Gujarat
-
#India
Gujarat: రంగంలోకి ట్రబుల్ షూటర్.. గుజరాత్ ఎన్నికలపై ఫోకస్..!!
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో గుజరాత్ లో గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగారు కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షా. ఈ ఎన్నికలను సీఈసీ రెండు విడతలుగా చేపట్టనుంది. నవంబర్ 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ప్రటించిన తర్వాత ప్రచారం షురూ చేయనున్నారు. కాగా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. 2017లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండగా…ఈసారి అందులోకి ఆమ్ ఆద్మీకూడా వచ్చి చేరింది. […]
Published Date - 12:18 PM, Fri - 4 November 22 -
#India
Arvind Kejriwal: గుజరాత్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Published Date - 02:54 PM, Thu - 3 November 22 -
#India
Morbi Bridge : యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో తప్పించుకునే యత్నం ?
మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మరమ్మతులు చేపట్టిన సంస్థ అనుభవరాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం కలిసి.. వందల మందిని బలితీసుకున్నాయా.. ? యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట అసలు దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? గుజరాత్లోని మోర్బీలో మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి మరమ్మతుల పనులు అప్పగించడం.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పెను విషాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బ్రిడ్జి […]
Published Date - 04:29 AM, Thu - 3 November 22 -
#India
PM Modi : మోర్బీ ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ..!!
గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి వంతెన కూలిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఘటనాస్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులతో ప్రధాని సంభాషించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై మోదీ వాకబు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కాగా నిన్న రాజ్ భవన్ లో మోర్బీ ఘటనపై సమీక్ష నిర్వహించారు […]
Published Date - 07:32 PM, Tue - 1 November 22 -
#India
Jaipur : మోర్బీ ఘటన నేపథ్యంలో…కాంగ్రెస్ చేపట్టిన గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర వాయిదా..!!
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం గుజరాత్ లోని మోర్బీకి చేరుకున్నారు. మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో 140మంది మరణించారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో జరగాల్సిన పరివర్తన్ సంకల్ప్ యాత్రను వాయిదా వేసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అశోక్ గెహ్లాట్ తో పాటు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ రఘు శర్మ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఈ […]
Published Date - 05:36 AM, Tue - 1 November 22 -
#India
Gujarat : కేబుల్ బ్రిడ్జి కూలినప్పుడు.. బర్త్ డే సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్న గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి..!
గుజరాత్ లో విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 140పైగా మంది మరణించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు దేశంలోని సామాన్యుల దగ్గరి నుంచి నాయకుల వరకు ప్రతిఒక్కరూ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే కేబుల్ బ్రిడ్జి కూలిన సమయంలో గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి హృషికేశ్ పుట్టిన రోజు వేడుకల్లో బిజీగా ఉన్నారన్న […]
Published Date - 05:25 AM, Tue - 1 November 22 -
#India
MODI Emotional: మోర్బీ ప్రమాదంపై మోదీ ఉద్వేగ ప్రసంగం.. నా జీవితంలో ఇలాంటి బాధను ఎదుర్కోలేదు..!!
గుజరాత్లోని కెవాడియాలో సోమవారం జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోదీ నా జీవితంలో ఇంతటి విషాద ఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. గుజరాత్లోని కెవాడియాలో.. నేను ఏక్తా నగర్లో ఉన్నప్పటికీ నా నా హృదయం మోర్బీ బాధితుల దగ్గర ఉందన్నారు. నా జీవితంలో నేను చాలా అరుదుగా అలాంటి బాధను అనుభవించాను. ఓ […]
Published Date - 10:01 AM, Mon - 31 October 22 -
#India
Gujarat : 100 దాటిన మృతుల సంఖ్య, 70మందికి గాయాలు, 50మందికిపైగా గల్లంతు..!!
గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో వందమంది మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అనంతరం ఈ మధ్యే ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆసుపత్రికి వెళ్లి […]
Published Date - 04:24 AM, Mon - 31 October 22 -
#India
Gujarat: గుజరాత్లో ఘోర ప్రమాదం.. 500 మంది గల్లంతు..!
గుజరాత్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.
Published Date - 07:43 PM, Sun - 30 October 22 -
#India
PM Modi Gujarat Tour : నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు....
Published Date - 09:08 AM, Sun - 30 October 22 -
#India
Gang Rape: మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురిపై కేసు నమోదు..!
31 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణలపై బొటాడ్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం తెలిపారు.
Published Date - 12:46 PM, Fri - 28 October 22 -
#Speed News
Communal Clashes : వడోదరలో చెలరేగిన మత ఘర్షణలు
వడోదరలో మత ఘర్షణలు చెలరేగాయి. దీపావళి వేడుకలు నిర్వహస్తున్న సమయంలో ఈ ఘర్షణలు చెలరేగినట్లు పోలీసులు..
Published Date - 12:01 PM, Tue - 25 October 22 -
#India
New airbase: పాకిస్తాన్ వణికేలా భారత్ వైమానిక బేస్
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కీలకమైన వైమానిక బేస్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ మేరకు వైమానిక స్థావరానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
Published Date - 06:54 PM, Wed - 19 October 22 -
#India
DefExpo2022 : నేడు ఆసియాలోనే అతిపెద్ద రక్షణ ప్రదర్శన ప్రారంభం..!!
నేడు గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022 ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ పో నాలుగు రోజులపాటు జరగనుంది.
Published Date - 05:35 AM, Tue - 18 October 22 -
#Speed News
Modi in Gujarat: గుజరాత్ లో మోడీ రోడ్ షో.. బ్రహ్మరథం పట్టిన జనం!
భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. మోడీ రాక సందర్భంగా గుజరాత్ రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. వెల్ కం మోడీజీ అంటూ స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. మోడీ కూడా ప్రజలతో కరచాలనం చేస్తూ ఉత్సాహం నింపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్లోని జాంనగర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో తన కాన్వాయ్ దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని తన […]
Published Date - 11:18 AM, Tue - 11 October 22