India
-
#Sports
India Squad: టీ20 వరల్డ్ కప్కు టీమిండియా జట్టు ఇదేనా.. మొత్తం 20 మంది ఆటగాళ్లకి ఛాన్స్..?
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కోసం దాదాపు అన్ని క్రికెట్ బోర్డులు తమ సన్నాహాలను పూర్తి చేశాయి.
Date : 18-04-2024 - 7:00 IST -
#India
PM Modi: కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేనిది బీజేపీ పదేళ్లలో చేసింది : పీఎం మోడీ
PM Modi: కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయలేనిది పదేళ్లలో చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్బరీలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ కేవలం కాంగ్రెస్ ఇచ్చిన ఈశాన్య ప్రాంతాలను బీజేపీ అవకాశాల మూలంగా మార్చుకుందని అన్నారు. కాంగ్రెస్ వేర్పాటువాదానికి ఆజ్యం పోసిందని, శాంతి, అభివృద్ధి, భద్రత కోసం తాను కృషి చేశానన్నారు. ఈశాన్య ప్రాంతమే సాక్షి. మోదీ హామీ” రూ. 27,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ […]
Date : 17-04-2024 - 5:28 IST -
#Business
Saree Draper : చీరకట్టును బిజినెస్గా మార్చేసి.. అంబానీలను క్లయింట్లుగా చేసేసి..
Saree Draper : కాదేది వ్యాపారానికి అతీతం అని డాలీ జైన్ చాటిచెప్పింది.
Date : 17-04-2024 - 3:26 IST -
#Speed News
Elephants Attack : తెలంగాణలోని ఆ జిల్లాలో ఏనుగుల దడ
Elephants Attack : ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని సరిహద్దు జిల్లాల ప్రజలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.
Date : 17-04-2024 - 12:05 IST -
#Speed News
Rahil – Another Case : ఆ కేసులోనూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడే నిందితుడు !
Rahil - Another Case : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Date : 17-04-2024 - 7:38 IST -
#Speed News
Maoist Party : ఇంద్రవెల్లి పోరాటాన్ని స్మరించుకుంటూ మావోయిస్టుల లేఖ
Maoist Party : గిరిజన రైతుకూలీ సంఘం మహాసభ సందర్భంగా 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన ఘటనను స్మరించుకుంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ మంగళవారం లేఖ విడుదల చేశారు.
Date : 16-04-2024 - 1:22 IST -
#Devotional
Ayodhya: అయోధ్య భక్తులు అలర్ట్.. శ్రీరామ నవమి సందర్భంగా పలు పూజలు రద్దు
Ayodhya: అయోధ్యలోని రామాలయం బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంగళ హారతి నుండి రాత్రి 11 గంటల వరకు 19 గంటల పాటు తెరిచి ఉంటుంది. స్వామికి నైవేద్యాల సమయంలో ఐదు నిమిషాల పాటు ఆలయ తెరలు తీయబడుతాయి. శ్రీరామనవమి సందర్భంగా, ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే తొలి రామనవమికి భక్తులు భారీగా తరలిరానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19 తర్వాతే అయోధ్యను సందర్శించి రామ్ లల్లా దర్శనం చేసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర […]
Date : 16-04-2024 - 9:37 IST -
#India
Loksabha Elections : రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్ధారించే ఎన్నికలు : ప్రధాని మోడీ
Loksabha Elections 2024 : కేరళ(Kerala)లోపి పలక్కాడ్(Palakkad)లో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ(PM Modi) మాట్లాడుతూ.. మీ భవిష్యత్ను, మీ చిన్నారుల మెరుగైన భవిష్యత్కు ఈ ఎన్నికలు గ్యారంటీ ఇస్తాయని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికలు(Loksabha Elections) దేశ భవిష్యత్(future of the country)ను నిర్ధారించే ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. #WATCH | Kerala: During a public rally in Palakkad, PM Modi says "This election is […]
Date : 15-04-2024 - 2:01 IST -
#Business
Alert To Banks : బ్యాంకులకు కేంద్ర ఆర్థికశాఖ అలర్ట్.. ఎందుకో తెలుసా ?
Alert To Banks : బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 15-04-2024 - 7:50 IST -
#India
Apsara A Diplomat : ‘అప్సర’ వేషధారణలో ఎవరో తెలుసా ?
Apsara A Diplomat : పైన ఫొటో చూశారు కదా.. అందులో స్టిల్స్ ఇస్తున్నది ఎవరో మోడల్ కాదు !!
Date : 14-04-2024 - 10:15 IST -
#Devotional
Birth Date Vs Business : ఈ తేదీల్లో పుట్టినవారు.. వ్యాపారంలో దూసుకుపోతారు !!
Birth Date Vs Business : మీ పుట్టిన తేదీలోనే చాలా విషయం దాగి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.
Date : 14-04-2024 - 9:47 IST -
#Devotional
Ayodhya: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. ఆరోజు ప్రత్యేకత ఇదే
Ayodhya: ఏఫ్రిల్ 17న శ్రీరామ నవమి రాబోతోంది. ఆ సందర్భంగా సూర్య భగవానుడి కిరణాలు బాల రామయ్య ఫాల భాగాన్ని తాకుతాయా లేదా అనే అంశంపై అయోధ్య ఆలయ అధికారులు ఇవాళ నిర్వహించిన రిహార్సల్స్ విజయవంతమయ్యాయి. ఇది తమలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని రామ మందిరంలో దర్శన విభాగ ఇన్చార్జి గోపాల్ జీ చెప్పారు. ఇక శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకుతాయని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం […]
Date : 13-04-2024 - 6:36 IST -
#Health
Bournvita : బోర్న్వీటా ‘హెల్త్ డ్రింక్’ కాదు.. మోడీ సర్కారు కీలక ఆదేశం
Bournvita: బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది. We’re now on WhatsApp. Click to Join. అయితే, భారత కేంద్ర ప్రభుత్వం(Central Government of India) కీలక నిర్ణయం తీసుకుంది. బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించాలని అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇది బోర్నవిటాకు […]
Date : 13-04-2024 - 4:13 IST -
#World
Travel advisory: భారతీయులు ఎవరూ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళవద్దు
ఇజ్రాయెల్ లేదా ఇరాన్కు వెళ్లాలనుకునే భారతీయులకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది . తదుపరి నోటీసు వచ్చే వరకు ఇరాన్ లేదా ఇజ్రాయెల్కు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయులందరికీ సూచించింది.
Date : 12-04-2024 - 8:22 IST -
#India
PM Modi: అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ దేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Date : 12-04-2024 - 7:46 IST