India
-
#India
EC : దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు
EC : దేశవ్యాప్తంగా గుర్తింపు లేని, ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని అనేక పార్టీలు (Party) నామమాత్రంగా కేవలం పేరుకే నమోదై ఉన్నాయని గుర్తించిన ఈసీ
Date : 27-06-2025 - 7:39 IST -
#India
Shubhanshu Shukla: తల కొంచెం బరువుగా ఉంది.. ISSలో శుభాంశు శుక్లా తొలి స్పందన ఇదే!
యాక్సియం మిషన్ 4 కింద (జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరూ ఆస్ట్రోనాట్లు ISS కోసం బయలుదేరారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్కు అనుసంధానించబడిన డ్రాగన్ క్యాప్సూల్లో వారు కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఎగిరారు.
Date : 26-06-2025 - 10:53 IST -
#Telangana
Bonalu Festival: బోనాల వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Bonalu Festival: ఈ పండుగ ప్రారంభానికి కారణంగా 18వ శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి కారణంగా ప్రజలు మహాకాళిని ప్రార్థించి, “వ్యాధి పోతే ప్రతి ఏడాది నీకు బోనం సమర్పిస్తాం” అని మొక్కుబడి చేయడం చెబుతారు
Date : 26-06-2025 - 8:35 IST -
#India
Pakistan : భారత్తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Date : 25-06-2025 - 5:01 IST -
#India
Asaduddin Owaisi : మిడిల్ ఈస్ట్ లో యుద్ధం చెలరేగితే భారతీయుల భద్రత ఆందోళనకరం
గత కొన్ని రోజులుగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. జూన్లో ఈ పరిస్థితులు మరింత ముదిరి, దాడులుగా మారాయి.
Date : 22-06-2025 - 1:45 IST -
#India
Iran- Israel War: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. భారత్పై ప్రభావం ఎంతంటే?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల ఇంధనం ఖరీదైనదవుతుంది. రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల ఫ్యాక్టరీలలో తయారీ ఖర్చు పెరుగుతుంది.
Date : 17-06-2025 - 3:21 IST -
#Special
Air Travel : విమానం అంటేనే వణికిపోతున్నారు
Air Travel : ఎప్పుడు ఎక్కడ ఏ విమానం కూలిపోతుందో తెలియడం లేదు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం (Ahmedabad Air India Plane Crash) ఇళ్ల మధ్యలో కూలిపిన ఘటన లో విమానంలో
Date : 17-06-2025 - 9:46 IST -
#Off Beat
Heat Countries: ప్రపంచంలో అత్యంత వేడిగా ఉండే టాప్-5 దేశాలీవే.. భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే దేశం మాలీ. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 47.0 °C, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.0 °C వరకు నమోదైంది. ఇక్కడ సగటు వార్షిక ఉష్ణోగ్రత 28.3 °C వరకు ఉంటుంది.
Date : 15-06-2025 - 3:30 IST -
#Off Beat
Unmarried Women Report: పెరుగుతున్న అవివాహిత యువతుల సంఖ్య.. సింగిల్గా ఎందుకు ఉంటున్నారు?
మోర్గాన్ స్టాన్లీ సర్వే ప్రకారం.. 2030 నాటికి 25-44 సంవత్సరాల ప్రధాన ఉద్యోగ వయస్సు పరిధిలో సుమారు 45% మహిళలు అవివాహితులుగా ఉంటారు. సంతానం కలిగి ఉండరు.
Date : 14-06-2025 - 12:43 IST -
#India
Shocking : యూఎస్ ఆర్మీ వార్షికోత్సవానికి పాక్ ఆర్మీ చీఫ్..!
Shocking : భారత్కు స్నేహపూర్వక దేశంగా మాటలతో మేళం వేసే అమెరికా, మరోవైపు పాక్కు వెన్నుతొక్కే ప్రవర్తనతో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
Date : 12-06-2025 - 12:29 IST -
#Sports
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. వేదికలను మార్చిన టీమిండియా క్రికెట్ బోర్డు!
నవంబర్ 14 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ జరుగుతుంది. ఇది మొదట ఢిల్లీలో నిర్వహించబడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ వేదికను BCCI కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంగా మార్చింది.
Date : 09-06-2025 - 2:55 IST -
#World
D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్.. భారత్ నుంచి కొనుగోలుకు సిద్ధమైన తైవాన్!
D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఆపరేషన్ సిందూర్లో తన సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ఇక్కడ ఇది టర్కీ బయరక్తార్ TB-2 డ్రోన్లతో సహా పాకిస్థానీ డ్రోన్ల గుండాలను విజయవంతంగా నిష్క్రియం చేసింది.
Date : 07-06-2025 - 11:08 IST -
#World
India- Pakistan: సింధు జల ఒప్పందం.. భారత్కు 4 లేఖలు రాసిన పాక్!
పాకిస్తాన్ సింధు జల ఒప్పందం నిలిపివేతను రద్దు చేయాలని కోరుతూ మొదటి లేఖను మే ఆరంభంలో రాసింది. అప్పుడు ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాలేదు.
Date : 06-06-2025 - 10:49 IST -
#India
Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
Narendra Modi: భారతదేశం మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యమవుతూ ప్రపంచానికి ఒక మెప్పు పరచింది. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఆవిష్కరణ జరిగింది.
Date : 06-06-2025 - 12:39 IST -
#India
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
ఇప్పటివరకు వైరస్ కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. జూన్ 6 ఉదయం 8 గంటల వరకు పొందిన లెక్కల ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో దేశంలో 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
Date : 06-06-2025 - 11:52 IST