India
-
#India
king charles kohinoor : కోహినూర్ ను కింగ్ చార్లెస్ ఇండియాకు ఇచ్చేస్తారా?
బ్రిటన్ కింగ్ చార్లెస్ III పట్టాభిషేక కార్యక్రమం మే 6న జరిగిన నేపథ్యంలో ఒక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలోనూ దానిపై డిబేట్ మొదలైంది. అదే.. కోహినూర్ వజ్రం (king charles kohinoor) ఇష్యూ !
Published Date - 12:35 PM, Sun - 7 May 23 -
#Telangana
CM KCR: జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్..!
ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొత్త సచివాలయం, న్యూఢిల్లీలో BRS పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించబడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఒకట్రెండు రోజుల్లో దేశ రాజధానిలో నేతలతో సమావేశం కానున్నారు.
Published Date - 11:29 AM, Sun - 7 May 23 -
#India
Forex Reserves : ఇండియాలో పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. ఎందుకంటే ?
చాలా దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి విదేశీ మారక నిల్వలు (Forex Reserves) తగ్గిపోతున్నాయి.
Published Date - 01:03 PM, Sat - 6 May 23 -
#India
Manipur: మణిపూర్ హింసాకాండలో ఇద్దరు అధికారులు మృతి
మణిపూర్ (Manipur) మరోసారి హింసాకాండలో దగ్ధమైంది. ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అల్లర్లకు వ్యతిరేకంగా కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 07:32 AM, Sat - 6 May 23 -
#Sports
WTC Final 2023: ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసిన వెంటనే లండన్ కు..
ఒక వైపు ఐపీఎల్ సీజన్ హోరా హోరీగా సాగుతోంది. మరోవైపు వచ్చే నెలలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుండగా...టైటిల్ కోసం భారత్ , ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
Published Date - 06:20 PM, Fri - 5 May 23 -
#Sports
India vs Pakistan: వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?
భారతదేశం, పాకిస్తాన్ (India vs Pakistan) జట్ల మధ్య గొప్ప మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నిర్వహించబడుతుంది.
Published Date - 11:32 AM, Fri - 5 May 23 -
#Speed News
Delhi : ఢిల్లీలో వీధికుక్కల స్వైర విహారం.. ఇద్దరు చిన్నారులపై దాడి
ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేశాయి. మహిళ మార్నింగ్ వాక్ కోసం
Published Date - 07:16 AM, Fri - 5 May 23 -
#India
Active Internet Users: 75.9 కోట్ల యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్
తొలిసారిగా మన దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది (75.9 కోట్ల మంది) యాక్టివ్ ఇంటర్నెట్ (Internet) వినియోగదారులు ఉన్నట్లు తేలింది.
Published Date - 08:45 PM, Thu - 4 May 23 -
#India
Police Threatening Teacher “ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’.. టీచర్ని బెదిరించిన పోలీస్
పోలీసు అధికారి (Police) ఓవర్ యాక్షన్ చేశాడు. "నిన్ను ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’ అంటూ ఒక టీచర్ ను అందరూ చూస్తుండగా బెదిరించాడు.
Published Date - 07:06 PM, Thu - 4 May 23 -
#India
Encounter in UP: యూపీలో మరో ఎన్ కౌంటర్.. గ్యాంగ్స్టర్ అనిల్ దుజానా హతం
జాతీయ రాజధాని ప్రాంతంలోని నోయిడా, ఘజియాబాద్ సహా పలు ప్రాంతాలలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అనిల్ దుజానా మీరట్లో పోలీసుల టాస్క్ ఫోర్స్ తో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో మరణించాడు.
Published Date - 05:20 PM, Thu - 4 May 23 -
#Speed News
Manipur is Burning Today: మండుతున్న మణిపూర్
కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం "ట్రైబల్ సాలిడారిటీ మార్చ్" నిర్వహించాయి.
Published Date - 04:10 PM, Thu - 4 May 23 -
#South
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల బరిలో 22% మంది నేర చరితులే
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Election) మరో ఐదు రోజుల టైమే మిగిలింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి.
Published Date - 02:38 PM, Thu - 4 May 23 -
#India
Nirmala Sitharaman: ఏడీబీ వేదికపై నిర్మలమ్మ నాలుగు “ఐ”లు.. ఏమిటంటే ?
దేశాలు దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని సాధించాలంటే మౌలిక సదుపాయాలు (ఇన్ ఫ్రా), పెట్టుబడులు (ఇన్వెస్ట్ మెంట్), ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), కలుపుగోలుతనం (ఇన్ క్లూజివిటీ) అనే నాలుగు "ఐ"లపై దృష్టిపెట్టాలని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు.
Published Date - 01:00 PM, Thu - 4 May 23 -
#India
Jai Bajrang Bali: ఓటేసే టప్పుడు “జై బజరంగ్ బలి” అనండి : ప్రధాని మోడీ
దూషణలే అస్త్రంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ లీడర్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని.. ఓటు వేసేటప్పుడు "జై బజరంగ్ బలి" (Jai Bajrang Bali) అని నినదించాలని ఓటర్లకు ప్రధాని మోడీ సూచించారు.
Published Date - 08:42 PM, Wed - 3 May 23 -
#India
Committee on Same-Sex: స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ
స్వలింగ జంటలకు సంబంధించిన కొన్ని ఆందోళనలను పరిష్కరించే దిశగా చర్యలను అన్వేషించడానికి కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని (Committee) ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Published Date - 04:55 PM, Wed - 3 May 23