Congress
-
#Telangana
Lok Sabha Polls 2024; హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్
లోక్సభ ఎన్నికలకు గానూ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్.. తాజాగా హైదరాబాద్ లోక్సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేశారు.
Date : 25-03-2024 - 12:53 IST -
#India
Surendran: రాహుల్ గాంధీపై పోటీ చేయనున్న సురేంద్రన్
Surendran: కేరళ(Kerala)లోని హై ప్రొఫైల్ లోక్ సభ స్థానం(Lok Sabha Seat) వయనాడ్(Wayanad) లో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్(BJP chief) కె.సురేంద్రన్(K Surendran) పోటీ చేయనున్నారు. వయనాడ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. 2009 నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. 2019లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ […]
Date : 25-03-2024 - 12:36 IST -
#Telangana
Talasani Srinivas Yadav: కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుల అంశం జోరందుకుంది. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి.
Date : 25-03-2024 - 11:31 IST -
#Andhra Pradesh
Unnamatla Eliza: కాంగ్రెస్లో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదివారం కాంగ్రెస్లో చేరారు. చింతలపూడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని ఆమె నివాసంలో కలిసిన అనంతరం కాంగ్రెస్లో చేరారు
Date : 24-03-2024 - 9:46 IST -
#Telangana
TG : ‘కారు’ విలవిల..ఉందామా..పోదామా అనేది తేల్చుకోలేకపోతున్న నేతలు
ఈ రెండు పార్టీల మధ్య బిఆర్ఎస్ విలవిలాడుతుంది. అధికారం కోల్పోవడం తో బిఆర్ఎస్ లో ఉన్న నేతలంతా కాంగ్రెస్ , బిజెపి పార్టీలోకి చేరుతున్నారు
Date : 24-03-2024 - 1:26 IST -
#India
Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల
వచ్చే లోక్సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్రాయ్ను బరిలోకి దింపింది
Date : 23-03-2024 - 11:51 IST -
#Telangana
Congress: తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్
Congress: అసెంబ్లీ ఎన్నికల ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తుక్కుగూడ భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరాబాద్లోని రిలీజ్ చేస్తుండటంతో టీ-కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు గాను 14 ఎంపీ సీట్లను […]
Date : 23-03-2024 - 9:43 IST -
#Telangana
GHMC Mayor Vijaya Lakshmi: బంజారాహిల్స్లోని ఇంటిని కాపాడుకునేందుకు మేయర్ కాంగ్రెస్ లోకి?
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Date : 23-03-2024 - 5:38 IST -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్
లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కే చర్యలు మానుకోవాలని సూచిస్తున్నాయి
Date : 23-03-2024 - 5:04 IST -
#India
Digvijaya Singh: 33 ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల బరిలో మాజీ సీఎం
Digvijaya Singh: కాంగ్రెస్ సీనియర్ నేత(Congress Senior leader) దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) ఈసారి లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను రాజ్గఢ్(Rajgarh) నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ 33 ఏళ్ల తర్వాత రాజ్గఢ్ నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. We’re […]
Date : 23-03-2024 - 11:58 IST -
#India
E Commerce – Elections : ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఎన్నికల కోలాహలం.. ఎందుకు ?
E Commerce - Elections : ఈ-కామర్స్ వెబ్సైట్లు మనదేశంలో బాగానే సక్సెస్ అయ్యాయి.
Date : 22-03-2024 - 4:18 IST -
#Telangana
Vijayalakshmi: కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి?
GHMC Mayor Gadwal Vijayalakshmi: లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్(Congress)పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ […]
Date : 22-03-2024 - 1:25 IST -
#Speed News
Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. నేడు రైతు బంధు నిధులు
తెలంగాణ రైతుబంధు (Rythu Bandhu) డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని ఆయన వెల్లడించారు.
Date : 22-03-2024 - 9:45 IST -
#India
CM Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై రాహుల్ స్టేట్ మెంట్
దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. తాజాగా సీఎం అరెస్ట్ కావడంతో ఇండియా కూటమి భగ్గుమంది. తాజాగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.
Date : 21-03-2024 - 11:02 IST -
#Andhra Pradesh
YS Sharmila: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం వైఎస్ షర్మిల
YS Sharmila: బీజేపీ(bjp)లో విలువలు దిగజారి పోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) అన్నారు. మన దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని చెప్పారు. దేశంలో బీజేపీ ఉన్మాదాన్ని సృష్టిస్తోందని అన్నారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయిందని చెప్పారు. విజయవాడ(Vijayawada)లో ఇండియా కూటమిలోని పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ […]
Date : 21-03-2024 - 4:00 IST