతోంది. ప్రతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో యువ ఓటర్లు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులో లేనప్పుడు, ఓటరు నమోదు రేట్లు కొద్దిగా తక్కువగా ఉండేవి
Published Date - 04:04 PM, Sat - 9 March 24 -
#India
Ladakh: లడఖ్లోనూ ఆర్టికల్ 371లోని నిబంధనలు..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371లోని నిబంధనలను లడఖ్ (Ladakh)లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడింది.
Published Date - 08:35 AM, Sat - 9 March 24 -
#Technology
Realme 12: భారత్ లోకి మరో సరికొత్త రియల్ మీ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు
Published Date - 09:59 PM, Fri - 8 March 24 -
#Sports
IND vs ENG 5th Test: సర్ఫరాజ్ మరో భారీ ఇన్నింగ్స్,
ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
Published Date - 02:47 PM, Fri - 8 March 24 -
#Sports
IND vs ENG 5th Test: చెలరేగిన కుల్దీప్..హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. అంతకుముందు భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 218 పరుగులకు కట్టడి చేశారు
Published Date - 06:23 PM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
AP : 420 సీఎం అనగానే జగన్ పేరు చెపుతున్న గూగుల్ ..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా విమర్శలు , ప్రతివిమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకరిపై విమర్శలు చేయాలంటే సభల్లో , లేదా మీడియా ముందో చేసేవారుకాని..ఇప్పుడు అంత సోషల్ మీడియా (Social Media)నే..ప్రపంచం మొత్తం చేతిలో ఉండడం తో ఏంచేయాలన్న సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం కావడం తో అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా […]
Published Date - 03:53 PM, Wed - 6 March 24 -
#Sports
IPL: 2009లో ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహించడానికి గల ప్రధాన కారణాలివే..?
ఐపిఎల్ (IPL) 2008లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో విజయవంతంగా నిర్వహించబడింది. అయితే మరుసటి సంవత్సరం అంటే 2009 దానితో పాటు కొన్ని మార్పులను తీసుకువచ్చింది.
Published Date - 11:44 AM, Wed - 6 March 24 -
#Sports
T20 World Cup 2024: భారత్-పాక్ హైఓల్టేజ్ మ్యాచ్.. ఒక్కో టిక్కెట్ ధర 1.86 కోట్లు
దాయాది దేశాలు బరిలోకి దిగితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. భారత్ పాకిస్థాన్ జట్లు తలపెడితే క్రికెట్ ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే స్టేడియం హౌస్ఫుల్ కావాల్సిందే.
Published Date - 06:11 PM, Tue - 5 March 24 -
#automobile
Best Fuel Efficient Bikes: అధిక మైలేజ్ ఇస్తూ అదరగొడుతున్న బెస్ట్ బైక్స్ ఇవే.. ధర కూడా తక్కువే!
ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనాల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ప్రతి చిన్న పనికి బైకులన
Published Date - 03:00 PM, Tue - 5 March 24