Congress
-
#Andhra Pradesh
AP : 420 సీఎం అనగానే జగన్ పేరు చెపుతున్న గూగుల్ ..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా విమర్శలు , ప్రతివిమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకరిపై విమర్శలు చేయాలంటే సభల్లో , లేదా మీడియా ముందో చేసేవారుకాని..ఇప్పుడు అంత సోషల్ మీడియా (Social Media)నే..ప్రపంచం మొత్తం చేతిలో ఉండడం తో ఏంచేయాలన్న సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం కావడం తో అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా […]
Published Date - 03:53 PM, Wed - 6 March 24 -
#Telangana
Komatireddy : కేసీఆర్కు దిక్కులేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందిః కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) కాంగ్రెస్(Congress) పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఎదుర్కొనే దమ్ములేకే అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు నక్కకు… నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీశ్ రావు ఆ పార్టీలో ఉండటం అనుమానంగానే ఉందని… బీజేపీ(bjp)లోకి వెళ్లే అవకాశముందని జోస్యం చెప్పారు. బీజేపీతో ఇప్పటికే […]
Published Date - 03:24 PM, Wed - 6 March 24 -
#India
Raebareli: ఈసారి రాయబరేలి నుంచి ఎవరు పోటీ ?
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని రాయ్బరేలీ(Raebareli)లోక్సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress Party)కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపార్టీకి చెందిన రాజ్ నారాయణ్, 1996, 1998లో బీజేపీ(bjp)కి చెందిన అశోక్సింగ్ విజయం సాధించారు. ఇక 2004 నుంచి వరుసగా ఐదుసార్లు సోనియాగాంధీ(Sonia Gandhi) అక్కడి నుంచి గెలిచారు. అయితే ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు […]
Published Date - 02:31 PM, Wed - 6 March 24 -
#Telangana
Telangana: అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారు: సీఎం
గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 10:09 PM, Tue - 5 March 24 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి . రేవంత్ రెడ్డికి గుడి నిర్మాణానికి రెడ్డి సంఘం స్పాన్సర్ చేస్తోంది. మార్చి 19, 2024న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Published Date - 05:13 PM, Tue - 5 March 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎం: ప్రధాని మోదీ
రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.
Published Date - 04:22 PM, Tue - 5 March 24 -
#Telangana
Dasoju Sravan: ఎలా మాట్లాడాలో రేవంత్ రెడ్డికి చెప్పాండి: దాసోజు శ్రవణ్ సూచన
Dasoju Sravan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) ప్రధాని నరేంద్ర మోడీ(pm modi)ని ప్రశంసిస్తున్నారని… సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ఆయనకు ఎలా మాట్లాడాలో చెప్పాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Sravan) సూచించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ… ఓ వైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని పదవి నుంచి మోడీని దించేందుకు పాదయాత్ర చేస్తున్నారని, రేవంత్ రెడ్డేమో […]
Published Date - 03:42 PM, Tue - 5 March 24 -
#Telangana
Warangal: వరంగల్ లో బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా
Warangal: వరంగల్ ప్రాంతం కేసీఆర్ అడ్డాగా మారిన సందర్భంలో పట్టణం గులాబీ జెండాలతో నిండిపోయింది. గత ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ జెండా కాదు కదా నాయకులే కరువవుతున్నారు. మరోసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వరంగల్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.లోక్సభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో గానీ, కాంగ్రెస్లో గానీ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, వరంగల్ […]
Published Date - 03:19 PM, Tue - 5 March 24 -
#Telangana
Khammam: ఖమ్మంలో నామా చరిత్ర సృష్టిస్తాడా? కేసీఆర్ నమ్మకం నిలబెట్టేనా..
బీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఖమ్మంలో ఐదోసారి లోక్సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో నామా అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ఆమోదించారు.
Published Date - 02:56 PM, Tue - 5 March 24 -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకుంది – ప్రధాని మోడీ
పటాన్చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభ (BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ (Modi) బిఆర్ఎస్ , కాంగ్రెస్ (BRS-COngress) పార్టీలపై విరుచుకపడ్డారు. కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project) పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి […]
Published Date - 01:15 PM, Tue - 5 March 24 -
#Telangana
Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్
ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం.
Published Date - 08:53 PM, Mon - 4 March 24 -
#Telangana
KTR: ఈ నెల 6న అసెంబ్లీ ముందు.. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా
KTR : కాంగ్రెస్(congress) పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(ktr) విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఈమేరకు సోమవారం బీఆర్ఎస్(brs) రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కూడా తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తోందని, తద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది […]
Published Date - 12:32 PM, Mon - 4 March 24 -
#Telangana
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Published Date - 11:44 AM, Mon - 4 March 24 -
#Telangana
Telangana: పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది: రేవంత్ పై బండి
పేద కుటుంబాలకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మీరు ఏ ప్రాతిపదికన ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు . పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మంది బంధువులకు భోజనం వడ్డించినట్లు కనిపిస్తోంది.
Published Date - 08:59 AM, Mon - 4 March 24 -
#Telangana
Congress MP Candidates : 14 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా ?
Congress MP Candidates : తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకుగానూ 14 సీట్లకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.
Published Date - 07:59 AM, Mon - 4 March 24