Government
-
#India
Jio-Airtel : వరద బాధితులకు జియో, ఎయిర్టెల్ సాయం..!
Jio-Airtel : భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో నీరు చేరిపోవడం, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం, కనెక్టివిటీ సమస్యలు ఏర్పడటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 01:00 PM, Thu - 28 August 25 -
#Andhra Pradesh
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
Published Date - 09:20 PM, Thu - 5 June 25 -
#Telangana
Govt Vs Overthrowing : డబ్బులతో ప్రభుత్వాన్ని కూల్చగలరా ? డబ్బులుంటేనే అధికారం వస్తుందా ?
ఐపీఎల్లో(Govt Vs Overthrowing) క్రికెట్ ప్లేయర్లను రేటు కట్టి కొంటారు. ఆ విధంగా రేటు కట్టి ప్రజాప్రతినిధులను కొనే దుస్థితి ఇంకా రాలేదు.
Published Date - 09:35 PM, Sat - 19 April 25 -
#Business
Vodafone Idea : వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి 48.99 శాతం వాటా.. ప్రభుత్వ సంస్థగా మారుతుందా?
వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)లోని 48.99 శాతం వాటా ప్రభుత్వం చేతికి వచ్చినా.. దానిపై నియంత్రణ మాత్రం కంపెనీ ప్రమోటర్లకే ఉంటుంది.
Published Date - 04:48 PM, Tue - 1 April 25 -
#India
Nuclear Energy: భారతీయ రైల్వేకు ఇక అణు విద్యుత్తు.. సంచలన నిర్ణయం
అణు విద్యుత్ను(Nuclear Energy) వినియోగించాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది.
Published Date - 09:09 PM, Mon - 10 February 25 -
#automobile
Ola Uber : ఐఫోన్లలో ఒక ఛార్జీ.. ఆండ్రాయిడ్ ఫోన్లలో మరో ఛార్జీ.. ఉబెర్, ఓలాలకు నోటీసులు
ఉబెర్, ఓలా యాప్ల ద్వారా ప్రజలు కార్లు, ఆటోలు, బైక్ రైడ్లను బుక్(Ola Uber) చేసుకుంటారు.
Published Date - 06:27 PM, Thu - 23 January 25 -
#Technology
Aadhaar Update: ఆధార్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న కేంద్రం.. అదేంటో తెలుసా!
ఆధార్ అప్డేట్ విషయంలో ఇబ్బంది పడుతున్న వినియోగదారుల కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:30 PM, Mon - 28 October 24 -
#Andhra Pradesh
Amaravati : నేడు అమరావతి పనుల పునఃప్రారంభం
Amaravati : గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, అమరావతి నిర్మాణ పనులు స్తంభించాయి. ఈ స్థితిలో, కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Published Date - 09:28 AM, Sat - 19 October 24 -
#automobile
Ola Refund : ఓలా క్యాబ్స్ బుక్ చేస్తారా ? కొత్త మార్పులు తెలుసుకోండి
రైడ్లకు సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్లు కూడా జారీచేయాలని ఓలాను(Ola Refund) సీసీపీఏ ఆదేశించింది.
Published Date - 10:29 AM, Mon - 14 October 24 -
#Andhra Pradesh
Chandrababu: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు
చంద్రబాబు మొదటి పర్యటన మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఏర్పాటు చేయకూడదని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. దీంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు.
Published Date - 12:22 PM, Fri - 14 June 24 -
#India
RBI Announces Mobile App: ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్బీఐ మొబైల్ యాప్ను ప్రకటించింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కోసం డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్ను లాంచ్ చేస్తుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు
Published Date - 04:03 PM, Fri - 5 April 24 -
#Technology
Aadhaar Card Update: మరోసారి ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు.. ఆన్లైన్లో చేసుకోండిలా?
యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ కార్డు వినియోగదారుల కోసం ఇప్పటికే అనేక రకాల అప్డేట్లను ఉచితంగా చేసుకునే
Published Date - 04:00 PM, Thu - 1 February 24 -
#India
Union Budget 2024: కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సర బడ్జెట్ ఫిబ్రవరి నెలలో సమర్పిస్తుంది. ఈ బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను భేరీజు వేస్తారు. అందులో ప్రభుత్వం చేసే ఖర్చుతో పాటు ఆదాయ వనరులని అందిస్తుంది.
Published Date - 03:35 PM, Tue - 23 January 24 -
#India
Kejriwal In Trouble: ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందుల కుంభకోణం.. సీబీఐ దర్యాప్తు
కేజ్రీవాల్ ప్రభుత్వం మరోమారు సీబీఐ విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందులకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు విజిలెన్స్ విభాగం తన నివేదికను సమర్పించింది
Published Date - 03:25 PM, Sat - 23 December 23 -
#India
Uttar Kashi Incident : ఉత్తర కాశీ ఘటన లేవనెత్తిన ప్రశ్నలెన్నో
ఉత్తర కాశీ (Uttar Kashi) టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చినవారే.
Published Date - 11:50 AM, Fri - 24 November 23