Davos
-
#Andhra Pradesh
దావోస్ టూర్ లో సత్తా చాటిన మంత్రి లోకేష్
సాంప్రదాయ పరిశ్రమలకే పరిమితం కాకుండా, ఏపీని డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ మరియు క్వాంటం వ్యాలీగా మార్చే వినూత్న వ్యూహాన్ని లోకేష్ ప్రపంచ వేదికపై బలంగా వినిపించారు. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, వెస్టాస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల రంగంలో రాష్ట్ర రూపురేఖలను మార్చబోతున్నాయి.
Date : 24-01-2026 - 1:55 IST -
#India
ఆందోళనకరమైన విషయం.. భారత్లో ప్రతి ఏటా 17 లక్షల మంది మృతి!
కాలుష్యం నుండి విముక్తి పొందడమే భారత్ ముందున్న అసలైన మార్గమని ఆమె సూచించారు. దేశ ప్రగతికి అడ్డుపడుతున్న పాత నిబంధనలు, నిబంధనల నుండి భారత్ బయటపడాలని, భూమి- కార్మిక రంగాల్లో ఆర్థిక సంస్కరణల దిశగా ముందుకు సాగాలని ఆమె అన్నారు.
Date : 22-01-2026 - 9:05 IST -
#Andhra Pradesh
వైజాగ్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – లోకేశ్ రిక్వెస్ట్
రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్'లో నిఖిల్ కామత్ భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేసేందుకు (Mentorship) ఒక లీడ్ మెంటార్గా వ్యవహరించాలని,
Date : 22-01-2026 - 9:15 IST -
#Telangana
దావోస్ పర్యటన లో తెలంగాణ కు రూ.19,500 కోట్ల పెట్టుబడులు
వివిధ అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థలతో జరిపిన చర్చల ఫలితంగా, రాష్ట్రానికి సుమారు రూ. 19,500 కోట్ల విలువైన పెట్టుబడులు ఖరారయ్యాయి. ప్రధానంగా ఉక్కు (Steel), విద్యుత్ (Power), మరియు విమానయాన (Aviation) రంగాల్లో ఈ పెట్టుబడులు రావడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది
Date : 22-01-2026 - 8:45 IST -
#Trending
దావోస్ సదస్సులో ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన ట్రూడో, కేటీ పెర్రీల రొమాంటిక్ కపుల్
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ మధ్య ప్రేమాయణం మరోసారి బహిర్గతమైంది. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంట, స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) 2026 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని స్పష్టం చేసే కొన్ని దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ట్రూడో ప్రసంగానికి మద్దతుగా హాజరైన పాప్ సింగర్ దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరంలో జంటగా కనిపించిన […]
Date : 21-01-2026 - 4:57 IST -
#Speed News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ సమిట్ లో పాల్గొనేందుకు ట్రంప్ మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం) బయలుదేరారు. ఆండ్రూస్ ఎయిర్ బేస్ లో క్షేమంగా దిగిన ఎయిర్ ఫోర్స్ వన్ దావోస్ కు బయలుదేరిన విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్ మైనర్ ఎలక్ట్రికల్ ఇష్యూ’ అంటూ వైట్ హౌస్ ప్రకటన అధ్యక్షుడి […]
Date : 21-01-2026 - 12:13 IST -
#Andhra Pradesh
ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్ ప్రతినిధులతో అత్యంత కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రక్షణ (Defense), ఏరోస్పేస్, మరియు మానవరహిత విమానాల (UAV) పర్యావరణ వ్యవస్థలను రాష్ట్రంలో
Date : 21-01-2026 - 9:30 IST -
#Andhra Pradesh
దావోస్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు, సింగపూర్ అధ్యక్షుడితో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ సదస్సులో చురుగ్గా పాల్గొంటున్నారు. జ్యురిచ్ విమానాశ్రయంలో ప్రవాసాంధ్రుల నుంచి ఘనస్వాగతం అందుకున్న అనంతరం ఆయన నేరుగా సదస్సు వేదికకు చేరుకున్నారు
Date : 19-01-2026 - 3:30 IST -
#Andhra Pradesh
Davos Tour : దావోస్లో చంద్రబాబు వ్యూహాన్ని బయటపెట్టిన శ్రీధర్ బాబు
Davos Tour : ఏపీ ఒప్పందాలు చేసుకుని వాటిని ఇంకా ప్రకటించకూడదనే వ్యూహంతోనే చంద్రబాబు వ్యవహరించారని ఆయన వెల్లడించారు
Date : 29-01-2025 - 4:19 IST -
#Andhra Pradesh
CBN Presentation : 7 నెలలు.. రూ.6.33 లక్షల కోట్లు.. 4.1 లక్షల ఉద్యోగాలు..ఇదిరా బాబు అంటే
CBN Presentation : ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు యువతకు 4,10,125 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని
Date : 28-01-2025 - 7:44 IST -
#Andhra Pradesh
CM Chandrababu : గూగుల్కంపెనీ రాక రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. దావోస్ వెళ్లి ఎన్ని ఒప్పందాలు చేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Date : 25-01-2025 - 3:26 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేడు కేంద్రమంత్రులతో భేటీ..
CM Chandrababu : దావోస్లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో అనేక ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీగా గడిపిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు, అభివృద్ధి పరిస్థితుల గురించి వివరణ ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో మరింత ముందుకు వెళ్లే అవకాశం సృష్టించిందని చెప్పవచ్చు.
Date : 24-01-2025 - 11:34 IST -
#Telangana
Davos : హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్..ఘనస్వాగతం పలికి శ్రేణులు
Davos : పార్టీ శ్రేణులు సీఎం రేవంత్కు పూల వర్షం కురిపిస్తూ, జయజయహే తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం
Date : 24-01-2025 - 10:54 IST -
#Andhra Pradesh
MOU : ఏపీ ఒక్క ఎంవోయూ కూడా ఎందుకు చేసుకోలేదు..?
Davos Tour : ఒక్క సంస్థతో కూడా ఎంవోయూ చేసుకోకపోవడం ఏంటి అని ప్రశ్నలు సంధిస్తున్నాయి
Date : 23-01-2025 - 7:29 IST -
#Telangana
Davos : తెలంగాణలో అమెజాన్ రూ.60వేల కోట్ల పెట్టుబడులు
Davos : అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు సమావేశమయ్యారు
Date : 23-01-2025 - 3:18 IST