Hyderabad
-
#Telangana
Best Tourist Places In Telangana : తెలంగాణలో ఈ ప్రదేశాలకు వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..
ప్రస్తుతం మనిషి జీవన విధానం ఎంత బిజీ గా మారిందో చెప్పాల్సిన పనిలేదు. లేచిన దగ్గరి నుండి పడుకునేవరకు ఉరుకులపరుగుల జీవితంగా మారింది. డబ్బుతో పరుగెత్తే రోజులు వచ్చాయి. ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపే వారు కూడా చాల తక్కువ అయిపోయారు. ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ..పిల్లలతో గడపడం కూడా మానేశారు. వారికీ ఏంకావాలన్న ఇంట్లో పనోళ్లే చూసుకుంటున్నారు. దీంతో చిన్ని చిన్న సంతోషాలకు కూడా దూరం అవుతున్నారు. అందుకే మీ బిజీ లైఫ్ కు కాస్త […]
Published Date - 01:14 PM, Thu - 22 February 24 -
#Speed News
Cyber Crime: ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్, 25 లక్షల మోసం
Cyber Crime: తెలంగాణలో సైబర్ నేరస్తులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమీన్ పూర్ లోని భవానిపురం కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్ కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ స్పందించి. సైట్ నిర్వాహకులు అతనికి ఒక వాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో ఉద్యోగి […]
Published Date - 10:59 PM, Wed - 21 February 24 -
#Telangana
Telangana: గత ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగిస్తా: సీఎం రేవంత్
తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజూ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.
Published Date - 04:30 PM, Wed - 21 February 24 -
#Telangana
CM Revanth Reddy : సీఐఐ సమావేశంలో కేసీఆర్ ఫై రేవంత్ ప్రశంసలు
మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశంసలు కురిపించారు. మంచి చేస్తే మంచి అని , చెడు చేస్తే చెడు అని చెప్పేవారే నిజమైన రాజకీయనేతలు..అధికారం చేతిలో ఉందికదా అని గతాన్ని మరచిపోవద్దు..గత ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ..వారు చేసిన అభివృద్ధి నుండి తాము ఇంకా ఎంత బాగా చేయగలమో తెలుసుకోవాలి..అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది..రాష్ట్రం కూడా అభివృద్ధి […]
Published Date - 03:08 PM, Wed - 21 February 24 -
#Speed News
Hyderabad Frauds: హైదరాబాద్లో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు
హైదరాబాదీలు జర జాగ్రత్త. నగరంలో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. కష్టపడి సంపాదించిన డబ్బును చాలా ఈజీగా దోచుకుంటున్నారు. ఈ స్కామ్లు తరచుగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు
Published Date - 02:27 PM, Wed - 21 February 24 -
#Telangana
BRS ‘Water Fight’ : ‘నీటి పోరు’ యాత్రకు సిద్దమైన బిఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..ఇక ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెంచుకునే పనిలో పడింది. ప్రత్యేక తెలంగాణ సాధించాడని చెప్పి..కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అధికారం చేతిలో ఉందని చెప్పి..ప్రజలను ఇబ్బంది పెట్టడం , భూములు ఆక్రమించుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో కేసీఆర్ ఫై అభిమానం ఉన్నప్పటికీ , సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై ఆగ్రహం తో బిఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. […]
Published Date - 01:12 PM, Wed - 21 February 24 -
#Telangana
Hyderabad: రీజినల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం ఆమోదం
ప్రాంతీయ రింగ్రోడ్డు (RRR) -దక్షిణ భాగం (చౌటుప్పల్-ఆమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి 182 కి.మీ. మార్గంలో) ప్రతిపాదనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్-ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించిన నేపథ్యంలో, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా
Published Date - 07:33 AM, Wed - 21 February 24 -
#Sports
Ranji Trophy 2024: బీఎండబ్ల్యూ కారు, కోటి రూపాయలు… హైదరాబాద్ రంజీ జట్టుకు బంపరాఫర్
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు హెచ్సీఏ నజరానా ప్రకటించింది. జట్టుకు రూ.10 లక్షలు , వ్యక్తిగతంగా అదరగొట్టిన ప్లేయర్స్ కు రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని
Published Date - 09:19 PM, Tue - 20 February 24 -
#Telangana
Hyderabad: గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి ఉస్మానియా ఆసుపత్రికి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురికావడంతో ఏసీబీ అధికారులు జ్యోతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు
Published Date - 06:52 PM, Tue - 20 February 24 -
#Speed News
Hyderabad: నార్సింగి వద్ద కారు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగి వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని
Published Date - 06:43 PM, Tue - 20 February 24 -
#Telangana
Hyderabad City Police: కుమారి ఆంటీని ఫాలో అయిన పోలీసులు
Hyderabad City Police: మీది మొత్తం తౌజండ్ (1000 రూపాయలు) అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. ఈ డైలాగ్ సుపరిచితమే. ఈ ఒక్క డైలాగ్ ద్వారా కుమారీ అనే మహిళా సోషల్ మీడియాలో సెలేబ్రిటిగా మారిపోయింది. హైదరాబాద్ లో మధ్యాహ్న సమయంలో ఓ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బ్రతుకు జీవనం సాగించే ఈ మహిళ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని మాదాపూర్ పరిసర ప్రాంతమైన కోహినూర్ హోటల్ సమీపంలో కుమారీ అనే […]
Published Date - 04:20 PM, Tue - 20 February 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం
తెలంగాణలో మరో అవినీతి తిమింగలం వెలుగు చూసింది. ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఓ ఇంజనీర్ పట్టుబడ్డారు. వ్యక్తి నుంచి 84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే..
Published Date - 09:00 PM, Mon - 19 February 24 -
#Telangana
Hyderabad; హైదరాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్: అరెస్ట్
శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు ఇమెయిల్లు పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీ
Published Date - 08:49 PM, Mon - 19 February 24 -
#Telangana
Hyderabad: దంతవైద్యం కోసం వెళ్లిన ఓ యువకుడు మృతి
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు మృతి చెందాడు
Published Date - 05:59 PM, Mon - 19 February 24 -
#Telangana
Numaish: నుమాయిష్ కు బిగ్ రెస్పాన్స్.. ఈ ఏడాది ఎన్ని లక్షల మంది విజిట్ చేశారో తెలుసా
Numaish: అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ కు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 49 రోజలు నిర్వహించారు. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 […]
Published Date - 05:33 PM, Mon - 19 February 24