Cricket News
-
#Sports
Asia Cup 2025: ఆసియా కప్కు టీమిండియా జట్టు ఇదేనా?!
సర్జరీ తర్వాత కోలుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్లో జట్టుకు నాయకత్వం వహిస్తాడని భావిస్తున్నారు.
Published Date - 07:35 PM, Tue - 12 August 25 -
#Sports
VIrat: కింగ్ ఈజ్ బ్యాక్.. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు!
ఇప్పటి సీరీజ్: కోహ్లీ, రోహిత్ శర్మతో కూడి అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది.
Published Date - 02:06 PM, Sat - 9 August 25 -
#Speed News
Sachin Tendulkar : గిల్ బ్యాటింగ్పై సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే..!
Sachin Tendulkar : 2025లో జరిగిన ఇంగ్లండ్ పర్యటన టీమిండియా యువ కెప్టెన్ శుభ్మన్ గిల్కు చిరస్మరణీయంగా నిలిచింది. తన కెప్టెన్సీ కింద టీమిండియా 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయడమే కాకుండా, గిల్ వ్యక్తిగతంగా చరిత్ర సృష్టించాడు.
Published Date - 02:35 PM, Thu - 7 August 25 -
#Sports
Ind vs Eng : ఓవల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా – 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం
Ind vs Eng : లండన్లోని ఓవల్ మైదానం సోమవారం నరాలు తెగే ఉత్కంఠకు వేదికైంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన చివరి టెస్టు రసవత్తర మలుపులతో సాగి, చివరికి టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Published Date - 05:00 PM, Mon - 4 August 25 -
#Speed News
Yuzvendra Chahal : విడాకుల తర్వాత ఆత్మహత్య ఆలోచనలు.. చహల్ సంచలనం
Yuzvendra Chahal : భారత క్రికెటర్ యుజవేంద్ర చహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత తాను ఎంత మానసికంగా కష్టపడేశాడో ఇటీవల రాజ్ శమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
Published Date - 01:22 PM, Fri - 1 August 25 -
#Special
Asia Cup: ఆసియా కప్ చరిత్ర ఇదే.. 1984లో ప్రారంభం!
ఆసియా కప్ మొదటిసారి 1984లో కేవలం భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మాత్రమే జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్లో చేరాయి.
Published Date - 08:25 PM, Thu - 24 July 25 -
#Sports
Umpire Bismillah: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. 41 ఏళ్లకే అంపైర్ కన్నుమూత!
ICC చైర్మన్ జయ్ షా కూడా షిన్వారీ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన క్రికెట్కు చాలా సహకారం అందించారని, ఆయన మరణించడం క్రికెట్ సమాజానికి పెద్ద నష్టమని, మేము ఆయన కుటుంబం, సన్నిహితులకు సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.
Published Date - 05:15 PM, Tue - 8 July 25 -
#Sports
BCCI: బంగ్లాదేశ్లో భారత్ పర్యటన.. సంవత్సరం పాటు వాయిదా వేసినట్లు ప్రకటించిన బీసీసీఐ!
భారత్- ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20తో పాటు టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అయ్యారు.
Published Date - 08:23 PM, Sat - 5 July 25 -
#Sports
Jaspirt Bumrah: క్యాచ్లు వదిలించడంపై బుమ్రా స్పందన: “నిరాశగా ఉన్నా, డ్రామా చేయను”
ఇది ఆటలో భాగమేనని, ఇలాంటి అనుభవాలే ఆటగాళ్లను ఎదుగుదల వైపు నడిపిస్తాయని బుమ్రా అభిప్రాయపడ్డారు.
Published Date - 12:40 PM, Mon - 23 June 25 -
#Sports
Ind vs Eng : టీమిండియా 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందన్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టు విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేశారు.
Published Date - 12:56 PM, Fri - 20 June 25 -
#Sports
Big Bash League: బిగ్ బాష్ లీగ్ కోసం విరాట్ కోహ్లీ స్నేహితుడు నామినేషన్!
2008లో విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 వరల్డ్ కప్ ఆడిన సిద్ధార్థ్ కౌల్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ కోసం తన పేరును డ్రాఫ్ట్లో నమోదు చేశాడు.
Published Date - 05:52 PM, Tue - 17 June 25 -
#Sports
Boundary Catches: క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై ఇలా క్యాచ్ పడితే నాటౌట్!
MCC నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఒక ఫీల్డర్ బౌండరీ రోప్ వెలుపల ఉన్నప్పుడు బంతిని కేవలం ఒక్కసారి మాత్రమే తాకగలడు. ఆ తర్వా, క్యాచ్ను పూర్తి చేయడానికి ఫీల్డర్ బౌండరీ లోపలికి తిరిగి రావాలి.
Published Date - 02:52 PM, Sat - 14 June 25 -
#Speed News
WTC Final 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
WTC Final 2025: 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ పోరుకు వేళయింది. లండన్లోని లార్డ్స్ మైదానం ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు వేదికగా మారింది.
Published Date - 03:51 PM, Wed - 11 June 25 -
#Sports
Riyan Parag: నమీబియాతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్.. కెప్టెన్గా రియాన్ పరాగ్!
అస్సాం క్రికెట్ జట్టు, నమీబియా క్రికెట్ జట్టు మధ్య 5 వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ జూన్ 21న ఆడనున్నారు. రెండవ వన్డే జూన్ 23న, మూడు, నాల్గవ మ్యాచ్లు జూన్ 25, 27న జరగనున్నాయి.
Published Date - 11:51 AM, Wed - 11 June 25 -
#Sports
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. వేదికలను మార్చిన టీమిండియా క్రికెట్ బోర్డు!
నవంబర్ 14 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ జరుగుతుంది. ఇది మొదట ఢిల్లీలో నిర్వహించబడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ వేదికను BCCI కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంగా మార్చింది.
Published Date - 02:55 PM, Mon - 9 June 25