High Court
-
#Telangana
KCR : కేసీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావట్లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతు సమాఖ్య నాయకుడు విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ వేయగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
Date : 21-02-2025 - 9:22 IST -
#Andhra Pradesh
Srisailam : జీవో 426 అమలు చేయవద్దు.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు
Srisailam : సుప్రీంకోర్టు, 2019లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల ప్రాంగణాల్లో హిందూేతరులు టెండర్లలో పాల్గొనకూడదని జారీ చేసిన జీవో 426 అమలును నిలిపివేసింది. ఈ తీర్పుతో సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించాయి.
Date : 20-02-2025 - 9:01 IST -
#Telangana
Hydraa : హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్
Hydraa : సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చినా, ఆదేశాలను పాటించకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టడం
Date : 18-02-2025 - 7:38 IST -
#Speed News
High Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.
Date : 17-02-2025 - 8:50 IST -
#India
Karnataka : యడ్యూరప్పకు హైకోర్టులో ఎదురుదెబ్బ..
యడ్యూరప్పను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ను ఇచ్చింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తు ఎం నాగప్రసన్న ఈ మేరకు తీర్పును వెలువరించారు.
Date : 07-02-2025 - 2:12 IST -
#Telangana
Formula E Racing Case : ‘ఫార్ములా ఈ కార్ రేస్’ చెల్లింపులతో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ కౌంటర్
ఫార్ములా ఈ- కారు రేస్(Formula E Racing Case) 10వ సీజన్ పోటీలు హైదరాబాద్లో జరగలేదని ఆయన తెలిపారు.
Date : 28-12-2024 - 5:11 IST -
#Speed News
Case Against KTR: కేటీఆర్పై ఏసీబీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన న్యాయవాదులు
హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్లో పిటిషన్ను కేటీఆర్ న్యాయవాది మెన్షన్ చేశారు.
Date : 20-12-2024 - 11:40 IST -
#Cinema
Allu Arjun : అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు
Allu Arjun Quash Petition : ప్రీమియర్ షోకు సంబంధించిన సమాచారం ముందుగానే పోలీసులకు ఇచ్చామని పేర్కొన్నారు.
Date : 13-12-2024 - 5:07 IST -
#Telangana
Mulugu Encounter Case: ములుగు ఎన్కౌంటర్ కేసు.. మల్లయ్య డెడ్బాడీని భద్రపర్చండి.. హైకోర్టు ఆదేశాలు
ఎనిమిది మంది వైద్య నిపుణులతో మావోయిస్టుల(Mulugu Encounter Case) డెడ్బాడీలకు పంచనామా చేయించామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Date : 03-12-2024 - 2:35 IST -
#Telangana
GO 16 : జీవో 16ను కొట్టేసిన హైకోర్టు.. జాబ్స్ రెగ్యులరైజ్ అయిన వేలాది మందికి టెన్షన్
అప్పట్లో విద్య, వైద్య శాఖలకు చెందిన దాదాపు 8వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్(GO 16) చేశారు.
Date : 19-11-2024 - 6:26 IST -
#Telangana
Raj Pakala : పోలీసుల విచారణకు హాజరైన రాజ్పాకల
Raj Pakala : శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ జరిగింది. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. అక్కడ భారీ ఎత్తు విదేశీ మద్యం, క్యాసినో గేమ్ కు సంబంధించి వస్తువులు దొరికాయి. ఈ పార్టీలో పురుషులు, మహిళలు పాల్గొన్నారు.
Date : 30-10-2024 - 2:28 IST -
#Speed News
MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశం
ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్లో(MLAs Defection Case) విచారణ జరగగా.. తమ వాదన వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువును కోరారు.
Date : 24-10-2024 - 3:44 IST -
#Telangana
TGPSC Group-1 Mains 2024: గ్రూప్-1 మెయిన్స్కు హైకోర్టులో లైన్ క్లియర్.. 31,383 మంది అభ్యర్థులు హాజరు..!
ఇకపోతే ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం స్పష్టం చేశారు.
Date : 18-10-2024 - 5:16 IST -
#Andhra Pradesh
Vijayapal: రఘురామ కృష్ణరాజు కేసులో విచారణకు రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ హాజరు
Vijayapal: రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన విషం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నాటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఒకరు.
Date : 11-10-2024 - 7:04 IST -
#Telangana
Bathukamma Celebrations: చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలకు తెలంగాణ హైకోర్టు అనుమతి
Bathukamma Celebrations: భాగ్యలక్ష్మి ఆలయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలన్న తన అభ్యర్థనను ఏసీపీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ శిల్పా రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. శుక్రవారం చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 04-10-2024 - 2:55 IST