ED
-
#India
Delhi Liquor Scam : MLC కవిత కు బిగ్ షాక్..రిమాండ్ విధించిన కోర్ట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు బిగ్ షాక్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 23 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను శుక్రవారం హైదరాబాద్ లోని ఆమె నివాసం ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీ […]
Date : 16-03-2024 - 5:34 IST -
#Telangana
Kavitha : అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తా: కవిత
MLC Kavitha : తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ(ED) తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై( illegal arrest) న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. లిక్కరు కేసు ఒక కట్టుకథ అన్నారు. భారీ భద్రత నమడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో అన్నారు. […]
Date : 16-03-2024 - 12:47 IST -
#India
Arvind Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకుని అక్కడ నుంచి బెయిల్ పొందారు.
Date : 16-03-2024 - 10:28 IST -
#Telangana
Kavitha Arrest : ఎప్పటిలాగానే ఈడీ ముందు..వెనుకాల మోడీ – బిఆర్ఎస్ సెటైర్లు
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరుగుతుంటే అక్కడికి ముందుగా ఈడీ వస్తుందని, ఆ తర్వాత ప్రధాని మోడీ వస్తారంటూ ట్విటర్ వేదికగా బిఆర్ఎస్ ట్వీట్ చేసింది. హైదరాబాద్ మహానగరంలో బిజెపి , బిఆర్ఎస్ , కాంగ్రెస్ లకు సంబంధించి మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేయడం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ముస్లిం సోదరులకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం… ప్రధాని […]
Date : 15-03-2024 - 8:04 IST -
#Telangana
Kavitha Arrest : ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు
Date : 15-03-2024 - 6:54 IST -
#India
Sand Mining Case: ఆర్జేడీ చీఫ్ కు ఈడీ షాక్, సన్నితుడు అరెస్ట్
బ్రాడ్సన్ కమోడిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుభాష్ యాదవ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న శనివారం సుదీర్ఘంగా విచారించింది. కాగా మరింత సమాచారం రాబట్టేందుకు ఈడీ అతనిని అదుపులోకి తీసుకుంది.
Date : 10-03-2024 - 12:27 IST -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్.. మార్చి 16 డెడ్ లైన్..!
ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది.
Date : 07-03-2024 - 10:42 IST -
#India
Sheikh Shahjahan: షేక్ షాజహాన్ ఆస్తులను ఈడీ అటాచ్
ఈడీ, సీఏపీఎఫ్ బృందాలపై దాడికి పాల్పడిన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్కు చెందిన సుమారు రూ.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.
Date : 05-03-2024 - 11:23 IST -
#India
Delhi Liquor Scam: ఈడీ విచారణకు సిద్దమైన కేజ్రీవాల్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరవుతాని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే.
Date : 04-03-2024 - 11:12 IST -
#India
Sandeshkhali Case: సందేశ్ఖాళీ కేసు..పరారీలో ఉన్న నిందితుడు అరెస్టు
Sandeshkhali Case: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాళీ (Sandeshkhali)లో పలువురు మహిళలపై లైంగికహింస, భూకబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ 55 రోజులుగా పరారీలో ఉన్న అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan)ను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాన్ ప్రాంతంలో షాజహాన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. షాజహాన్పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అతడిని […]
Date : 29-02-2024 - 11:09 IST -
#Telangana
Delhi Liquor Scam: కవిత పిటిషన్పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Date : 28-02-2024 - 11:34 IST -
#India
Delhi Liquor Scam: సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 8వ సారి ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈడీ ఇప్పటివరకు 7 సార్లు సమన్లు పంపగా నేడు ఎనిమిదో సారి ఆయనకు సమన్లు పంపింది.
Date : 27-02-2024 - 3:43 IST -
#India
Arvind Kejriwal: ఈ రోజు ఈడీ విచారణకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ఈ రోజు విచారించే అవకాశం ఉంది. గత గురువారం ఈడీ సీఎం కేజ్రీవాల్కు 7వ సారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 26 న విచారణలో పాల్గొనవలసిందిగా కోరింది.
Date : 26-02-2024 - 9:59 IST -
#India
Byjus CEO: దేశం విడిచి వెళ్లొద్దు..బైజూస్ సీఈవో కోసం ఈడీ లుకౌట్ నోటీసులు
Byjus CEO : బైజూస్ సీఈవో(Byjus CEO) రవీంద్రన్(raveendran) కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate)లుకౌట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసు(look out notice) జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరోను ఈడీ కోరింది. బైజూస్ విద్యా సంస్థ సీఈవో దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈడీ చర్యలు తీసుకుంటోంది. బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ సంస్థకు గత ఏడాది నవంబర్లో షోకాజు నోటీసులు జారీ చేశారు. We’re now on WhatsApp. […]
Date : 22-02-2024 - 1:32 IST -
#India
Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
Date : 19-02-2024 - 1:58 IST