Government Of India
-
#India
Rice Prices: పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు.. 29 రూపాయలకే కిలో బియ్యం..!
దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ధరలను నియంత్రించాలని ప్రభుత్వం బియ్యం (Rice Prices) పరిశ్రమకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 09:36 AM, Tue - 19 December 23 -
#Special
Indias Debt Explained : మోడీ హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పు
Indias Debt Explained : మన దేశానికి ఎంత అప్పు ఉంది ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియా చేసిన అప్పులు ఎన్ని ?గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో మన దేశం తీసుకున్న లోన్స్ ఎన్ని ?
Published Date - 02:59 PM, Mon - 19 June 23 -
#India
Chinese Apps Ban: మరో 232 చైనా యాప్లపై కేంద్రం నిషేధం
చైనా యాప్లపై (Chinese Apps) ప్రభుత్వం మరోసారి డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. చైనా లింక్లతో కూడిన 200 కంటే ఎక్కువ యాప్లను ప్రభుత్వం నిషేధించింది. ఈ యాప్లలో 138 బెట్టింగ్ యాప్లు, 94 లోన్ యాప్లు ఉన్నాయి.
Published Date - 01:30 PM, Sun - 5 February 23 -
#India
Census Postponed: జన గణన మళ్లీ వాయిదా..!
2020లో జరగాల్సిన జనాభా గణన (Census Postponed) సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. సెన్సస్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని అప్డేట్ చేసే ప్రక్రియ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30, 2020 వరకు జరగాల్సి ఉంది.
Published Date - 01:08 PM, Sat - 7 January 23 -
#India
India Alert: 5 దేశాల్లో కరోనా విజృంభణ.. భారత్ అలర్ట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
చైనా, అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు.
Published Date - 09:10 AM, Wed - 21 December 22 -
#Speed News
Covid Cases: దేశంలో కొత్త కరోనా కేసులివే..
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,35,532 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.08 కోట్లకు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 871 మరణాలతో మరణాల సంఖ్య 4,93,198కి చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా నమోదైంది. అయితే కేసు మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. ఇంతలో, దేశంలో ఇప్పటివరకు అందించబడిన యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య 165.04 కోట్లు దాటింది. […]
Published Date - 02:07 PM, Sat - 29 January 22 -
#India
Banks: బ్యాంకులను ప్రైవేటీకరిస్తే సామాన్యులకు ఎంత నష్టమో!
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరిస్తూ వస్తున్నారు.
Published Date - 08:38 AM, Sat - 18 December 21