Fee Reimbursement
-
#Andhra Pradesh
Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
Fee Reimbursement: గత ప్రభుత్వ కాలంలో సుమారు రూ.4,000 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపి, ఆ బకాయిలలో ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా, కాలేజీలకు చెల్లింపులు సక్రమంగా చేరడం సులభమవుతుంది.
Date : 28-09-2025 - 10:15 IST -
#Telangana
Fee Reimbursement : మూతపడిన కళాశాలలు
Fee Reimbursement : ప్రభుత్వం డిమాండ్లను అంగీకరిస్తే సమ్మెను విరమిస్తామని, లేనిపక్షంలో మంగళవారం నుంచి బంద్ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు
Date : 15-09-2025 - 2:44 IST -
#Telangana
YSR తెచ్చిన పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది – KTR
YSR : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) ప్రారంభించిన ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం (BRS) విజయవంతంగా కొనసాగించిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మూసేసిందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది
Date : 15-09-2025 - 1:12 IST -
#Telangana
Fee Reimbursement: కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తుంది – కవిత
Fee Reimbursement: విద్యార్థుల చదువులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా అమ్మాయిల చదువులను కాలరాస్తోందని ఆమె ఆరోపించారు
Date : 15-09-2025 - 11:49 IST -
#Telangana
Fee Reimbursement : నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్
Fee Reimbursement : ప్రభుత్వం నుండి బకాయిలు విడుదల చేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (FATHI) ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది.
Date : 14-09-2025 - 10:45 IST -
#Andhra Pradesh
Fee Reimbursement : దశలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం – మంత్రి లోకేష్
Fee Reimbursement : గత ప్రభుత్వ హయాంలో పీజీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ తొలగించబడిన నేపథ్యంలో, తిరిగి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు
Date : 12-03-2025 - 10:27 IST -
#Andhra Pradesh
‘Fees Poru’ Protest : ‘ఫీజు పోరు’ తో వైసీపీ మరింత ఖాళీ అవుతుందా..?
‘Fees Poru’ Protest : ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యపై ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్న జగన్ మోహన్ రెడ్డినే ప్రశ్నించే స్థాయికి కొంతమంది నేతలు వచ్చారు
Date : 03-02-2025 - 8:50 IST -
#Andhra Pradesh
AP Government : ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధుల విడుదల
ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయడంపై మైనారిటీ మంత్రి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు.
Date : 24-01-2025 - 4:00 IST -
#Andhra Pradesh
AP Fee Reimbursement: విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్!
AP Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి ఎక్స్లో తెలిపారు. విద్యార్థులకు సంబంధించి ఈ రీయింబర్స్మెంట్ పట్ల త్వరలో మంచి సమాచారాన్ని అందిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. “వైసీపీ ప్రభుత్వం రూ.3500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా మోసం చేసింది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు మరియు విద్యాశాఖలోని సహచరులతో కలిసి పని చేస్తానని, త్వరలోనే శుభవార్త అందిస్తానని హామీ ఇస్తున్నాను” […]
Date : 23-10-2024 - 1:10 IST -
#Telangana
Fee Reimbursement: ‘ఫీజు రీయింబర్స్’ ప్లీజ్!
పెండింగ్లో ఉన్న మొత్తం రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Date : 03-03-2022 - 3:15 IST