India
-
#Special
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్ను భారత్లో నిర్వహించకపోవడానికి గల కారణాలీవే!
ఇంగ్లండ్ ఐసీసీకి ఎల్లప్పుడూ ప్రాధాన్యత కలిగిన వేదిక. గతంలో 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2019 వరల్డ్ కప్, గత WTC ఫైనల్స్ కూడా ఇంగ్లండ్లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఇంగ్లండ్ ఒక నిరూపితమైన, విజయవంతమైన వేదికగా ఉంది.
Date : 21-07-2025 - 1:13 IST -
#World
China Mega-Dam : భారత్ కు పొంచి ఉన్న ప్రమాదం
China Mega-Dam : ఈ డ్యామ్ వల్ల చైనాకు విద్యుత్ ఉత్పత్తిలో ప్రగతి సాధించగలగడం సత్యమే అయినప్పటికీ, దీని కారణంగా దిగువనున్న భారత్, బంగ్లాదేశ్ దేశాలకు నీటి ప్రవాహంలో అంతరాయం
Date : 20-07-2025 - 9:32 IST -
#India
Pahalgam Attack : టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా.. నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
ఈ చర్యను భారత-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో ఒక కీలకమైన మైలురాయి గా అభివర్ణించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ Xలో పోస్ట్ చేస్తూ, TRF ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ఆయన శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 18-07-2025 - 11:58 IST -
#Devotional
Amarnath Yatra : భారీ వర్షాలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
ముఖ్యంగా పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను ఒక రోజు పాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. వాతావరణ మార్పులతో యాత్ర మార్గాల్లో మట్టి తుడిచిపెట్టుకుపోవడం, రాళ్లు కిందపడటం వంటి సమస్యలు తలెత్తడంతో, యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.
Date : 17-07-2025 - 11:13 IST -
#Sports
WTC Test Matches: డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్లు ఇవే!
ఇంగ్లాండ్ 69 మ్యాచ్లలో 34 విజయాలతో రెండవ స్థానంలో ఉంది. అయితే టీమ్ ఇండియా 60 మ్యాచ్లలో 32 మ్యాచ్లు గెలిచి మూడవ స్థానంలో ఉంది.
Date : 16-07-2025 - 12:08 IST -
#Business
Tesla : భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..ధర, డెలివెరీ టైమ్లైన్ వివరాలు ఇవిగో!
ఇది భారత్లో టెస్లా శాస్వతంగా స్థిరపడేందుకు వేసిన తొలి అడుగుగా భావించబడుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫడణవీస్ మాట్లాడుతూ..టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ డిజైన్, టెక్నాలజీపై ఆసక్తి ఉంది. 2015లో అమెరికా పర్యటనలో నేను తొలిసారిగా టెస్లా కారులో తిరిగాను అని సీఎం అన్నారు.
Date : 15-07-2025 - 12:48 IST -
#Health
Nipah Virus: దేశంలో నిపా వైరస్ కలకలం.. 1998 నుంచి భారత్ను వదలని మహమ్మారి!
నిపా వైరస్ (NiV) మొదట 1998-99లో గుర్తించారు. భారతదేశంలో మొదటి కేసు 2001లో పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో నమోదైంది. ఆ తర్వాత 2007లో పశ్చిమ బెంగాల్లోని నదియాలో మరో కేసు నమోదైంది.
Date : 14-07-2025 - 3:01 IST -
#Business
Starlink : భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు.. శాటిలైట్ ఇంటర్నెట్ రిలీజ్ షెడ్యూల్, ధరలు ఇవే!
భారతదేశంలోని అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించే సంస్థ ఇన్-స్పేస్ (IN-SPACe - Indian National Space Promotion and Authorization Center) స్టార్లింక్కు 2030 జూలై 7 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఐదు సంవత్సరాల వాణిజ్య అనుమతిని మంజూరు చేసింది.
Date : 14-07-2025 - 11:12 IST -
#India
SBI Report: ట్రంప్ టారిఫ్ పెంచడానికి కారణం ఏమిటి? ఎస్బీఐ నివేదికలో షాకింగ్ విషయాలు!
ఈ అసమతుల్యతను ఎదుర్కోవడానికి అమెరికా టారిఫ్లు (దిగుమతి సుంకాలు) వంటి చర్యలను అవలంబిస్తోంది. టారిఫ్లు విధించడం ఉద్దేశం చైనా నుండి దిగుమతులను ఖరీదైనవిగా చేయడం, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడం.
Date : 12-07-2025 - 8:57 IST -
#India
Sheikh Hasina : షేక్ హసీనాను అప్పగించండి.. మరోసారి భారత్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి
షేక్ హసీనాను అప్పగించాలనే మా అభ్యర్థనను ఇప్పటికే అనేకసార్లు భారత్ దృష్టికి తీసుకెళ్లాం. అయితే ఇప్పటివరకు అక్కడి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన స్పందన రావడం లేదు. ఈ అంశంలో భారత్ తన మనస్సాక్షిని ప్రశ్నించుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి అని ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 10-07-2025 - 6:14 IST -
#India
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
Date : 10-07-2025 - 9:50 IST -
#India
PM Modi: ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. 11 సంవత్సరాలలో 27వ ఇంటర్నేషనల్ అవార్డు!
ఇంతకు ముందు ప్రధానమంత్రి మోదీకి 26 అవార్డులు లభించాయి. 2016లో మొదటిసారిగా సౌదీ అరేబియా వారి అత్యున్నత పౌర సన్మానం 'కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్'తో సత్కరించింది.
Date : 09-07-2025 - 10:02 IST -
#Speed News
Indian Government: రెండు వేలకు పైగా ఎక్స్ ఖాతాలపై బ్యాన్ విధించిన భారత ప్రభుత్వం..!
భారత ప్రభుత్వం రాయిటర్స్ ఖాతాను బ్లాక్ చేయమని భారత సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 69A కింద ఆదేశాలు జారీ చేసింది. దీనిని పాటించకపోతే శిక్షలు విధించే ప్రమాదం ఉంది.
Date : 08-07-2025 - 8:38 IST -
#India
Happy Passia : ఉగ్రవాది హ్యాపీ పాసియాను భారత్కు తరలించేందుకు రంగం సిద్ధం
హ్యాపీ పాసియా అనేక ఉగ్రవాద చర్యల్లో భాగస్వామిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్లోని పోలీస్ స్టేషన్లు, ప్రజా సేవా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడుల్లో అతడి ప్రమేయం స్పష్టమైందని అనుమానాలు వెల్లువెత్తాయి.
Date : 07-07-2025 - 11:42 IST -
#Sports
India: ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. 58 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్పై విజయం!
ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు గురైంది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగులతో 587 పరుగులు సాధించింది.
Date : 06-07-2025 - 9:55 IST