Davos
-
#Telangana
Davos : తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు..రేవంతా మజాకా..!
Davos : కంట్రోల్ ఎస్ సంస్థ (Control S Company)తో రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదిరింది
Published Date - 02:02 PM, Wed - 22 January 25 -
#Andhra Pradesh
Davos : బిల్గేట్స్తో భేటి కానున్న సీఎం చంద్రబాబు
. రాష్ట్రంలో పెట్టుబడులపై బిల్ గేట్స్ తో సీఎం చర్చించనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనున్నది.
Published Date - 12:48 PM, Wed - 22 January 25 -
#Telangana
AI Data Center: హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 3600 మందికి ఉపాధి!
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో తొలి రోజునే భారీ పెట్టుబడులు సమీకరించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ రోజు పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది.
Published Date - 11:43 AM, Wed - 22 January 25 -
#Andhra Pradesh
Nara Lokesh : ప్రముఖ సంస్థల ప్రతినిధులతో నారా లోకేష్ వరుస భేటీలు
Nara Lokesh : దావోస్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ- ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, సాంకేతిక అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులను ఆహ్వానించేందుకు ఆయన అనేక విషయాలపై చర్చిస్తున్నారు.
Published Date - 09:38 AM, Wed - 22 January 25 -
#Telangana
Megha : మేఘా, స్కైరూట్, యూనీలీవర్.. తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులు ఇవీ
మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(Megha) కంపెనీ మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.
Published Date - 08:10 AM, Wed - 22 January 25 -
#Andhra Pradesh
Davos : సీఐఐ కేంద్రం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్ 2047 విజన్ మేరకు ముందుకు సాగుతామన్నారు.
Published Date - 05:58 PM, Tue - 21 January 25 -
#Andhra Pradesh
Davos : ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి – మాస్టర్ కార్డ్ ఫౌండర్ ప్రెసిడెంట్ తో లోకేష్
Davos : ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఉన్న టాలెంట్ పూల్ ను దృష్టిలో ఉంచుకొని ఎపిలో డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి
Published Date - 05:03 PM, Tue - 21 January 25 -
#Andhra Pradesh
Davos : ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు – నారా లోకేష్
Davos : “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
Published Date - 05:01 PM, Tue - 21 January 25 -
#Andhra Pradesh
World Economic Forum : గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్లో చంద్రబాబు పిలుపు
పేదరిక నిర్మూలన కోసం శ్రమిద్దాం. రాష్ట్రంలో అవకాశాలు మెరుగు చేస్తే పేదరికం తగ్గుతుంది. ఐడియాలు ఇవ్వడం మాత్రమే కాదు, అవి కార్యరూపం దాల్చేలా చేసేందుకు ముందుకు రావాలని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్లో చంద్రబాబు పిలుపునిచ్చారు.
Published Date - 02:18 PM, Tue - 21 January 25 -
#Andhra Pradesh
Davos : మిట్టల్ గ్రూప్ ఛైర్మన్తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ
ఏపీకి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. పెట్టుబడుల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అన్నివిధాలుగా సహాయ సహకారాలున్నాయని వివరించారు.
Published Date - 01:49 PM, Tue - 21 January 25 -
#Andhra Pradesh
Davos : జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పెట్టుబడిదారులతో జ్యూరిచ్లో సమావేశం కానునున్నారు. ఈ భేటి అనంతరం హయత్ హోటల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 01:25 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
CBN Davos Tour : దావోస్ బయలుదేరిన చంద్రబాబు
CBN Davos Tour : గన్నవరం నుండి ఢిల్లీకి..అక్కడి నుండి అర్థరాత్రి 1.30 గంటకు జ్యూరిచ్ పయనం అవుతారు
Published Date - 10:11 PM, Sun - 19 January 25 -
#Telangana
CM Revanth: ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన.. దావోస్కు బయల్దేరుతున్న బృందం
సింగపూర్లో మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీ బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది.
Published Date - 08:15 PM, Sun - 19 January 25 -
#Speed News
Foreign Tour : నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లనున్న సీఎం బృందం దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని, ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు.
Published Date - 02:07 PM, Thu - 16 January 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఈనెల 20న దావోస్కు చంద్రబాబు.. ఆయనతో పాటు
CM Chandrababu : ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ సంస్థల CEOలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక ప్రగతి సాధనకు అవసరమైన ప్రణాళికలను వివరించడం, అలాగే కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
Published Date - 10:02 AM, Mon - 13 January 25