Election Commission
-
#India
SIR : SIR గడువు పొడిగింపు
SIR : ఓటర్ల జాబితాలో సమగ్రత, పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) షెడ్యూల్లో మార్పులు చేసింది
Date : 30-11-2025 - 1:45 IST -
#Special
SIR Form Status: ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు ఇవే!
ఏదైనా కారణం వల్ల మీ ఫారం వెబ్ పోర్టల్లో కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు వేచి ఉండాలి. బీఎల్ఓలు వివిధ ప్రాంతాల ఓటర్ల ఫారమ్లను నిరంతరం అప్లోడ్ చేస్తున్నారు.
Date : 29-11-2025 - 7:15 IST -
#India
SIR : SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ
SIR : దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీని వ్యతిరేకంగా మంగళవారం గట్టిగా నిరసన వ్యక్తం చేశారు
Date : 04-11-2025 - 9:29 IST -
#India
Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే కొన్ని నామినేషన్లను రద్దు చేసినట్లు తెలిపింది. రద్దు చేయబడిన నామినేషన్లలో లోపాలు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది పారదర్శకతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుందని ఈసీ పేర్కొంది.
Date : 22-10-2025 - 4:08 IST -
#India
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్, బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Jubilee Hills Bypoll : అక్టోబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. అక్టోబర్ 21న నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) జరుగుతుంది. అక్టోబర్ 23న ఉపసంహరణకు చివరి రోజు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు
Date : 06-10-2025 - 5:13 IST -
#India
Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!
ఎన్నికల ఖర్చుపై పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం ఈ పరిశీలకులను నియమించింది. వీరి ప్రధాన బాధ్యత ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుండి ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థుల ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించడం, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించడం.
Date : 28-09-2025 - 3:50 IST -
#India
Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం!
జమ్మూ-కాశ్మీర్లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.
Date : 24-09-2025 - 2:45 IST -
#India
Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే: మూడు దశల్లో పోలింగ్ నిర్వహణ ఊహించబడుతోంది
Bihar Elections: బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22, 2025తో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రెండు లేదా మూడు విడతల్లో జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఛఠ్ పూజ వంటి ప్రాంతీయ పండుగలు పూర్తయ్యాక, నవంబర్ 5 నుండి 15 మధ్య ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. గతంలో కూడా 2020లో బిహార్లో ఎన్నికలు మూడు దశల్లో […]
Date : 22-09-2025 - 1:45 IST -
#India
Voting Machines: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కీలక మార్పులు చేసిన ఎన్నికల కమిషన్!
ఈవీఎం బ్యాలెట్ పేపర్ బరువును కూడా నిర్ణయించారు. ఇప్పుడు ఈ పేపర్లు 70 జీఎస్ఎం బరువుతో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగు పేపర్ను ఉపయోగిస్తారు.
Date : 17-09-2025 - 9:09 IST -
#India
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Date : 07-09-2025 - 3:40 IST -
#South
Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
ఇటీవల బీహార్లో జరిగిన ఓట్ల తొలగింపు వ్యవహారం తరహాలోనే తమిళనాడులోనూ అదే విధంగా ఓటర్ల హక్కులు హరించబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Date : 30-08-2025 - 1:17 IST -
#India
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Date : 28-08-2025 - 1:23 IST -
#India
Election Commission: ఓటు చోరీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం!
న్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో ప్రసంగించి బీహార్లో ప్రత్యేక విస్తృత సమీక్ష (SIR)పై ఎన్నికల సంఘం వైఖరిని స్పష్టం చేశారు.
Date : 17-08-2025 - 3:55 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : వైసీపీ పట్ల ప్రజల నమ్మకం నశించదు.. జగన్ విలువలు కలిగిన వ్యక్తి : సజ్జల
జడ్పీటీసీ ఉప ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న అన్యాయాలపై న్యాయపోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిజమైన విలువలతో నడిచే నాయకుడని, ఆయన ప్రజల భద్రతను మొదటిప్రాధాన్యతగా చూసే వ్యక్తి అని అన్నారు.
Date : 15-08-2025 - 3:23 IST -
#India
EC : ఓటర్ల జాబితాలో అవకతవకలు అనడం కాదు..ఆధారాలతో రావాలి: రాహుల్ గాంధీకి ఈసీ కౌంటర్
ఎవరైనా రెండుసార్లు ఓటు వేశారు అనీ, ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని అనుకుంటే, తగిన ఆధారాలతో పాటు లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలి. ఆధారాలు లేకుండా ఓటు చోరీ ఓటర్లను దొంగలుగా పిలవడం వంటి పదాలు వాడడం నేరుగా కోట్లాది మంది ఓటర్లను అవమానించేలా ఉంటుంది అని స్పష్టం చేసింది.
Date : 14-08-2025 - 1:55 IST