High Court
-
#Telangana
Sada Bainama Lands: సాదా బైనామాలకు లైన్ క్లియర్.. తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులకు పరిష్కారం?!
సాదాబైనామాలపై హైకోర్టు స్టే ఎత్తివేయడం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనతో రైతులు తమ భూములకు చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని ఆశిస్తున్నారు.
Published Date - 05:02 PM, Wed - 20 August 25 -
#Andhra Pradesh
Anantha Babu : ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో దక్కని ఊరట!
Anantha Babu : డ్రైవర్ను హత్య చేసి దానిని డోర్ డెలివరీ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా హైకోర్టు అనారోగ్యంతో ఉన్న అనంతబాబు తరఫున దాఖలైన పిటిషన్ను విచారించింది
Published Date - 05:44 PM, Fri - 25 July 25 -
#Telangana
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
సర్వే వివరాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారని ముఖ్యమంత్రి తెలిపారు.
Published Date - 07:45 PM, Wed - 23 July 25 -
#Telangana
Revanth Reddy : హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట
ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియ సాగిన తరువాత, గత నెల 20న ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తుది తీర్పును రిజర్వు చేసింది. చివరకు, జూలై 17న కేసుపై తుది తీర్పును వెలువరించింది.
Published Date - 03:31 PM, Thu - 17 July 25 -
#Telangana
Hyderabad : హైకోర్టు కీలక తీర్పు.. ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయస్థానం
ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో న్యాయవాదులు కె.రఘునాథ్ రావు, వెంకటరామ్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు.
Published Date - 04:49 PM, Fri - 27 June 25 -
#Telangana
Harish Rao: హైకోర్టులో హరీశ్రావుకు ఊరట
వాదనలు, ఆధారాల ఆధారంగా న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. హరీశ్ రావు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు నిరూపించేందుకు పిటిషనర్ సమర్పించిన ఆధారాలు సరిపోవని, అవి నిర్ధారణకు నొప్పేంతగా లేవని అభిప్రాయపడింది.
Published Date - 12:18 PM, Tue - 10 June 25 -
#Andhra Pradesh
AP DSC : ఏపీలో యథావిధిగా డీఎస్సీ షెడ్యూల్: సుప్రీంకోర్టు
ఈ పరీక్షల షెడ్యూల్ను వాయిదా వేయాలంటూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వారు చూపిన కారణాల్లో న్యాయపరమైన బలమేమీ కనిపించదని, వాటిలో సవాలుకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
Published Date - 05:37 PM, Fri - 23 May 25 -
#Telangana
Quashes FIR Against KTR: కేటీఆర్ కేసు హైకోర్టులో కొట్టివేత.. అసలు ఏం జరిగిందంటే?
కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో వాదిస్తూ మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేదని తెలిపారు.
Published Date - 03:39 PM, Mon - 21 April 25 -
#India
Supreme Court : ట్రయిల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం
అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు కూడా చేరలేదని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వస్తున్నాయని చెప్పింది.
Published Date - 04:23 PM, Tue - 18 March 25 -
#Andhra Pradesh
Ration Rice Transfer Case : పేర్ని నానికి ముందస్తు బెయిల్
Ration Rice Transfer Case : హైకోర్టు తీర్పుతో ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, కేసు విచారణ ఇంకా కొనసాగుతుండడం గమనార్హం
Published Date - 11:21 AM, Fri - 7 March 25 -
#Andhra Pradesh
APPSC : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా..
APPSC: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రోస్టర్ విధానంలో లోపాలపై అభ్యర్థుల నుంచి వచ్చిన తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా, పరీక్షల నిర్వహణపై మరింత స్పష్టత రానున్నది.
Published Date - 03:49 PM, Sat - 22 February 25 -
#Speed News
KTR : హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్
అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడంతో.. ఆయనపై ఈ కేసులు నమోదు అయ్యాయి.
Published Date - 12:25 PM, Fri - 21 February 25 -
#Telangana
KCR : కేసీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావట్లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతు సమాఖ్య నాయకుడు విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ వేయగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
Published Date - 09:22 AM, Fri - 21 February 25 -
#Andhra Pradesh
Srisailam : జీవో 426 అమలు చేయవద్దు.. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు
Srisailam : సుప్రీంకోర్టు, 2019లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల ప్రాంగణాల్లో హిందూేతరులు టెండర్లలో పాల్గొనకూడదని జారీ చేసిన జీవో 426 అమలును నిలిపివేసింది. ఈ తీర్పుతో సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు వెలువరించాయి.
Published Date - 09:01 AM, Thu - 20 February 25 -
#Telangana
Hydraa : హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్
Hydraa : సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చినా, ఆదేశాలను పాటించకుండా అక్రమంగా కూల్చివేతలు చేపట్టడం
Published Date - 07:38 PM, Tue - 18 February 25