Hospital
-
#Cinema
Khushbu : హాస్పిటల్ లో కుష్బూ.. మళ్ళీ అదే వ్యాధికి ట్రీట్మెంట్.. ప్రార్థిస్తున్న అభిమానులు..
తాజాగా కుష్బూ మరోసారి హాస్పిటల్ లో చేరింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ కుష్బూ తన ట్విట్టర్ లో..
Date : 23-06-2023 - 10:30 IST -
#Technology
BP Monitor: బీపీ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తున్నారా.. ఇకపై స్మార్ట్ ఫోన్ ద్వారా బీపీ చెక్ చేసుకోండిలా?
సాధారణంగా రక్తపోటు సమస్య ఉన్నవారు తరచుగా బీపీ చెక్ చేయించుకుంటూ ఉంటారు. అందుకోసం సమీప ఆస్పత్రికి వెళ్లడం లేదంటే ఏదైనా క్లినిక్ కి వెళ్లి చెక
Date : 05-06-2023 - 7:15 IST -
#Trending
Belarus President Poisoned : పుతిన్ ను కలిసొచ్చాక.. బెలారస్ ప్రెసిడెంట్ కు సీరియస్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో బెలారస్ అధ్యక్షుడు(Belarus President Poisoned) అలెగ్జాండర్ లుకషెంకో మాస్కో లో భేటీ అయ్యారు.
Date : 29-05-2023 - 4:27 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం? కర్నూల్ లో హైటెన్షన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తుంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది
Date : 22-05-2023 - 9:17 IST -
#Andhra Pradesh
Avinash Reddy Escape: అమ్మతోడు .. అవినాష్ ఎస్కేప్
అస్వస్థతకు గురైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) తల్లి వైఎస్ లక్ష్మిని చికిత్స కోసం కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు.
Date : 19-05-2023 - 7:00 IST -
#Speed News
Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో శనివారం రాత్రి బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు
Date : 23-04-2023 - 10:59 IST -
#Speed News
Food Poisoning: చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థత
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో జరిగిన జాతరలో చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా పిల్లలు ఉన్నారు
Date : 20-04-2023 - 1:47 IST -
#Speed News
Pet Dog: యజమాని మృతి చెందినా ఆస్పత్రి వద్దే పెంపుడు శునకం ఎదురుచూపు!
సేలంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించి మూడు నెలలుగా పెంపుడు శునకం
Date : 16-03-2023 - 12:25 IST -
#India
Sonia Gandhi: సోనియా గాంధీకి మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు.
Date : 03-03-2023 - 3:00 IST -
#Speed News
MP Santosh: నా జీవితంలో పెట్లబుర్జు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం: ఎంపీ సంతోష్
తాను జన్మించిన పెట్లబుర్జ్ దవాఖాన అభివృద్ధికి గతంలో తాను హామీ ఇచ్చిన కోటి రూపాయల్లో.. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి మొదటి విడతగా 50 లక్షల రూపాయల మంజూరీ పత్రాన్ని ఇవ్వాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా, ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ పి. మాలతికి అందజేశారు. తాను హామీ ఇచ్చిన మిగతా 50 లక్షల రూపాయలను వచ్చే ఆర్ధిక సంవత్సరం నిధుల నుండి విడుదల చేస్తానని ఆయన తెలిపారు. పెట్లబుర్జు ఆసుపత్రి […]
Date : 28-02-2023 - 4:43 IST -
#India
130 Students Hospitalise: 130 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
మంగళూరు (Mangaluru)లోని సిటీ నర్సింగ్ అండ్ పారామెడిక్ కాలేజీకి చెందిన విద్యార్థినులు సోమవారం సాయంత్రం హాస్టల్ క్యాంటీన్లో రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో విద్యార్థులందరినీ మంగళూరు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించారు.
Date : 07-02-2023 - 11:39 IST -
#Sports
Rishabh Pant : రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ దొంగలించబడ్డవా?
ఈ తరుణంలో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన ప్లేస్ లో పడిన రిషబ్ పంత్ వ్యక్తిగత
Date : 02-01-2023 - 8:19 IST -
#Telangana
Harish Rao: ఆర్మూర్ ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ
తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన చేశారు.
Date : 06-12-2022 - 2:19 IST -
#Telangana
Doctor Jobs for Transgender: తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు డాక్టర్ ఉద్యోగాలు
తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ప్రభుత్వ వైద్యులుగా ఎంపికయ్యారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికై, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో నియమితులయ్యారు.
Date : 29-11-2022 - 4:38 IST -
#India
PM Modi : మోర్బీ ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ..!!
గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి వంతెన కూలిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఘటనాస్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులతో ప్రధాని సంభాషించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై మోదీ వాకబు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కాగా నిన్న రాజ్ భవన్ లో మోర్బీ ఘటనపై సమీక్ష నిర్వహించారు […]
Date : 01-11-2022 - 7:32 IST