Davos
-
#Telangana
KTR: బీఆర్ఎస్ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్ఎస్ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్
Published Date - 05:58 PM, Sun - 21 January 24 -
#Speed News
CM Revanth: మూసీ పునర్వైభవంపై సీఎం రేవంత్ ఫోకస్
CM Revanth: తెలంగాణకు పెట్టబడులే లక్ష్యంగా రేవంత్ టూర్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం లండన్ పర్యటన కొనసాగుతోంది. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్లో […]
Published Date - 12:54 PM, Sat - 20 January 24 -
#Telangana
Digital Health Cards : రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్కార్డులు – సీఎం రేవంత్
దావోస్ పర్యటనలో బిజీ బిజీ గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Redddy)..అక్కడి సదస్సులో ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు (Digital Health Cards) అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నామని..రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అత్యుత్తమ వైద్యసేవలకు, […]
Published Date - 09:46 AM, Thu - 18 January 24 -
#Telangana
Telangana: తెలంగాణలో JSW 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
Published Date - 07:13 PM, Wed - 17 January 24 -
#Speed News
Telangana – Adani : తెలంగాణలో అదానీ రూ.12,400 కోట్ల పెట్టుబడులు.. వివరాలివీ
Telangana - Adani : స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో తెలంగాణలో పెట్టుబడులపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కీలక ప్రకటన చేశారు.
Published Date - 04:16 PM, Wed - 17 January 24 -
#Telangana
CM Revanth Reddy: అయోధ్య కాదు భద్రాచలంలోని రామమందిరాన్ని సందర్శిస్తా: సీఎం రేవంత్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనవరి 22 కార్యక్రమానికి హాజరుకాకూడదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రేవంత్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 02:54 PM, Tue - 16 January 24 -
#Telangana
CM Revanth First International Tour : ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తొలి విదేశీ పర్యటన (First International Tour) చేయబోతున్నాడు. జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లో జరిగే దావోస్ (Davos ) ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridar Babu), అధికారులు వెళ్లనున్నారు. ఈ సదస్సుల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, […]
Published Date - 03:02 PM, Fri - 29 December 23 -
#Speed News
Telangana@Davos: దావోస్ లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్..!!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్...వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు పర్యటన సక్సెస్ ఫుల్ గా సాగింది.
Published Date - 05:44 AM, Sat - 28 May 22 -
#Andhra Pradesh
Jagan Davos: జగన్ దావోస్ పర్యటన సక్సెస్.. ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు..!!
ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా దావోస్ కు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ రూ. లక్షా 25వేల కోట్ల పెట్టుబడులకు ఎంపీవోయూలు చేసుకున్నారు.
Published Date - 11:28 PM, Fri - 27 May 22 -
#Telangana
KTR: ఈవార్త వింటే కేసీఆర్ ఫుల్ ఖుషీ..మరో 20ఏళ్లలో కేటీఆరే ప్రధాని అట..!!
విదేశీ పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి కేటీఆర్ నాయకత్వంలోని టీం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.
Published Date - 11:56 PM, Tue - 24 May 22 -
#Andhra Pradesh
CM Jagan: సూటు,బూటు లో జగన్
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ఈడబ్ల్యూఎఫ్) సదస్సుకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు.
Published Date - 08:55 PM, Sun - 22 May 22 -
#Andhra Pradesh
TDP on Jagan: యనమల లండన్ కథలో జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల లండన్ పర్యటన వెనుక అసలు కథేంటని తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు శనివారం ప్రశ్నించారు.
Published Date - 11:39 AM, Sun - 22 May 22 -
#Andhra Pradesh
YSRCP Counter: లండన్ లొల్లికి ‘బుగ్గన’ కౌంటర్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్లో రాత్రి ఆగడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహా టీడీపీ నేతల వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు.
Published Date - 11:09 AM, Sun - 22 May 22 -
#Technology
KTR Davos Video:ట్విట్టర్లో కేటీఆర్ `వీడియో` హల్ చల్
దావోస్ వేదికగా జరిగే పారిశ్రామిక సదస్సుకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
Published Date - 05:25 PM, Sat - 21 May 22 -
#Andhra Pradesh
Davos: దావోస్ వయా లండన్ `లొల్లి`
ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ దావోస్ సదస్సుకు వెళ్లారు. అయితే, వాళ్లిద్దరూ లండన్ ను ఎందుకు టచ్ చేశారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Published Date - 05:00 PM, Sat - 21 May 22