India
-
#automobile
Hyundai Exter: మార్కెట్ లోకి హ్యుందాయ్ సరికొత్త కార్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎక్స్టర్ వచ్చే నెల అనగా జూలై 10న భారత మార్కెట్లో విడుదల కానుంది. టాటా పంచ్కు టీగా మై
Published Date - 07:02 PM, Fri - 26 May 23 -
#India
Serial Killer: 30 మంది బాలికలపై హత్యాచారం.. సీరియల్ కిల్లర్ కు ఏమైందంటే..
30 మంది మైనర్ బాలికలను అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ఢిల్లీ సీరియల్ కిల్లర్ (Serial Killer) రవీంద్ర కుమార్ (32)కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.
Published Date - 05:50 PM, Thu - 25 May 23 -
#Telangana
Telangana BJP: ఇండియాలో పెట్రోల్ ధరలు చాలా చీప్: బీజేపీ
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రూ.60, 70 ఉండే పెట్రోల్ ధరలు ప్రస్తుతం రూ.110 కి చేరింది.
Published Date - 03:29 PM, Thu - 25 May 23 -
#Trending
Most Miserable Country : దయనీయ దేశం జింబాబ్వే..ఇండియా ర్యాంక్ 103
''ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశం''గా(Most Miserable Country) జింబాబ్వే నిలిచింది.
Published Date - 12:22 PM, Wed - 24 May 23 -
#Trending
75 Years Reunite : అక్క మహేంద్ర కౌర్, తమ్ముడు అబ్దుల్ అజీజ్..75ఏళ్ళ తర్వాత కలిశారు
అక్క పేరు మహేంద్ర కౌర్.. తమ్ముడి పేరు షేక్ అబ్దుల్ అజీజ్!! వీరిద్దరూ 75 ఏళ్ళ కింద విడిపోయారు.. విడిపోయిన టైంలో తమ్ముడు అజీజ్ వయసు మూడేళ్లు. అక్క మహేంద్ర కౌర్ వయసు ఆరేళ్ళు !! ఇప్పుడు 81 ఏళ్ల వయసులో మహేంద్ర కౌర్, 78 ఏళ్ల వయసులో షేక్ అబ్దుల్ అజీజ్ మళ్ళీ కలుసుకున్నారు(75 Years Reunite) ..
Published Date - 11:11 AM, Tue - 23 May 23 -
#India
Fuel Price in India: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు
ఓ వైపు భగభగ మండుతున్న ఎండలు మరోవైపు పెట్రోల్ రేట్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తారు
Published Date - 08:43 AM, Mon - 22 May 23 -
#Technology
Samsung Galaxy A14 4G: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కంపెనీ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండ
Published Date - 05:45 PM, Sun - 21 May 23 -
#India
Robotic Surgery: దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ.. మహిళ గొంతులోని కణితిని సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ (Robotic Surgery) ద్వారా లాలాజల గ్రంథి కణితులను (Neck Tumour) తొలగించడంలో వైద్యులు విజయం సాధించారు.
Published Date - 12:43 PM, Sat - 20 May 23 -
#India
New Parliament Building: మే 28న కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభం.. కొత్త భవనంలో ఒకేసారి ఎంత మంది కూర్చోగలరో తెలుసా..?
మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Published Date - 10:16 AM, Sat - 20 May 23 -
#India
Lady Singham: ‘లేడీ సింగం’ ను హత్య చేశారా?
అస్సాంకు చెందిన మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, లేడీ సింగంగా (Lady Singham) గుర్తింపు పొందిన జున్మణి రాభా మృతి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
Published Date - 07:40 PM, Fri - 19 May 23 -
#Telangana
GO 111: జీవో 111 రద్దుపై రాజకీయ నాయకుల విమర్శలు
హైదరాబాద్ ప్రాంతంలో వేల ఎకరాల భూమి కబ్జా చేసిన సీఎం కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ 111 (GO 111) ని రద్దు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
Published Date - 01:32 PM, Fri - 19 May 23 -
#Andhra Pradesh
KCR: కాంగ్రెస్ పై కేసీఆర్ స్వారీ, ఎన్డీయే ముద్రలో వైసీపీ, టీడీపీ
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సీఎం KCR బాగా దగ్గర అవుతున్నారు. ఢిల్లీ అధిష్టానం కూడా బీ ఆర్ ఎస్ కు మద్దతుగా ఉంది. అందుకు నిదర్శనం కర్ణాటక సీఎం సిద్దిరామయ్య ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందటం.
Published Date - 11:15 AM, Fri - 19 May 23 -
#Speed News
Central Cabinet: కేంద్ర కేబినెట్ లో మార్పు, న్యాయమంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్!
కేంద్ర కేబినెట్ కీలక మార్పు చేసింది. భారత న్యాయమంత్రిగా కొత్త మంత్రిని నియమించింది. ఈ మేరకు భారత కొత్త న్యాయమంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ నియమితులయ్యారు. అయితే ఆయనకు న్యాయ మంత్రిత్వ శాఖతో పాటు ప్రస్తుత పోర్ట్ఫోలియోలు కూడా ఉంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు కేంద్ర మంత్రి మండలిలోని మంత్రులకు శాఖలను తిరిగి కేటాయించారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. “కిరణ్ రిజిజు స్థానంలో రాష్ట్ర మంత్రి […]
Published Date - 12:21 PM, Thu - 18 May 23 -
#Trending
Eu VS India : యూరప్ వార్నింగ్.. ఇండియా కౌంటర్.. ఎందుకంటే ?
ఇండియాకు యూరోపియన్ యూనియన్ (Eu VS India) వార్నింగ్ ఇచ్చింది.
Published Date - 12:43 PM, Wed - 17 May 23 -
#Andhra Pradesh
Delhi Files: జగన్ ఢిల్లీ ఫైల్స్, 26న హస్తిన బాట
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ (Delhi) వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 27న జరిగే అధికారిక జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొంటారు అనేది సీఎంఓ అధికారికంగా చెప్పే షెడ్యూల్
Published Date - 05:00 PM, Tue - 16 May 23