ICC Champions Trophy 2025
-
#Sports
IND vs BAN: టీమిండియా- బంగ్లా మ్యాచ్కు వర్షం ముప్పు ఉందా? పిచ్ రిపోర్టు ఇదే!
వన్డే క్రికెట్లో భారత్, బంగ్లాదేశ్ల రికార్డుల గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్లు జరిగాయి. ఇందులో టీం ఇండియా 32 మ్యాచ్లు గెలవగా, బంగ్లాదేశ్ 8 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది.
Published Date - 11:04 AM, Thu - 20 February 25 -
#Speed News
PAK vs NZ Match Report: ఛాంపియన్స్ ట్రోఫీ.. న్యూజిలాండ్ చేతిలో పాక్ చిత్తు
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరిగింది. దీనిలో న్యూజిలాండ్ పాకిస్తాన్ను 60 పరుగుల తేడాతో ఓడించింది.
Published Date - 11:24 PM, Wed - 19 February 25 -
#Sports
Indian Flag In Karachi: పాకిస్థాన్లో భారత జెండా రెపరెపలాడింది.. తప్పును సరిదిద్దుకున్న పీసీబీ!
ఫిబ్రవరి 20 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ అండ్ జట్టు తొలి మ్యాచ్ బంగ్లాదేశ్తో జరగనుంది.
Published Date - 10:58 AM, Wed - 19 February 25 -
#Sports
BCCI: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చు!
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో దుబాయ్లో ఆడబోతోంది.
Published Date - 01:41 PM, Tue - 18 February 25 -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుకు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న ప్రాక్టీస్ సెషన్లో రిషబ్ పంత్ నెట్ పక్కన నిలబడి ఉన్నాడు.
Published Date - 07:31 PM, Sun - 16 February 25 -
#Speed News
Virat Kohli Mania: పాకిస్థాన్లో కూడా కోహ్లీకి క్రేజ్.. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నినాదాలు, వీడియో!
పాకిస్థాన్లోని కరాచీ స్టేడియం వెలుపల విరాట్ కోహ్లీ, ఆర్సీబీ నినాదాలు మిన్నంటాయి. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Published Date - 05:44 PM, Sat - 15 February 25 -
#Sports
BCCI Big Decision: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా బిగ్ షాక్.. బీసీసీఐ రూల్ అతిక్రమిస్తే!
పర్యటన వ్యవధి మూడు వారాల కంటే ఎక్కువ కాబట్టి మార్చి 9న జరిగే ఫైనల్ను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆటగాళ్లతో పాటు కుటుంబాలను బీసీసీఐ అనుమతించదు.
Published Date - 08:19 PM, Thu - 13 February 25 -
#Sports
Australia: ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్మిత్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆసీస్ జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు.
Published Date - 10:59 PM, Wed - 12 February 25 -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ఇదే.. బుమ్రా స్థానంలో యువ బౌలర్కి ఛాన్స్!
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న గొప్ప మ్యాచ్ జరగనుంది.
Published Date - 03:16 PM, Wed - 12 February 25 -
#Sports
Haris Rauf Injured: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్కు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి ఛాతీ నొప్పి!
ముక్కోణపు సిరీస్లో భాగంగా లాహోర్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Published Date - 02:18 PM, Sun - 9 February 25 -
#Sports
Gaddafi Stadium: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. స్టేడియాలపై పాక్ కీలక ప్రకటన!
గడ్డాఫీ స్టేడియం ప్రారంభోత్సవానికి పాక్ గాయకులు అలీ జాఫర్, ఐమా బేగ్, ఆరిఫ్ లోహర్ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
Published Date - 09:14 AM, Fri - 7 February 25 -
#Speed News
Marcus Stoinis: ఆసీస్కు భారీ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు!
35 ఏళ్ల మార్కస్ స్టోయినిస్ ఆస్ట్రేలియా తరఫున 71 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఈ కాలంలో అతను 93.96 స్ట్రైక్ రేట్, 26.69 సగటుతో 1495 పరుగులు చేశాడు.
Published Date - 12:08 PM, Thu - 6 February 25 -
#Sports
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణయం ఏంటీ!
జనవరి 11న ముంబైలో భారత జట్టు ప్రదర్శనపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
Published Date - 02:17 PM, Wed - 5 February 25 -
#Sports
Champions Trophy: ప్రాక్టీస్ మ్యాచ్లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టనున్న భారత్
నిజానికి ఫిబ్రవరి 19 కల్లా భారత్ మరియు బంగ్లాదేశ్ తప్ప, మిగతా అన్ని జట్లన్నీ పాక్ లో ఉంటాయి. నెక్స్ట్ భారత్, బంగ్లా మధ్య దుబాయ్ లో మ్యాచ్ జరగనున్నందున ఈ రెండు జట్లు దుబాయ్లో ఉంటాయి.
Published Date - 07:13 PM, Sat - 1 February 25 -
#Sports
PCB Boss Attacks India: భారత్పై పీసీబీ ఛైర్మన్ విమర్శలు.. ఆ అవకాశం రాదులే అంటూ కామెంట్స్!
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ జట్టును జనవరి 31న శుక్రవారం ప్రకటించింది. జట్టులో 15 మంది ఆటగాళ్లకు పీసీబీ చోటు కల్పించింది. ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ నాయకత్వం వహిస్తాడు.
Published Date - 02:04 PM, Sat - 1 February 25