Himanta Biswa Sarma
-
#India
Aadhaar Card Applicants New Condition : ఆధార్ కార్డుకు అప్లై చేసేవారికి కొత్త కండీషన్ : అసోం సీఎం
అందుకే కొత్తగా ఆధార్ కార్డుకు(Aadhaar Card Applicants New Condition) అప్లై చేసే వారి నుంచి ఎన్ఆర్సీ రసీదు నంబరును అడుగుతున్నామని హిమంత బిస్వశర్మ చెప్పారు.
Published Date - 07:25 PM, Sat - 7 September 24 -
#Business
Rs 2200 Crore Scam : డబ్బులు డబుల్.. రూ.2200 కోట్ల ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ వెలుగులోకి!
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంత మందిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
Published Date - 10:03 AM, Wed - 4 September 24 -
#India
Champai Soren : బీజేపీ బిగ్ ఆఫర్.. చంపై సోరెన్ రియాక్షన్ ఇదీ
తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం సీఎం హిమంత బిస్వశర్మ మాట్లాడారు.
Published Date - 03:26 PM, Mon - 26 August 24 -
#India
BJP : బీజేపీ 400 సీట్లు గెలిస్తే..పీవోకే భారత్లో విలీనం ఖాయంః హిమంత్ బిశ్వశర్మ
Himant Biswasharma: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ..మరోసారి కేంద్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి వేస్తే మోడీ ప్రభుత్వం(Modi Govt) విప్లవాత్మ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే గానుక పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) భారత్లో విలీనం ఖాయమని ఆయన అన్నారు. అంతేకాక.. బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. ”డబుల్, ట్రిపుల్ […]
Published Date - 04:41 PM, Wed - 15 May 24 -
#India
ULFA Peace Pact : ఉల్ఫాతో కేంద్రం చారిత్రక శాంతి ఒప్పందం.. ఏమిటిది ?
ULFA Peace Pact : ఈశాన్య భారతదేశంలో శాంతికుసుమం చిగురించింది.
Published Date - 06:50 PM, Fri - 29 December 23 -
#India
ULFA – Assam CM : ఉల్ఫా తీవ్రవాద సంస్థతో శాంతి ఒప్పందం.. ఎప్పుడంటే ?
ULFA - Assam CM : తీవ్రవాదంతో 1979 సంవత్సరం నుంచి అసోంలో అలజడిని సృష్టిస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)తో శాంతి చర్చల దిశగా అడుగులు ముందుకుపడుతున్నాయి.
Published Date - 09:59 AM, Sun - 17 December 23 -
#Speed News
Whats Today : తెలంగాణలో అమిత్షా, రాజ్నాథ్, హిమంత, ప్రియాంక, డీకేఎస్ ప్రచారభేరి
Whats Today : ఇవాళ, రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పర్యటిస్తారు.
Published Date - 07:55 AM, Fri - 24 November 23 -
#Telangana
Hindu Ekta Yatra: తెలంగాణలో రజాకార్ల రాజ్యం పోవాలి: ఏక్తా యాత్రలో బండి, అస్సాం సీఎం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి రజాకార్ల రాజ్యం నుంచి రామరాజ్యంగా మారనుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.
Published Date - 12:07 AM, Mon - 15 May 23 -
#India
CM Himanta Biswa Sarma: కోర్టులో విచారణకు హాజరైన అస్సాం సీఎం, ఆయన భార్య
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ విచారణ నిమత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన భార్య రింకి భుయాన్ శర్మ కూడా న్యాయస్థానానికి వచ్చారు. కామరూప్ మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరయి విచారణ జరిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించారన్నది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ దంపతుల ఆధ్వర్యంలో న్యూస్ లైవ్ టీవీ ఛానెల్ పని చేస్తోంది. ఆ ఎన్నికల ప్రచార సమయం ముగిసినా ఓటర్లను ప్రభావితం చేసేలా కార్యక్రమాలను […]
Published Date - 10:12 AM, Fri - 25 February 22