Death
-
#Health
Death Facts : మనిషి చనిపోయినా.. ఈ అవయవాలు పనిచేస్తాయి తెలుసా ?
మనిషి చనిపోయాక(Death Facts) పొట్టలో గ్యాస్ పుడుతుంది. దీనివల్ల శరీరంలోని మలం మొత్తం బయటికి వచ్చేస్తుంది. అంటే వ్యర్థాలు శరీరంలో ఇక మిగలవు.
Date : 13-05-2025 - 11:16 IST -
#Devotional
Garuda Purana: సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించకూడదా.. గరుడ పురాణం ఏం చెబుతోందంటే!
సూర్యాస్తమయం తరువాత అంత్యక్రియలు నిర్వహించకూడదని ఆత్మకు శాంతి కలగాలని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-05-2025 - 1:30 IST -
#Telangana
KTR : మందా జగన్నాథం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
KTR : "మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించారు. రాజకీయాల్లో ఆయన ఒక సౌమ్యుడు, వివాదరహితుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. నాలుగు సార్లు ఎంపీగా అయిన ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని కేటీఆర్ అన్నారు.
Date : 13-01-2025 - 12:14 IST -
#Speed News
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పెన్షన్తో ఎలాంటి సౌకర్యాలు లభించాయి?
ప్రధానమంత్రి పదవిని విడిచిపెట్టిన తరువాత డా. లుటియన్స్ జోన్లోని మోతీలాల్ లాల్ నెహ్రూ రోడ్డులో మన్మోహన్ సింగ్ బంగ్లా నంబర్ 3ని పొందారు. మాజీ ప్రధానికి మొదటి ఐదేళ్లలో వివిధ సౌకర్యాలు లభించాయి.
Date : 28-12-2024 - 11:55 IST -
#Speed News
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల క్రీడా ప్రపంచం సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత మాజీ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సంతాపం వ్యక్తం చేశారు. మన మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ జీ మృతికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని ఆయన ఎక్స్లో రాశారు.
Date : 27-12-2024 - 12:31 IST -
#Speed News
Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం.. ఈ రాష్ట్రంలో సెలవు!
భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Date : 26-12-2024 - 11:47 IST -
#Speed News
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
మన్మోహన్ సింగ్ తొలిసారిగా 1991లో రాజ్యసభకు చేరుకున్నారు. 1998- 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 2004 సాధారణ ఎన్నికల తర్వాత అతను మే 22న ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
Date : 26-12-2024 - 11:33 IST -
#Speed News
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
అతను 2004 నుండి 2014 వరకు రెండుసార్లు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశ గొప్ప ఆర్థికవేత్తలలో లెక్కించబడ్డారు. చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం, గ్రేట్ బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు.
Date : 26-12-2024 - 10:36 IST -
#Andhra Pradesh
Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది.
Date : 10-12-2024 - 11:40 IST -
#Andhra Pradesh
Badvel : ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
Badvel : నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేసాడని పోలీసులు స్పష్టం చేసారు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉందని , ప్రేమించుకుని విడిపోయారు
Date : 20-10-2024 - 6:35 IST -
#Business
Mukesh Ambani Emotional: రతన్ నువ్వు మా గుండెల్లో ఉంటావ్.. ముఖేష్ అంబానీ ఎమోషనల్!
ఈ రోజు భారతదేశానికి, భారతీయ పరిశ్రమకు చాలా విచారకరమైన రోజు అని ముఖేష్ అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు. రతన్ టాటా మృతి టాటా గ్రూప్కే కాకుండా ప్రతి భారతీయుడికి తీరని లోటు అని ఆయన అన్నారు.
Date : 10-10-2024 - 10:50 IST -
#Devotional
Spirituality: మీరు చనిపోయినట్టు కల వస్తే అది దేనికి సంకేతమో తెలుసా?
చనిపోయినట్టు కల వస్తే అది దేనికి సంకేతం అన్న అంశాల గురించి తెలిపారు.
Date : 10-09-2024 - 5:00 IST -
#Speed News
D. Srinivas: డి.శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ శాసనమండలి సంతాపం
చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ శాసనమండలి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
Date : 24-07-2024 - 2:37 IST -
#Devotional
Last Rites: కూతురు తల్లిదండ్రులకు తలకొరివి పెట్టవచ్చా.. పెట్టకూడదా?
ప్రస్తుత రోజుల్లో చాలామంది మగ పిల్లలు కావాలని.. కొడుకులు పున్నామ నరకం నుంచి రక్షిస్తారని చనిపోయిన తర్వాత కొడుకులే తలకొరివి పెడతారని చాలామంది భావిస్తూ ఉంటారు.
Date : 13-07-2024 - 11:30 IST -
#India
Ebrahim Raisi Death: రైసీకి ఇండియా సంతాపం.. అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా
రాష్ట్రపతి రైసీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఈరోజు మంగళవారం ఒకరోజు సంతాప దినాలు ప్రకటించింది. దీని కారణంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగం మాస్ట్లో ఎగురవేయనున్నారు.
Date : 21-05-2024 - 2:03 IST