HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Worlds First 800 And 900 Rupee Commemorative Coins Issued In India

Rs 800 Coins : తొలిసారిగా రూ.800, రూ.900 నాణేలు.. విశేషాలివీ

ఈక్రమంలోనే 2024 డిసెంబరు రూ.800(Rs 800 Coins), రూ.900 నాణేలను భారత సర్కారు రిలీజ్ చేసింది. 

  • Author : Pasha Date : 13-03-2025 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Worlds First 800 And 900 Rupee Commemorative Coins Issued In India

Rs 800 Coins : రూ.800, రూ.900 కాయిన్స్ గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా మన భారత దేశంలో ఇంత పెద్ద విలువ కలిగిన నాణేలను విడుదల చేశారు. 2024 డిసెంబరులోనే భారత ప్రభుత్వం వీటిని రిలీజ్ చేసింది. వివరాలివీ..

Also Read :Vijayashanti: మంత్రి పదవి రేసులో విజయశాంతి.. ఎమ్మెల్సీ రావడానికి కారణం అదేనట

రూ.800, రూ.900 నాణేల గురించి..

  • వివిధ ప్రత్యేక సందర్భాల్లో భారత ప్రభుత్వం స్మారక నాణేలను విడుదల చేస్తుంటుంది. ఈ సంప్రదాయం 1964 సంవత్సరం నుంచే కొనసాగుతోంది.
  • ఈక్రమంలోనే 2024 డిసెంబరు రూ.800(Rs 800 Coins), రూ.900 నాణేలను భారత సర్కారు రిలీజ్ చేసింది.
  • జైనుల 23వ తీర్థంకరుడు పార్శ్వ నాథుడి 2,900వ జయంతి, 2,800వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రెండు నాణేలను భారత సర్కారు విడుదల చేసింది.
  • పార్శ్వ నాథుడి 2,900వ జయంతి సందర్భంగా రూ.900 నాణేన్ని రిలీజ్ చేశారు. ఈవిషయాన్ని ఆ నాణెంపై స్పష్టంగా రాశారు. దానిపై పార్శ్వ నాథుడి ఫొటో కూడా ఉంది.
  • పార్శ్వ నాథుడి 2,800వ వర్ధంతిని పురస్కరించుకొని  రూ.800 నాణేన్ని రిలీజ్ చేశారు. ఈవిషయాన్ని నాణెంపై రాశారు. దీనిపైనా  పార్శ్వ నాథుడి ఫొటో ఉంది.
  • ఈ నాణేలను భారత ప్రభుత్వం ద్వారా విడుదల చేయించడంలో జైన మతానికి చెందిన వ్యాపారవేత్త లలిత్ నహతా కీలక పాత్ర పోషించారు.
  • ‘భారత నాణేల ముద్రణ చట్టం 2011’ ప్రకారం.. గరిష్ఠంగా రూ.1,000కి మించిన విలువ కలిగిన నాణేలను ముద్రించడానికి వీల్లేదు. అందుకే గరిష్ఠంగా రూ.900 నాణెంతో ఆగిపోయారు.
  • రూ.800, రూ.900 నాణేల తయారీ విషయానికి వస్తే.. ఒక్కో నాణెం తయారీకి 40 గ్రాముల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించారు. ముంబైలోని భారత ప్రభుత్వ నాణేల ముద్రణా శాలలో వీటిని తయారు చేయించారు.
  • ఆసక్తి కలిగిన వారు సంబంధిత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ నాణేలను బుక్ చేసుకోవచ్చు. రెండు కాయిన్ల కోసం బుకింగ్ ధర రూ.6,900 (70 డాలర్లు).

 Read :Vijayasai Reddy Vs Coterie: విజయసాయి చెబుతున్న కోటరీలో ఉన్నదెవరు ? ఎదురైన చేదు అనుభవాలేంటి ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Commemorative Coins
  • government of india
  • india
  • Jainism
  • Lord Parshvanath
  • Nirvana Kalyanak
  • rbi
  • Rs 800 Coins
  • Rs 900 Coins
  • Tirthankara

Related News

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd