HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Death Rituals Why Cremation After Sunset Is Forbidden

Garuda Purana: సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించకూడదా.. గరుడ పురాణం ఏం చెబుతోందంటే!

సూర్యాస్తమయం తరువాత అంత్యక్రియలు నిర్వహించకూడదని ఆత్మకు శాంతి కలగాలని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • By Anshu Published Date - 01:30 PM, Sun - 4 May 25
  • daily-hunt
Garuda Purana
Garuda Purana

మామూలుగా మరణాంతరం నిర్వహించే అంత్యక్రియలు ఆ తర్వాత జరిగే ఖర్మకాండల విషయంలో ఒక్కొక్కరు విధమైన సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఒక ప్రదేశంలో ఒక్కొక్కరు ఒక్కో విధివిధానాలను పాటిస్తూ ఉంటారు. అయితే మరణాంతరం చేయాల్సిన వాటి గురించి గరుడ పురాణంలో చెప్పబడింది. అలాగే మరణం తర్వాత అది ఏం చేయకూడదు అన్న విషయం గురించి కూడా గరుడ పురాణంలో చెప్పారు. వాటిలో సూర్యాస్తమయం తరువాత అంత్యక్రియలు చేయకూడదు అన్న విషయం కూడా ఒకటి. మరి సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలను ఎందుకు నిర్వహించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సూర్యా స్తమయం తర్వాత మృత దేహాన్ని దహనం చేయకూడదట.. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభించదని చెబుతున్నారు. సూర్యా స్తమయం తర్వాత స్వర్గ ద్వారాలు మూసుకుపోతాయట. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత వ్యక్తి దహన సంస్కారాలు చేస్తే వారి ఆత్మ తన గమ్యాన్ని చేరుకోలేకపోతుందట. అలాగే సూర్యాస్తమయం తర్వాత నరకం ద్వారాలు తెరుచుకుంటాయట. అటువంటి పరిస్థితిలో మరణించిన వ్యక్తిని రాత్రి సమయంలో దహనం చేస్తే అతని ఆత్మ నరక బాధను అనుభవించవలసి ఉంటుందని, అంతేకాదు ఇలా సూర్యా స్తమయం తర్వాత అంత్యక్రియలు జరిపిన వ్యక్తి మరు జన్మలో శరీర భాగాలలో దేనిలోనైనా లోపంతో జన్మించే అవకాశం ఉందని చెబుతున్నారు.

అందువల్ల ఎవరికైనా సరే ఎటువంటి పరిస్తితిల్లోనూ రాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించరు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని సూర్యోదయం వరకు నేలపై ఉంచాలి. ఉదయం అతని అంత్యక్రియలు తగిన ఆచారాలతో నిర్వహించాలి. ఈ అంత్యక్రియలను తండ్రి, కొడుకు, సోదరుడు, మనవడు లేదా కుటుంబంలోని ఏ పురుష సభ్యుడైనా చేయవచ్చట. అందుకే మరణించిన తర్వాత చాలామంది అంతక్రియలను సూర్యాస్తమయం లోపే చేస్తూ ఉంటారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • death
  • Death Rituals
  • Garuda Purana
  • garuda puranam

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd