Election Commission
-
#India
Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం!
జమ్మూ-కాశ్మీర్లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.
Published Date - 02:45 PM, Wed - 24 September 25 -
#India
Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే: మూడు దశల్లో పోలింగ్ నిర్వహణ ఊహించబడుతోంది
Bihar Elections: బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22, 2025తో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రెండు లేదా మూడు విడతల్లో జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఛఠ్ పూజ వంటి ప్రాంతీయ పండుగలు పూర్తయ్యాక, నవంబర్ 5 నుండి 15 మధ్య ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. గతంలో కూడా 2020లో బిహార్లో ఎన్నికలు మూడు దశల్లో […]
Published Date - 01:45 PM, Mon - 22 September 25 -
#India
Voting Machines: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కీలక మార్పులు చేసిన ఎన్నికల కమిషన్!
ఈవీఎం బ్యాలెట్ పేపర్ బరువును కూడా నిర్ణయించారు. ఇప్పుడు ఈ పేపర్లు 70 జీఎస్ఎం బరువుతో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగు పేపర్ను ఉపయోగిస్తారు.
Published Date - 09:09 PM, Wed - 17 September 25 -
#India
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Published Date - 03:40 PM, Sun - 7 September 25 -
#South
Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
ఇటీవల బీహార్లో జరిగిన ఓట్ల తొలగింపు వ్యవహారం తరహాలోనే తమిళనాడులోనూ అదే విధంగా ఓటర్ల హక్కులు హరించబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Published Date - 01:17 PM, Sat - 30 August 25 -
#India
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Published Date - 01:23 PM, Thu - 28 August 25 -
#India
Election Commission: ఓటు చోరీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం!
న్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో ప్రసంగించి బీహార్లో ప్రత్యేక విస్తృత సమీక్ష (SIR)పై ఎన్నికల సంఘం వైఖరిని స్పష్టం చేశారు.
Published Date - 03:55 PM, Sun - 17 August 25 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : వైసీపీ పట్ల ప్రజల నమ్మకం నశించదు.. జగన్ విలువలు కలిగిన వ్యక్తి : సజ్జల
జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న అన్యాయాలపై న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిజమైన విలువలతో నడిచే నాయకుడని, ఆయన ప్రజల భద్రతను మొదటిప్రాధాన్యతగా చూసే వ్యక్తి అని అన్నారు.
Published Date - 03:23 PM, Fri - 15 August 25 -
#India
EC : ఓటర్ల జాబితాలో అవకతవకలు అనడం కాదు..ఆధారాలతో రావాలి: రాహుల్ గాంధీకి ఈసీ కౌంటర్
ఎవరైనా రెండుసార్లు ఓటు వేశారు అనీ, ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని అనుకుంటే, తగిన ఆధారాలతో పాటు లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలి. ఆధారాలు లేకుండా ఓటు చోరీ ఓటర్లను దొంగలుగా పిలవడం వంటి పదాలు వాడడం నేరుగా కోట్లాది మంది ఓటర్లను అవమానించేలా ఉంటుంది అని స్పష్టం చేసింది.
Published Date - 01:55 PM, Thu - 14 August 25 -
#India
Sonia Gandhi : సోనియాగాంధీకి ఇటలీ పౌరురాలిగా ఓటు.. బీజేపీ ఎదురుదాడి
Sonia Gandhi : ఇతర రాష్ట్రాల ఎంపికల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం మీద రాజకీయ యుద్ధం ఘర్షణలకు దారి తీసింది.
Published Date - 02:07 PM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Published Date - 12:37 PM, Wed - 13 August 25 -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈవో నోటీసులు
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అధికారిక నోటీసులు జారీ చేశారు.
Published Date - 10:07 AM, Mon - 11 August 25 -
#India
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. 334 రాజకీయ పార్టీల తొలగింపు
ఈ జాబితాలో తొలగించబడిన పార్టీలు వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవిగా ఈసీ పేర్కొంది. అయితే, ఈ పార్టీలు తమకు ప్రత్యేక గుర్తింపును పొందలేదని, అదే సమయంలో తమ హోదాను నిలుపుకునేందుకు అవసరమైన మినిమం షరతుల్ని పాటించలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఈ పార్టీలు ఎన్నికల బరిలో లేకపోవడం, తగిన నివేదికలు సమర్పించకపోవడం వంటి అంశాలు వారి తొలగింపుకు కారణమైనట్లు తెలిపింది.
Published Date - 06:32 PM, Sat - 9 August 25 -
#India
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..సెప్టెంబర్ 9న పోలింగ్
నామపత్రాలు దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 21ను నిర్ధారించింది. అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగ్దీప్ ధన్ఖడ్ గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:07 AM, Thu - 7 August 25 -
#India
Vice-Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఈసీ!
గృహ మంత్రిత్వ శాఖ జూలై 22న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసింది.
Published Date - 02:28 PM, Wed - 23 July 25