ICC
-
#Sports
Champions Trophy: ప్రాక్టీస్ మ్యాచ్లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనున్న భారత్
నిజానికి ఫిబ్రవరి 19 కల్లా భారత్ మరియు బంగ్లాదేశ్ తప్ప, మిగతా అన్ని జట్లన్నీ పాక్ లో ఉంటాయి. నెక్స్ట్ భారత్, బంగ్లా మధ్య దుబాయ్ లో మ్యాచ్ జరగనున్నందున ఈ రెండు జట్లు దుబాయ్లో ఉంటాయి.
Published Date - 07:13 PM, Sat - 1 February 25 -
#Sports
Concussion Substitute: కంకషన్ సబ్స్టిట్యూట్ అంటే ఏమిటి? ఐసీసీ ఏం చెబుతుంది!
కంకషన్ సబ్ స్టిట్యూట్ అంటేఆటగాళ్లకు ఏదైనా గాయమైనప్పుడు వారి స్థానంలో వచ్చే మరో ఆటగాడిని ఇలా పిలుస్తుంటారు.
Published Date - 01:39 PM, Sat - 1 February 25 -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఎప్పుడు దుబాయ్ వెళ్తుందో తెలుసా?
ప్రస్తుతం ఇంగ్లండ్తో టీం ఇండియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు జరగ్గా అందులో భారత్ 2 గెలవగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్లో గెలిచింది.
Published Date - 08:42 AM, Fri - 31 January 25 -
#Sports
Champions Trophy Ceremonies: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకలపై బిగ్ అప్డేట్.. రోహిత్ పాల్గొంటాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకల పూర్తి షెడ్యూల్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. ఫిబ్రవరి 7న గడ్డాఫీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Published Date - 04:23 PM, Thu - 30 January 25 -
#Sports
ICC T20 Rankings: తిలక్ వర్మకు గుడ్ న్యూస్.. సూర్యకుమార్ యాదవ్కు బ్యాడ్ న్యూస్
తిలక్ వర్మ టీ20 క్రికెట్లో నిరంతరం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో అద్భుత హాఫ్ సెంచరీ చేసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.
Published Date - 02:48 PM, Wed - 29 January 25 -
#Sports
ICC CEO Allardice: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీకి షాక్.. కీలక వ్యక్తి రాజీనామా
ఐసీసీ సీఈవో జియోఫ్ 2012 సంవత్సరంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేశారు. ఆ తర్వాత అతను ICCలో జనరల్ మేనేజర్గా చేరాడు.
Published Date - 09:53 AM, Wed - 29 January 25 -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ ధరలను ప్రకటించిన పీసీబీ.. చీప్ అంటున్న ఫ్యాన్స్
టికెట్ ధరలను వీవీఐపీ, వీఐపీ, ప్రీమియం, ఫస్ట్ క్లాస్ మరియు జనరల్ ఇలా వేర్వేరుగా విభజించారు. గ్యాలరీ టికెట్ ధర 25 వేలుగా కాగా వీవీఐపీ సీట్ల ధరను 20 వేలకు అమ్ముతున్నారు.
Published Date - 05:21 PM, Tue - 28 January 25 -
#Sports
Jasprit Bumrah: ఐసీసీ అవార్డుల్లో భారత్ హవా.. మేటి టెస్ట్ క్రికెటర్ గా బుమ్రా!
గతేడాది టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. బుమ్రా తర్వాత ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 11 మ్యాచ్ల్లో 52 వికెట్లు తీశాడు.
Published Date - 03:04 PM, Tue - 28 January 25 -
#Speed News
Trisha Gongadi: టీ20 ప్రపంచకప్లో తెలుగమ్మాయి రికార్డు.. 53 బంతుల్లోనే సెంచరీ!
భద్రాచలం (తెలంగాణ)కు చెందిన త్రిష గొంగడి మహిళల అండర్-19 ప్రపంచకప్లో తొలి సెంచరీ సాధించిన ఘనత సాధించింది.
Published Date - 02:26 PM, Tue - 28 January 25 -
#Sports
Smriti Mandhana: మహిళల క్రికెట్ లోనూ భారత్ జోరు.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి
ఈ అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. వారిద్దరినీ వెనక్కి నెట్టిన స్మృతి వన్డేల్లో మేటి ప్లేయర్ గా నిలిచింది.
Published Date - 02:11 PM, Tue - 28 January 25 -
#Sports
ICC Emerging Cricketer: 2024లో ఐసీసీ మెచ్చిన ఆటగాడు ఎవరో తెలుసా?
శ్రీలంక తరఫున మెండిస్ 10 టెస్టు మ్యాచ్ల్లో 74 సగటుతో 1110 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఈ ఆటగాడు 5 సెంచరీలు కాకుండా అతని పేరు మీద 4 అర్ధ సెంచరీలు సాధించాడు.
Published Date - 05:08 PM, Sun - 26 January 25 -
#Sports
ICC Men’s T20I Team: ఐసీసీ 2024 అత్యుత్తమ T20 జట్టు ఇదే.. కెప్టెన్గా టీమిండియా స్టార్!
భారత్తో పాటు ఇతర దేశాల నుంచి జట్టులో ఒక్కొక్కరికి చోటు దక్కింది. కంగారూ జట్టు తరపున ట్రావిస్ హెడ్ని చేర్చారు. అలాగే జట్టులో చోటు సంపాదించిన ఏకైక పాక్ ఆటగాడు బాబర్ ఆజం.
Published Date - 03:58 PM, Sat - 25 January 25 -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ ఛాంపియన్ జట్టు తంటాలు
చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్లో భారత్ను ఓడించి పాకిస్థాన్ తొలి టైటిల్ గెలుచుకుంది. అయితే వన్డే, టీ20 ప్రపంచకప్లను గెలుచుకున్న ఇంగ్లాండ్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను ఒక్కసారికూడా గెలుచుకోలేకపోయింది.
Published Date - 07:47 PM, Fri - 24 January 25 -
#Sports
ICC Mens ODI Team: ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఇదే.. టీమిండియాకు షాక్!
2024 పురుషుల వన్డే జట్టులో ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముగ్గురు, పాకిస్థాన్ నుంచి 3, శ్రీలంక నుంచి 4, వెస్టిండీస్ నుంచి ఒకరికి అవకాశం లభించింది. శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, వనిందు హసర్గాలకు చోటు దక్కింది.
Published Date - 04:35 PM, Fri - 24 January 25 -
#Sports
Jay Shah: డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు జై షాకు కొత్త బాధ్యత!
గత సంవత్సరం ఆట గురించి చర్చించడానికి 100 మంది క్రికెటర్లు హాజరైన ఈవెంట్ను షా హాజరుకాలేదు.
Published Date - 09:44 AM, Fri - 24 January 25