Election Commission
-
#India
EC : హర్యానాలో ఉద్యోగ నియమాకాలపై ఈసీ ఆదేశాలు
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, అయినా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ హర్యానా సర్కారు ఉద్యోగ నియామకాలు చేపడుతోందని జైరామ్ రమేశ్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
Published Date - 06:47 PM, Wed - 21 August 24 -
#India
Election Commission : ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు
జమ్మూకశ్మీర్లో ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎలా సహకరించారని అన్నారు. దీంతో ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
Published Date - 04:23 PM, Fri - 16 August 24 -
#Speed News
Assembly Polls: నేడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..!
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూకశ్మీర్లో పర్యటించింది. ఎన్నికల సంఘం బృందం ఆగస్టు 8-10 మధ్య కేంద్ర పాలిత ప్రాంతంలో పర్యటించి ఆ తర్వాత హర్యానాకు వెళ్లింది.
Published Date - 10:37 AM, Fri - 16 August 24 -
#India
EVM Hacking: ఈవీఎం రిగ్గింగ్ పై ఎన్నికల సంఘం కీలక సమాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన షిండే వర్గం ఎంపీ రవీంద్ర వైకర్ బంధువుపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో దేశంలో ఈవీఎంలపై మరోసారి దుమారం చెలరేగింది. ఈవీఎంల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ముఖాముఖి తలపడ్డాయి.
Published Date - 06:24 PM, Sun - 16 June 24 -
#India
CEC Press Meet : ప్రపంచంలోనే పెద్ద ఎలక్షన్స్.. 64.2 కోట్ల మంది ఓటేశారు : సీఈసీ
2019లో జరిగిన లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్దవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు.
Published Date - 02:04 PM, Mon - 3 June 24 -
#Andhra Pradesh
YSRCP : ఈరోజు పోస్టల్ బ్యాలెట్పై సుప్రీంకోర్టులో విచారణ
Postal ballot votes: వైసీపీ(YSRCP) పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘం(Election Commission) తీరుపై న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ముందుకు ఈ అంశం విచారణకు రానుంది. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాలన్న వైసీపీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మరికాసేపట్లో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ చేపట్టనుంది. We’re now on WhatsApp. […]
Published Date - 10:58 AM, Mon - 3 June 24 -
#Andhra Pradesh
AP Elections : వైసీపీకి షాకిచ్చిన ఈసీ.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పై క్లారిటీ
వైఎస్సార్ సీపీకి మరో షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై వైఎస్సార్ సీపీ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Published Date - 02:39 PM, Thu - 30 May 24 -
#Speed News
Cabinet Meeting : ఇవాళ క్యాబినెట్ భేటీపై సస్పెన్స్.. ఈసీ నుంచి దొరకని పర్మిషన్
ఇవాళ జరగాల్సిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది.
Published Date - 03:53 PM, Sat - 18 May 24 -
#Andhra Pradesh
AP Violence: పల్నాడులో హింస.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు గృహ నిర్బంధం
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీని పిలిపించి ఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యక్తిగతంగా వివరించాలని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Published Date - 05:09 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
Election Commission : ఏపీలో ఉద్రిక్తతలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, సత్తెనపల్లి, మాచర్ల, తిరుపతి సహా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది.
Published Date - 04:23 PM, Wed - 15 May 24 -
#Andhra Pradesh
AP Elections : వైఎస్సార్సీపీ కలలు బద్దలు కొట్టిన ఈసీ..!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీకి ముందే అధికార వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి పెద్ద ఊరట లభించింది.
Published Date - 05:22 PM, Thu - 9 May 24 -
#Andhra Pradesh
AP : ఏపిలో సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఆంక్షలు విధించిన ఈసీ
Welfare scheme: ఏపిలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం(Election Commission) ఆంక్షలు విధించింది. పోలింగ్ తర్వాతే నగదు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే బటన్ నొక్కిన పథకాల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకు వాయిదా వేసింది. ఎన్నికల కోడ్కు ముందే వివిధ పథకాల కోసం సీఎం జగన్ బటన్ నొక్కారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.14,165 కోట్లు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. దీనికి […]
Published Date - 02:05 PM, Thu - 9 May 24 -
#India
Lok Sabha Election 2024: షాక్ ఇచ్చిన 3వ దశ పోలింగ్ శాతం
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి అవ్వగా తాజాగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే మూడో దశలో ఓటర్లు షాక్ ఇచ్చారు. తొలి రెండు దశలతో పోల్చితే మూడో దశలు పోలింగ్ శాతం భారీగా తగ్గుముఖం పట్టింది.
Published Date - 04:39 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు
DIG Ammireddy: లోక్సభ ఎన్నికల వేళ అనంతనపురం డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై ఎన్నికల సంఘం(Election Commission) బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆయను తక్షణమే విధుల నుండి తప్పుకోవాలని ఆదేశించింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇటీవల అనంతంపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్ […]
Published Date - 04:52 PM, Mon - 6 May 24 -
#Speed News
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.
Published Date - 05:44 PM, Thu - 2 May 24